అధిక బ‌రువు, డిప్రెష‌న్‌, కీళ్ల నొప్పులు, జీర్ణ స‌మ‌స్య‌ల‌కు చ‌క్క‌ని ప‌రిష్కారం… స‌బ్జా గింజ‌లు..!

చియా సీడ్స్… అవేనండీ స‌బ్జా గింజ‌లు. నీటిలో వేసిన కొంత సేప‌టికి జెల్ లా మారిపోతాయి క‌దా. అవే. చూసేందుకు ఈ గింజ‌లు చాలా చిన్న పరిమాణంలో ఉన్నా అవి చేసే మేలు అంతా ఇంతా కాదు. కేవ‌లం 3 గ్రాముల స‌బ్జా గింజ‌ల‌ను తీసుకుని వాటిని నీటిలో వేయాలి. 10 నిమిషాల‌కు అవి జెల్‌లా మారుతాయి. అప్పుడు వాటిని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. లేదంటే ఫ్రూట్ స‌లాడ్స్, ప‌ళ్ల ర‌సాలు, మ‌జ్జిగ వంటి వాటితో క‌లిపి … Read more

మ‌ధుమేహం, జీర్ణ‌స‌మ‌స్య‌లు, అధిక బ‌రువు, వేడికి చ‌క్క‌ని ప‌రిష్కారం… బార్లీ నీరు..!

బార్లీ గింజ‌లు. చూడడానికి ఇవి అచ్చం గోధుమ గింజ‌ల్లాగే ఉంటాయి. కానీ… అవి చేసే మేలు చెప్ప‌లేం. బార్లీ గింజలు ఆరోగ్యానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు ఉన్నాయి. కొవ్వును అదుపులో ఉంచి, బరువు తగ్గాలనుకునేవారికి బార్లీ మంచి పరిష్కారం. బార్లీ నీరు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అనేక అనారోగ్యాలను దూరం చేస్తే శక్తి ఇందులో ఉందని అంటున్నారు. ఆయుర్వేదంలో బార్లీ గింజ‌ల‌కు ప్ర‌త్యేక స్థానం … Read more

నూడుల్స్‌ను ఎక్కువ‌గా తిన‌వ‌ద్దంటారు, కొరియా, చైనా, జ‌పాన్ వాసులు ఎలా తింటున్నారు..?

మీ ప్రశ్న ఆలోచింపచేసేదే.. మీ ప్రశ్నను రెండు భాగాలుగా అనుకుని , మొదటగా instant నూడుల్స్ గురించి మాట్లాడదాము.. నిజానికి నూడుల్స్, మ్యాగీ, రెండూ ఒకటి కాదండీ.. మ్యాగీ అనేది instant noodles అనే విభాగానికి చెందినవి.. వేడి నీటిలో వీటిని వేసేసి, వాడు ఇచ్చిన మసాలాలు కలిపిస్తే తినేయొచ్చు, మహా అయితే 10 నిమిషాల్లో నూడుల్స్ అనేవి తినేయొచ్చు.. కానీ ఈ instant noodles దీర్ఘ కాలంలో ఆరోగ్యానికి హాని చేస్తాయి. అందుకుగల కారణాలు క్లుప్తంగా.. … Read more

ఏనుగు మృత‌దేహంపై వాలిన కాకి.. బుద్ధి తెచ్చుకునే లోపు ప్ర‌మాదం జ‌రిగిపోయింది..!

ఒకసారి ఒక ఏనుగు శవం నదిలో తేలుతోంది. ఒక కాకి ఆ మృత దేహాన్ని చూసి సంతోషించి వెంటనే దానిపై కూర్చుంది. తగినంత మాంసం తిన్నది. నది నీరు తాగింది.. కాకి, ఆ మృత దేహంపై అక్కడక్కడ దూకడం, అంతిమ తృప్తితో ఉలిక్కిపడింది. అది ఆలోచించడం ప్రారంభించింది, ఆహా! ఇది చాలా అందమైన వాహనం, ఇక్కడ ఆహారం మరియు నీటి కొరత లేదు. అలాంటప్పుడు నేనెందుకు దీన్ని వదిలి వేరే చోట తిరుగుతాను? నది ఒడ్డున ప్రవహిస్తున్న … Read more

ఒక‌ప్పుడు మ‌న దేశంలో ఎర్ర కంది ప‌ప్పును నిషేధించార‌ని మీకు తెలుసా..? ఎందుకంటే..?

కేసరి దాల్ అని పిలువబడే ఎర్ర కందిపప్పును భారతదేశంలో దాదాపు 50 సంవత్సరాలు నిషేధించడానికి అనేక కారణాలు ఉన్నాయి. 1960ల చివరలో, కేసరి దాల్ లో అధిక మొత్తంలో సైనైడ్ కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. ఈ సైనైడ్ ఒక ఫంగస్ వల్ల ఉత్పత్తి అవుతుంది, అది పెరిగే పరిస్థితులకు కేసరి దాల్ చాలా అనువుగా ఉంటుంది. సైనైడ్ విషం తీవ్రమైన అనారోగ్యం మరియు మరణానికి కూడా దారితీస్తుంది. అందువల్ల, ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికి ప్రభుత్వం దానిని నిషేధించాలని … Read more

కళ్ళు చిదంబరం కంటి ఆపరేషన్ ఎందుకు చేయించుకోలేదో తెలుసా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్నంతమంది కమెడియన్లు ఎక్కడా ఉండరు. ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది తెలుగు ఇండస్ట్రీ. ఈ విషయాన్ని అంతా గర్వంగా చెప్పుకుంటారు. ఇలా అప్పట్లో బాగా ఫేమస్ అయిన వారిలో కళ్ళు చిదంబరం ఒకరు. ఆయన అసలు పేరు కొల్లూరి చిదంబరం. 1945లో విశాఖపట్నంలో జన్మించిన ఆయన కళ్ళు అనే చిత్రం ద్వారా తెలుగు సినిమాలలొకి తెరంగేట్రం చేశాడు. తన మొదటి సినిమా పేరును తన ఇంటిపేరుగా మార్చుకొని మంచి … Read more

రాత్రి జిమ్ లలో వర్కౌట్ చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు బిజీ లైఫ్ రిత్యా ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదు. దీంతో అనేక అనారోగ్యాల బారిన పడి ప్రాణాలు కూడా పోతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, శారీరకంగా మానసికంగా ఫిట్ గా ఉండాలంటే ప్రతి రోజు జిమ్లలో వర్కౌట్ చేయాలి. దీనివల్ల మధుమేహం, అధిక బరువు, రక్తపోటు వంటి వ్యాధులు దరిచేరకుండా నివారించడంలో తోడ్పడుతుంది. మరికొందరైతే రాత్రిపూట కూడా వర్కౌట్ చేస్తారు. అయితే చాలామందికి జిమ్ ఉదయం … Read more

వంటలక్కకి ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా.. స్టార్ హీరోయిన్స్ కు మించి..!!

బుల్లితెర నటి ప్రేమి విశ్వనాథ్ అంటే ఎవరు అంతగా గుర్తు పట్టకపోవచ్చు. కానీ వంటలక్క అంటే ఇంట్లో ఓ మూలన కూర్చుండే ముసలావిడ కూడా గుర్తుపట్టేస్తుంది. ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ రేంజ్ లో వంటలక్క గుర్తింపు సంపాదించుకుంది. కార్తీకదీపం సీరియల్ తో ఈమె కెరియర్ మారిపోయింది. టిఆర్పి రేటింగ్ లో టాప్ ప్లేస్ లో ఉన్న ఈ సీరియల్ ప్రేమి విశ్వనాథ్ జీవితాన్నే మార్చిందని చెప్పవచ్చు. సహజ నటనతో బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను … Read more

తీవ్ర‌మైన ఒత్తిడితో బాధ‌ప‌డుతున్నారా.. గుమ్మ‌డి గింజ‌ల‌ను తినండి..

గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో పుష్కలమైనటువంటి న్యూట్రీషియన్స్ ఉంటాయి. అలానే విటమిన్స్ మినరల్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. మరి గుమ్మడి గింజల వల్ల కలిగే ప్రయోజనాలని చూస్తే… చాలా మంది పనుల తో తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. అలాంటప్పుడు ప్రతి రోజు గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గించుకో వచ్చు. యాంటీ స్ట్రెస్ న్యూరోకీమా లక్షణాలు గుమ్మడి గింజల్లో అధికంగా ఉన్నాయి. కనుక గుమ్మడి గింజలు … Read more

మ‌హిళ‌లు ఈ హెర్బ‌ల్ టీని సేవిస్తే పీరియ‌డ్స్ టైముకు వ‌స్తాయి..!

చాలామంది మహిళలని వేధిస్తున్న సమస్య.. పీరియడ్స్ సక్రమంగా జరగకపోవడం. నెలసరి ఫ్లో సరిగ్గా లేకపోవడం వలన ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ విషయమై డాక్టరును సంప్రదించి మందులు కూడా వాడుతుంటారు. ఐతే హెర్బల్ టీ ద్వారా నెలసరి క్రమాన్ని సరిచేయవచ్చు. మీ కిచెన్ లో ఉండే వస్తువుల ద్వారా తయారయ్యే ఈ టీ వల్ల మీ నెలసరి క్రమం తప్పకుండా అయ్యే అవకాశం ఉంది. దాల్చిన చెక్కని నీళ్ళలో వేసి బాగా మరిగించాలి. అలా బాగా … Read more