కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు మాస్క్ ధరించడం ఆపేయవచ్చా ?
భారత దేశంలో కోవిడ్ టీకాల పంపిణీ జనవరి 16వ తేదీన ప్రారంభమైంది. ప్రస్తుతం రెండో దశ టీకాల పంపిణీ కొనసాగుతోంది. ఇందులో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లకు పైబడి ఉండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వ్యాక్సిన్లను ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు మొత్తం 2,30,08,733 మందికి టీకాలను ఇచ్చారు. అయితే కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులను తీసుకున్న వారు మాస్క్లను ధరించడం ఆపేయవచ్చా ? అంటే అందుకు నిపుణులు ఏమని … Read more









