బ్ర‌హ్మ ముహుర్తం అంటే ఏమిటి..? దానికాపేరు ఎందుకు వ‌చ్చిందో తెలుసా..?

బ్రాహ్మీ ముహూర్తకాలం అంటే, తెల్లవారు జామున మూడుగంటలు దాటినప్పటి నుండి నాలుగున్నర మధ్యకాలాన్ని బ్రాహ్మిముహూర్త కాలం అంటారు. బ్రాహ్మీ ముహూర్తకాలంలో పెద్ద పెద్ద దేవాలయాల్లో భగవంతుని సుప్రభాత సేవతో పాటు ప్రత్యేక పూజలు జరుపబడతాయి. వాటిని చూడటానికి ఆ సమయానికి ఎందరో భక్తులు అక్కడకు చేరుకుంటారు. బ్రాహ్మీ అంటే సరస్వతీదేవికి మరో పేరు. బ్రహ్మబుద్ధినీ, జ్ఞానాన్ని కలుగజేసే దేవత. బుద్ధిని పెంపొందింపజేసే సమయం కనుక ఆకాలాన్ని బ్రాహ్మీముహూర్తకాలం అంటారు. ఆ సమయంలో ఏ పనిచేసినా, ఆలోచన చేసినా, … Read more

ప్రపంచంలోనే ఏకైక మానవనిర్మిత గుహ ఇది తెలుసా..? ఇందులో శివాల‌యం ఉంది..!

శివారాధన కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచంలో పలు ప్రాంతాల్లో ఉంది. పూర్వకాలం నుంచి ఆయాచోట్ల ఆయా పేర్లతో శివున్ని ఆరాధించే సంస్కృతి ఉంది. ప్రపంచంలోని ప్రఖ్యాత శివాలయాల గురించి సంక్షిప్తంగా తెలుసుకునే క్రమంలో ఆస్ట్రేలియాలోని శివాలయం గురించి తెలుసుకుందాం… ముక్తి గుప్తేశ్వర దేవాలయం, ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌లో ఉన్న మింటో అనే ప్రాంతంలో ఈ ఆల‌యం ఉంది. ప్ర‌పంచంలోని ఏకైక మాన‌వ నిర్మిత గుహాల‌యం ఇది. ఇక్క‌డ శివుడు ముక్తి గుప్తేశ్వ‌రుడిగా పూజ‌లందుకుంటున్నాడు. ఈ ఆల‌యంలో ఉద‌యం … Read more

ఆల‌యంలో న‌వ‌గ్ర‌హాల‌కు పూజ చేసి గ్ర‌హాల చుట్టూ తిరిగారా.. అయితే ఈ త‌ప్పులు చేయ‌కండి..!

నవగ్రహ పూజ. ఈ పూజ గురించి చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి. నవగ్రహ పూజ ఫలితం దక్కాలంటే పూజ విధివిధానాలను పక్కా పాటించాల్సిందే. అందుకే.. చాలామందికి అనేక సందేహాలు వస్తుంటాయి. అందులో ముఖ్యమైంది… నవగ్రహ దర్శనం తర్వాత కాళ్లు కడుక్కోవాలా? వద్దా? కడుక్కుంటే ఎందుకు కడుక్కోవాలి? అయితే.. నవగ్రహాల పూజ తర్వాత కాళ్లు కడుక్కోవాలనేది ఏ శాస్త్రం లోనూ లేదు. ఏ ధర్మంలోనూ చెప్పలేదు. నవగ్రహాల పూజ చేసి… అక్కడే కాళ్లు కడుక్కుంటే దోషాలన్నీ పోతాయని చాలామంది … Read more

ఆచ‌మ‌నం అంటే ఏమిటి..? ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారో తెలుసా..?

సర్వసాధారణంగా పూజలు, వ్రతాలు చేస్తున్నప్పుడు అయ్యగారు ఆచమనం చేయండి అంటారు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మూడుసార్లు నీళ్లు తాగండి. నాల్గోసారి చేతిని నీటితో కడుక్కోండి అంటుంటారు. అసలు ఎందుకు అలా చేస్తారు. అప్పుడు ఏ నామాలు చదువుతారు తెలుసుకుందాం… ఆచమనం అంటే సర్వలోకలాకు అధిపతి అయి సర్వత్రా వ్యాపించిన విష్ణుమూర్తి పవిత్రనామాల ఉచ్చరణే ఆచమనం. చిన్న రాగి గ్లాసు, చిన్న రాగి ప్లేటు, చిన్న రాగి చెంచా (ఉర్ధరిణి) ఈ సెట్‌ను పంచపాత్ర అంటుంటారు. దీనిలో పవిత్రమైన … Read more

మీరు రోజూ తాగే టీ, కాఫీల‌లో చ‌క్కెర‌కు బ‌దులుగా బెల్లం క‌లిపి చూడండి..!

బెల్లం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బెల్లం ముక్క తింటే నిత్యం యవ్వనంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. బెల్లం తినడం వల్ల రక్త హీనత సమస్య నుండి బయట పడొచ్చు. ఇలా అనేక సమస్యలని బెల్లంతో తరిమి కొట్టేయొచ్చు. మరి ఇప్పుడే దీని వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుని… సులువుగా సమస్యల నుండి బయట పడిపోండి. ప్రతి రోజూ బెల్లం ముక్క తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సలహా ఇస్తున్నారు. బెల్లం … Read more

ఆలుగడ్డ‌ల‌తో ఇలా చేస్తే చాలు.. మీ అందం రెట్టింపు అవుతుంది..!

అందం కోసం ప్రతీ ఒక్కరు శ్రద్ధ తీసుకుంటూనే ఉంటారు. అయితే తెల్లగా ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం చేసుకోవాలంటే ఈ సింపుల్ టిప్స్ ని ఫాలో అవ్వండి. దీనితో మీ చర్మం తెల్లగా ప్రకాశవంతంగా మారుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. అలానే ఖర్చు కూడా తక్కువ. ఇక అసలు విషయం లోకి వస్తే… నలుపు ను పోగొట్టి చర్మం ఛాయను పెంచడానికి బంగాళదుంప బాగా పని చేస్తుంది. బ్లీచింగ్ ఏజెంట్స్ బంగాళదుంప లో పుష్కలంగా ఉండడం … Read more

వేస‌వి వ‌చ్చేసింది.. రాగుల‌ను తిన‌డం మ‌రిచిపోకండి..!

చాలామంది రాగులని ప్రతీ రోజు తీసుకుంటూ ఉంటారు. రొట్టె, ముద్ద, జావ ఇలా ఏదైనా చేసుకుని తీసుకోవచ్చు. ఎలా తీసుకున్న ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు రాగి జావ తీసుకోవడం మంచిది. అలానే రక్తహీనతను తగ్గిస్తుంది. ఇలా ఒకటేమిటి చాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా ఇప్పుడే చూడండి. రాగులతో చేసిన ఆహార పదార్థాలు తీసుకొనడం వల్ల నూతన శక్తి వస్తుంది. రాగి జావ చేసుకొని తాగడం … Read more

హీరో పాత్ర చనిపోయిన 10 తెలుగు సినిమాలు..!!

సినిమా అనగానే ఎవరైనా సరే హీరో ఎవరు అని అడుగుతారు. సినిమా వాల్ పోస్టర్ మీద హీరోయే క్రౌడ్ పుల్లర్. సినిమాలో హీరో పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మనం ఏదైనా ఒక సినిమా చూసేటప్పుడు ఆ సినిమాలో హీరోలు, హీరోయిన్లు చనిపోయినప్పుడు మనం బాధపడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. కొన్ని సినిమాలలో హీరో మరణించడంతో అభిమానులు నిరాశగా బయటకు వస్తూ ఉంటారు. అయితే ఇలా హీరో పాత్రలు చనిపోయిన కొన్ని సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.. … Read more

తమిళ ప్రజలు..మలేషియా, సింగపూర్ దేశాలకే ఎక్కువగా వలస ఎందుకు వెళ్తారో తెలుసా..!!

మన దేశం నుంచి చాలామంది అమెరికా బ్రిటన్ లాంటి దేశాలకు వెళ్లి అక్కడ సంపాదించుకొని మళ్లీ ఇండియాకు వస్తూ ఉంటారు. కొంతమంది అక్కడే శాశ్వతంగా ఉంటారు.. కానీ తమిళనాడు వాసులు మాత్రం ఎక్కువగా సింగపూర్,మలేషియా దేశాలకు వెళ్లడానికి ఇష్టపడతారు. అవునండి మీరు విన్నది నిజమే.. అమెరికా,బ్రిటన్ కంటే మలేషియా,సింగపూర్ వీరికి నచ్చుతుందట.. అసలు కారణమేమిటో చూద్దాం.. క్రీస్తు శకం 11 వ శతాబ్దం లో తమిళ సాహిత్యంలోనే మలేషియా గురించిన వర్ణన ఉంది. కేదాహు అనే రాష్ట్రాల … Read more

ఈ ఫోటోలోని పాముని 10 సెకండ్లలో కనిపెట్టగలరా.. ?

ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా పజిల్స్ బాగా వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇవి టైం పాస్ కోసం మాత్రమే కాదు.. మీ కళ్ళ ఫోకస్ ఏ రేంజ్ లో ఉందో చెప్పేస్తాయి. ఆ ఫోటోలో ఏముందో కనిపెట్టడానికి వీక్షకులు తలలు పట్టుకుంటున్నారు. దానికి తీక్షణంగా పరిశీలిస్తే తప్ప అందులో ఏముందో గుర్తించలేని పరిస్థితి. కాస్త టైం తీసుకుని అయినా సరే దాన్ని సాల్వ్ చేస్తారు. అయితే ఆప్టికల్ … Read more