సావిత్రి అవసాన దశలో ఏఎన్నార్, ఎన్టీఆర్ లాంటి వారు ఆమెకు తిండి ఎందుకు పెట్టలేదు..?
సావిత్రి అంతగా ఏమీ చదువుకోలేదు. ఏదో తనకు ఉన్న జ్ఞానంతో మద్రాసు చేరుకున్నారు. అక్కడ వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకొంటూ ఎదగాల్సిన సరైన సమయంలో వయసు తొందరలో తప్పుడు నిర్ణయం తీసుకుని ఎంత మంది చెప్పినా లక్ష్యం చేయకుండా జెమినికి తనజీవితాన్ని అప్పగించి మందలించిన చౌదరిని దూరం చేసుకొని మంచి చెప్పేవారికి దూరంగా జరిగి పోయారు. ఒకసారి ఆ మోసగాడి గురించి తెలిసిపోయాక వాడిని ఛీత్కరించి దూరం తరిమేసి తాగుడికి బానిసై ప్రతి అడుగులోనూ తప్పుటడుగులేస్తూ భేషజాలకు … Read more









