కోవిషీల్డ్, కోవాగ్జిన్ వేసుకున్నాక 2 నెలలకు తగ్గిపోతున్న యాంటీ బాడీలు.. ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి..
దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే 75 కోట్ల డోసుల వ్యాక్సిన్లను వేశామని కేంద్రం తాజాగా తెలిపింది. దీంతో ఈ ఏడాది చివరి వరకు యువత మొత్తానికి టీకాలు వేస్తామని కేంద్రం చెబుతోంది. అయితే కోవిషీల్డ్, కోవాగ్జిన్ తీసుకున్నాక 2 నెలల తరువాత యాంటీ బాడీలు తగ్గిపోతున్నాయని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. కోవాగ్జిన్ 2 డోసులు తీసుకున్న తరువాత 2 నెలలకు, కోవిషీల్డ్ తీసుకున్న తరువాత 3 నెలలకు యాంటీ … Read more









