మీ ఇంట్లోనే ప‌నీర్‌ను సుల‌భంగా త‌యారు చేసుకోండిలా..!

కూరలలో ఉప్పు ఎక్కువైందనిపిస్తే వేయించిన వరిపిండిని కలపాలి. పప్పులో ఒక స్పూను రిఫైన్‌డ్‌ ఆయిల్‌ లేదా రెండు వెల్లుల్లి రేకలు వేసి వండినట్లయితే గ్యాస్ట్రిక్‌ ట్రబుల్‌ తగ్గుతుంది. కూరగాయలను ఉడికించేటప్పుడు ముందుగా నీటిని వేడిచేసి అప్పుడు ముక్కలను వేయాలి. ఎక్కువ సేపు నీటిలో ఉండేకొద్దీ పోషకాలు నశిస్తుంటాయి. కాబట్టి నీటిలో ఉండే సమయాన్ని తగ్గించడానికి ఇదొక పద్ధతి. పనీర్‌ను బ్లాటింగ్‌ పేపర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. పదిహేను రోజుల వరకు వాడవచ్చు. … Read more

వెండి వ‌స్తువులు త‌ళ‌త‌ళా మెర‌వాలంటే.. ఇలా చేయాలి..!

ఒక టేబుల్‌ స్పూను వెనిగర్‌లో అంతే మోతాదు ఆలివ్‌ ఆయిల్‌ కలిపి తుడిస్తే ఫర్నీచర్‌ కొత్త వాటిలా మెరుస్తాయి. వెండి వస్తువులు తెల్లగా మెరవాలంటే బూడిదతో కాని బూడిదలో ఉప్పు కలిపి కాని రుద్దాలి. వజ్రాల ఆభరణాలను శుభ్రం చేయాలంటే, కొద్దిగా వాషింగ్‌ పౌడర్‌ కలిపి మరిగించిన నీటిలో పదిహేను నిమిషాల సేపు నానబెట్టాలి. సబ్బు నీటిలో నుంచి తీసినతర్వాత నీటి ధార కింద జాగ్రత్తగా కడగాలి. వజ్రాల ఆభరణాలను ధరించేముందు మెత్తటి పొడి వస్త్రంతో తుడవాలి. … Read more

ఇలా చేస్తే బాదంప‌ప్పు పొట్టును సుల‌భంగా తీయ‌వ‌చ్చు..!

ఉల్లిపాయలను తరిగేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే పొట్టు ఒలిచిన తర్వాత మధ్యలోకి కట్ చేసి నీటిలో వేసి పదినిమిషాల తర్వాత తరగాలి. బాదం పప్పును మరిగేనీటిలో పదినిమిషాలపాటు ఉంచి ఒలిస్తే పొట్టు సులభంగా వస్తుంది. మార్బుల్ రాతి మీద కురగాయలను తరుగుతుంటే కత్తి పదును పోయి త్వరగా మొద్దు బారుతుంది. కాబట్టి చాపింగ్ బోర్డు వాడడం మంచిది. మార్కెట్లో ఎక్కువగా ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులు అండుబాటులో ఉంటున్నాయి కాని ఉడెన్‌ చాపింగ్ బోర్డు వాడితే ఆరోగ్యానికి మంచిది. … Read more

ఈ ఆకులు మ‌న ఒంటికి చాలా మేలు చేస్తాయి..!

నేటి కాలం లో చాల సమస్యలు వస్తున్నాయి. ఇటుంవటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే డైట్ సక్రమంగా ఉండేటట్టు చూసుకోవాలి. అలా కనుక చేస్తే ఆరోగ్యం మరెంత మెరుగు పడుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొత్తిమీర శరీరం నుంచి సోడియంను బయటకు తొలగించడానికి సహాయ పడుతుంది. అలానే ఆహారానికి తాజాదనాన్ని ఇస్తుంది. కొత్తిమీరని తీసుకోవడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాదు కొత్తిమీర చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, అధిక రక్తపోటును తగ్గించడం లో కూడా సహాయ పడుతుంది. … Read more

క‌నుబొమ్మ‌లు మంచి షేప్‌లోకి రావాలంటే.. ఇలా చేయండి..!

కనుబొమ్మలు అందంగా ఉంటే ముఖానికి ఇంపైన ఆకృతి వస్తుంది. చాలా మంది మహిళలు కనుబొమ్మల పై కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. బ్యూటీ పార్లర్స్ కి వెళ్లి త్రెడ్డింగ్ వగైరా చేయించుకోవడం చూస్తుంటాం. అయితే మరి వీటిని మరెంత అందంగా తీర్చిదిద్దడానికి, ట్వీజర్‌తో తీర్చిదిద్దడం లో కొన్ని మెలకువలు… ఇలా అనేక విషయాలు మీకోసం. మరి ఇక ఆలస్యం ఎందుకు పూరిగా చూసేయండి. ట్రిమ్మింగ్‌ చేసినప్పుడు మొదట అదనపు వెంట్రుకలు తొలగించిన తర్వాత భృకుటి దగ్గర సరిగ్గా … Read more

పాదాల్లో వాపులు క‌నిపిస్తున్నాయా..? అయితే జాగ్ర‌త్త‌..!

ఎంతో మంది పాదాల వాపుల తో ఇబ్బంది పడుతుంటారు. అయితే మరి ఈ సమస్య నుండి ఎలా బయట పడాలి..? ఈ సమస్య ప్రమాదమా లేదా ..? ఇలా ఎన్నో విషయాలు మీకోసం. మరి ఇంక ఆలస్యం ఎందుకు ఇప్పుడే తెలుసుకోండి. పాదాల వాపుకు అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువ సేపు కూర్చున్న లేదా నిలబడటం వల్ల కూడా వస్తాయి. ఏది ఏమైనా వీటిని తగ్గించడం కొంచెం కష్టమే. వెరికోసీల్ వెయిన్స్ సమస్య ఉన్నవారికి ఎక్కువ గంటలు … Read more

ధోనీకి అత్యంత ఇష్ట‌మైన క్రికెట‌ర్ ఎవ‌రో తెలుసా..?

టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్.ధోని గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. భారత జట్టులో వికెట్ కీపర్ గా ఉంటూ భారత క్రికెట్ కెప్టెన్ అయ్యారు. అంతేకాదు ఈయన హయాంలో పొట్టి క్రికెట్ తో పాటు వన్డే క్రికెట్ లో మనం దేశం క్రికెట్ వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. ఈయన కెప్టెన్సీ లో మన దేశానికి వన్డే తో పాటు టెస్ట్ క్రికెట్ లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు దక్కాయి. ప్రస్తుతం అంతర్జాతీయ … Read more

చిరంజీవికి ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరో తెలుసా..!!

టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అగ్ర హీరోగా టాలీవుడ్ ను ఏలుతున్న సమయంలోనే రాజకీయాలలోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ రంగంలో ఎక్కువ కాలం ఇమడలేకపోయారు. ఆగస్టు 26, 2008లో ప్రజారాజ్యం అనే ప్రాంతీయ పార్టీని స్థాపించారు చిరంజీవి. 2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి 294 స్థానాలకు 18 స్థానాలను గెలుచుకొని మొత్తం ఓట్లలో 18% ఓట్లను దక్కించుకున్నారు. … Read more

శుక్రవారం రోజున ఇలా పూజిస్తే చాలు.. లక్ష్మీదేవి అనుగ్రహం మీవెంటే..!

మన తెలుగు ప్రజలు నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. హిందూ సంప్రదాయాల ప్రకారం వారంలోని ఏడు రోజులకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అన్ని వారాల కంటే శుక్రవారానికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడింది. ఈ పవిత్రమైన రోజున అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి చాలామంది ఉపవాసాలు పాటిస్తారు. మరికొందరు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందడానికి, ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండడానికి పూజలు చేస్తారు. కొంతమంది ఎంత సంపాదించినా డబ్బు … Read more

బాడీగార్డులు ఎందుకు ఎల్ల‌ప్పుడూ కూలింగ్ గ్లాసెస్‌ను ధ‌రిస్తారు..?

వీఐపీలు ఉన్నచోటల్లా వాళ్ల సెక్యురిటి గార్డ్స్ ఉంటారు….సెక్యురిటీ గార్డ్సు ప్రతి ఒక్కరు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటారు…ఎప్పుడైనా గమనించారా..లేదంటే ఈ సారి గమనించండి…సెక్యురిటీస్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవడమనేది స్టైల్ కోస‌మో..వాళ్ల సేఫ్టీ కో కాదు…దాని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి…అవేంటంటే.. వీఐపీలు వస్తున్నారంటే వాళ్లను చూడడానికి చాలా మంది మనుషులు వస్తారు … కొన్ని సార్లు కొన్ని గొడవలు జరగొచ్చు…సెక్యురిటీ గార్డ్స్ అందరిని గమనిస్తుంటారు..కానీ వాళ్లు గమనిస్తున్నారన్న విషయం ఎదుటివాళ్లకు తెలియకుండా ఉండ‌డం కోసం గ్లాసెస్ పెట్టుకుంటారు.. సడన్ … Read more