సావిత్రి అవసాన దశలో ఏఎన్నార్, ఎన్టీఆర్ లాంటి వారు ఆమెకు తిండి ఎందుకు పెట్టలేదు..?

సావిత్రి అంతగా ఏమీ చదువుకోలేదు. ఏదో త‌న‌కు ఉన్న జ్ఞానంతో మద్రాసు చేరుకున్నారు. అక్కడ వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకొంటూ ఎదగాల్సిన సరైన సమయంలో వయసు తొందరలో తప్పుడు నిర్ణయం తీసుకుని ఎంత మంది చెప్పినా లక్ష్యం చేయకుండా జెమినికి తనజీవితాన్ని అప్పగించి మందలించిన చౌదరిని దూరం చేసుకొని మంచి చెప్పేవారికి దూరంగా జరిగి పోయారు. ఒకసారి ఆ మోసగాడి గురించి తెలిసిపోయాక వాడిని ఛీత్కరించి దూరం తరిమేసి తాగుడికి బానిసై ప్రతి అడుగులోనూ తప్పుటడుగులేస్తూ భేషజాలకు … Read more

ఈ 5 రాశుల్లో మీది ఏ రాశి..? ఈ రాశి మీకు ఉంటే మీరు కోటీశ్వ‌రులు అవుతార‌ట తెలుసా..?

ప్ర‌పంచంలోని ప్ర‌తి వ్యక్తి ఎక్కువ డ‌బ్బును సంపాదించాల‌నే క‌ల‌లు గంటాడు. అందుకోస‌మే ఎవ‌రైనా కృషి చేస్తారు. అయితే కొంద‌రికి మాత్రం డ‌బ్బు చాలా అల‌వోక‌గా ల‌భిస్తుంది. వ‌ద్ద‌నుకున్నా అమిత‌మైన ధ‌నం వ‌స్తుంది. ఇక కొంద‌రికి ఎంత క‌ష్ట‌ప‌డినా ఆశించినంత మేర కాదు క‌దా, అంత‌కు తక్కువ స్థాయిలోనే డ‌బ్బు చేకూరుతుంది. అయితే నిజానికి అది వారి త‌ప్పు కాదు. ఎందుకంటే ఏ వ్య‌క్తి అయినా ఎంత ధ‌నం సంపాదిస్తాడో అది అత‌ని రాశిని బ‌ట్ట ఉంటుంద‌ట‌. మొత్తం … Read more

“DASH” డైట్ అంటే ఏంటో తెలుసా.? 10 రూల్స్ ఇవే.! డాక్టర్స్ దాన్నిహెల్త్ కి బెస్ట్ డైట్ అని ఎందుకంటారంటే.?

మ‌న‌కు అందుబాటులో అనేక ర‌కాల డైట్ ప్లాన్‌లు ఉన్నాయి. వీటి వ‌ల్ల ముఖ్యంగా అధిక బ‌రువు, డయాబెటిస్‌, గుండె జ‌బ్బులు వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చ‌ని అనేక మంది ప్ర‌చారం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వీర‌మాచినేని డైట్ అని ఓ స‌రికొత్త డైట్ ప్లాన్‌ను తెరపైకి తీసుకొచ్చారు. అయితే దీనిపై డాక్ట‌ర్లు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఈ డైట్ స‌రికాద‌ని విమ‌ర్శిస్తున్నారు. దీంతో డ్యాష్ డైట్ (DASH diet) పేరిట మ‌రో కొత్త డైట్‌ను డాక్ట‌ర్లు ప్ర‌వేశ‌పెట్టారు. మ‌రి … Read more

శివపురాణం ప్రకారం…ఈ సూచనలు కనిపిస్తే వారి కొరకు మరణం ఎదురుచూస్తున్నట్టట!

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్ట‌దంటారు. సృష్టి, స్థితి, ల‌య కార‌కుల్లో ల‌యానికి ముఖ్యుడైన శివుడికి తెలియ‌కుండా ఏ జీవీ మ‌ర‌ణించ‌లేద‌ని, శివుడి ఆజ్ఞ ల‌భించాకే య‌ముడు ప్రాణాలు తీసుకెళ్లేందుకు వ‌స్తాడ‌నే నేప‌థ్యంలో ఆ మాట‌ను చెప్పారు. అయితే మ‌నిషి మ‌ర‌ణించ‌డానికి ముందు అతనికి కొన్ని మృత్యు సూచ‌న‌లు పంప‌బ‌డ‌తాయ‌ట‌. వాటిని క‌నిపెడితే త‌న‌కు మ‌ర‌ణం ఇంకా ఎన్ని రోజుల్లో వ‌స్తుందో తెలుసుకోవ‌చ్చ‌ట‌. సాక్షాత్తూ శివుడే ఈ విష‌యం గురించి పార్వ‌తికి చెప్పాడ‌ట‌. దీన్ని గురించి శివ … Read more

ఈ చిట్కాల‌ను పాటిస్తే రాత్రి పూట చిన్న పిల్ల‌ల్లా నిద్ర‌పోతారు..!

వంటింటి పోపు దినుసులను మితంగా వాడుకోవాలి. ఘాటు అధికంగా ఉండే లవంగాలు, యాలకులు, అల్లం, వెల్లుల్లి కలిపి వాడటం తగ్గించాలి. వీటిని విడిగా వాడితే సహజ ఔషధ తత్వాలు ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న శరీర, ఆరోగ్య సమస్యలకు ఈ చిట్కాలను వాడండి. దాల్చిన చెక్క పొడిచేసి పాలతో తాగితే నిద్రలేమితో బాధపడేవారికి మంచి ఉపశమనం. యాలకులని పాలలో వేసి ఐదారు చుక్కల చొప్పున రాత్రిపూట తీసుకొంటే మంచి నిద్రపడుతుంది. పావుచెంచా పసుపును శోబిమచ్చలపై రాస్తే అవి … Read more

రాత్రిపూట వీటిని తింటే ప‌క్ష‌వాతం వ‌స్తుంద‌ట జాగ్ర‌త్త‌..!

రాత్రిపూట భోజనంలో కొంతమందికి పెరుగు లేదా మజ్జిగ అన్నంలో పచ్చళ్లను తినడం అలవాటుగా ఉంటుంది. అయితే రాత్రివేళ చేసే భోజనంతోపాటు నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి తినరాదు. ఎందుకు తినకూడదనే సందేహం తలెత్తుతుంది. ఎందుంకంటే రాత్రిపూట వాతం అధికముగా ఉంటుంది. నిమ్మకాయ, ఉసిరికాయ పచ్చళ్లు తిన్నవారి తలలోని సూక్ష్మాతి సూక్ష్మనాడులు పగిలిపోవుట వలన పక్షవాత రోగం వచ్చే ప్రమాదం ఉన్నది. కనుక ఈ రెండు పచ్చళ్లను రాత్రిపూట తినకపోవడం మంచిది. పత్యం శతగుణం ప్రోక్తం అన్నారు కనుక … Read more

పుచ్చ‌కాయ ఇలా ఉంటే బాగా పండింద‌ని.. తీయ‌గా ఉంటుంద‌ని అర్థం..!

మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. పుచ్చకాయలో కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉన్నాయి. ఇది పుచ్చకాయలు విరివిగా దొరికే కాలం. మృదువుగా, తీయగా, రసపూరితమైన పుచ్చకాయ ఈ వేసవికి చాలా ఉపయోగకరమైనది. వాటిని తింటే దాహం తీరిపోతుంది. అందులో సందేహం లేదు. కానీ, వాటిలో యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా?. పుచ్చకాయల ద్వారా సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌లు మీకు లభిస్తాయి. హృదయ సంబంధ వ్యాధులకి, ప్రేగు కేన్సర్‌కి, అలాగే మధుమేహానికి … Read more

“మైసూర్” ని కాదని “బెంగళూర్” నే కర్ణాటక రాజధానిగా ఎందుకు చేసారు ?

బెంగళూరుతో పోలిస్తే మైసూరుకు చాలా చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ బెంగళూరునే రాజధానిగా ఎంచుకోవడానికి ప్రముఖ కారణం బ్రిటిషర్లు. ఈ విషయమై కొంత లోతుగా ఆలోచిస్తే… మైసూరు రాజ్యాన్ని 14వ శతాబ్దం నుంచి వడియార్లు పరిపాలించారు. భారత దేశాన్ని బ్రిటిషర్లు పాలిస్తున్న ఆ రోజుల్లో వారితో సంధి చేసుకుని వారికి అనుగుణంగానే వీరు పాలన సాగించేవారు. బెంగుళూరు మైసూరులో అంతర్భాగంగానే ఉండేది. దానిపై బ్రిటిష్ వారి ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. వారు బెంగళూరును అభివృద్ధి … Read more

“ఖ‌డ్గం” చిత్రంలో సంగీత బెడ్ రూమ్ సీన్ వెనుక అస‌లు క‌థ ఏమిటంటే..?

టాలీవుడ్ స్టార్ దర్శకుడు కృష్ణవంశీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన ఏ సినిమా చూసిన చాలా ఎమోషనల్ గా ఉంటాయి. స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం మూవీ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దేశభక్తి కథాంశంగా వచ్చిన ఈ సినిమాలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించగా, సోనాలి బింద్రే, సంగీత, కిమ్ శర్మ ఇతర పాత్రల్లో నటించారు. దేశభక్తి గురించి తెరకెక్కించిన కొన్ని సీన్లు అప్పట్లో ఓ … Read more

రూపాయి బిళ్ళలతో ఈ పని చేస్తే.. ఇంట్లో ఇక ధనవర్షమే.. ఏం చేయాలంటే..?

ఒకప్పుడు కోటి విద్యలు కూటి కొరకే అనే సామెత ఎక్కువ ప్రాచుర్యంలో ఉండేది.. కానీ ప్రస్తుత కాలంలో ఇదంతా మారింది. కోటి విద్యలు డబ్బు కోసమే అన్నట్టుగా మానవుడు అన్ని వదిలి డబ్బు కోసమే పరిగెడుతూ ఉన్నాడు. డబ్బే మనిషిని ఏ విధమైన పనినైనా చేయిస్తుంది. కానీ కొంతమంది డబ్బు సంపాదించాలంటే ఎన్నో సమస్యల పాలవుతున్నారు. ఎంత సంపాదించినా అది మిగలడం లేదని బాధ పడుతున్నారు. అలాంటి వారు ఈ పరిహారం చేస్తే ధనవంతులు అవుతారు.. అధిక … Read more