బ‌లూచిస్థాన్ వ్యూహం ద్వారా పాకిస్థాన్‌పై భారత్ ఒత్తిడి..?

బలూచిస్తాన్‌లో మానవతా సంక్షోభం అంశాన్ని లేవనెత్తడం ద్వారా కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు పాకిస్తాన్ పై భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది. ఇస్లామాబాద్‌లోని తన ప్రతిరూపంపై దౌత్యపరమైన ఒత్తిడిని పెంచడానికి న్యూఢిల్లీ ప్రభుత్వం ఉదాసీనత, ఒంటరి విధానాన్ని అవలంబించింది. బలూచిస్తాన్ వ్యూహం ద్వారా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్ ప్రభుత్వానికి తన కాశ్మీర్ విధానాన్ని మార్చుకోవాలని బలమైన సందేశాన్ని పంపారు. భారతదేశం యొక్క దౌత్యపరమైన ఒత్తిడి రాజకీయ అస్థిరతను వ్యాప్తి చేయడమే కాకుండా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను కూడా అణచివేసింది. … Read more

విమానాల‌కు ఎయిర్ స్పేస్‌ల‌ను ప‌ర‌స్ప‌రం మూసివేసిన భార‌త్‌, పాక్ దేశాలు.. దీని వ‌ల్ల ఎవ‌రికి ఎక్కువ న‌ష్టం..

భారత్ – పాకిస్తాన్ పరస్పరం గగనతల నిషేధాలు అమలులోకి తీసుకువచ్చాయి. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కేవలం 32 flights ఆపరేట్ చేస్తుంది. భారత్ లో రెండు ఎయిర్‌లైన్స్ ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే Indigo 372 విమానాలను, Air India 200 విమానాలను ఆపరేట్ చేస్తున్నాయి. మన విమానాలు వారి గగన తలాన్ని వినియోగించుకునేందుకు బోయింగ్ 737 విమానానికి ఐతే per flight $580 USD రుసుము చెల్లించే వాళ్ళం. Airbus 380 లాంటివాటికి రుసుము ఇంకా … Read more

ఇండియా – పాకిస్థాన్ మ‌ధ్య వ‌రల్డ్ క‌ప్ ఫైనల్‌.. మ్యాచ్ ఇలా జ‌రిగితే ఎలా ఉంటుంది.. (కేవ‌లం ఊహ మాత్ర‌మే)..

ఈడెన్ గార్డెన్స్ స్టేడియం లో ఒక్కసారిగా స్టేడియం అంతా నిశ్శబ్దం ఆవరించింది. సుమారు ఒక కోటి మంది ఉన్న ఆ స్టేడియంలో ఒక్కసారిగా నిరుత్సాహం ఆవరించింది. కారణం ? అది క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ . ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతోంది. ఇండియా ఆశలన్నీ విరాట్ కోహ్లీ మీదే ఉన్నాయి. కానీ అతను అవుట్ అయ్యాడు. చివరి బ్యాట్స్మెన్ గా రామశాస్త్రి ఆడటానికి వస్తున్నాడు. విరాట్ కోహ్లీ నీరసంగా అన్నాడు. గుడ్ లక్ బ్రదర్.. శాస్త్రి … Read more

రూ.50కే షర్ట్ అని ఆఫర్.. ఏం చేశారంటే..?

పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యాపార వేత్త విదేశాల్లో ఉంటున్నారు. ఆయన మంచి పొజిషన్‌లో ఉన్నారు. దేశంలో ఉన్న ప్రజలకు ఏమైనా చేయాలనే ఉద్దేశంతో డ్రీమ్ బజార్ నెలకొల్పారు. ఇక్కడ ప్రజలకు తక్కువ ధరలో వస్తువులు అందుబాటులో ఉంటాయి. డ్రీమ్ బజార్‌లో ఉండే వస్తువులు అన్ని సెకండ్ హ్యాండ్‌వే. డ్రీమ్ బజార్ ఓపెనింగ్ గురించి సోషల్ మీడియాలో ప్రమోషన్ చేశారు. రూ.50కే షర్ట్ ఆఫర్.. అది కూడా ఒక్క రోజేనని ప్రకటించారు. ఆ మాల్ వద్దకు జనం ఎగబడ్డారు. … Read more

ఇతర దేశాలలో కలిసినప్పుడు భారతీయులు పాకిస్తానీలను ఎలా చూస్తారు?

మేము సదరన్ కాలిఫోర్నియాలో అపార్ట్‌మెంట్లో అద్దెకి ఉన్నప్పుడు ఒక ఏడాది పాటు మా క్రింద వాటాలో ఒక పాకిస్తానీ కుటుంబం అద్దెకి ఉండేది. వాళ్ళని ఒక్క మాటలో వర్ణించవలసివస్తే కలుపుగోలుతనం అనాలి. ఆమె పేరు రెహనా, అతని పేరు అన్వర్. అతనికి డౌన్‌టౌన్‌లో గార్మెంట్ డిస్ట్రిక్ట్‌లో బట్టల షాపు ఉండేది. ఆమె అప్పుడు గర్భవతి, వాళ్ళతోపాటు అతని అన్న కొడుకు 10-12 ఏళ్ళ అబ్బాయి ఉండేవాడు. ఆమె ఉర్దూ (హిందీ) మాట్లాడేది, ఇంగ్లీష్ అంతబాగా వచ్చేది కాదు. … Read more

పాకిస్తాన్ భారతదేశంపై ముందస్తు హెచ్చరిక లేకుండా అణు ఆయుధాలతో దాడిచేస్తే ఏమవుతుంది?

చీటికీ మాటికీ అణ్వాయుధాలు వాడతాను అని పాక్ ఎప్పుడూ అంటూనే ఉంటుంది. ఒకవేళ మనపై ఉపయోగిస్తే అది రెండు రకాలుగా ఉంటుంది. Tactical Nukes ( వ్యూహాత్మకంగా చిన్న అణుబాంబు). శత్రు సైన్యం పాక్ భూభాగాన్ని అక్రమించుకుంటుంటే తన భూభాగం లో ఉన్న శత్రువు మీద ఉపయోగిస్తాను అంటుంది. ఇంకొకరి భూమి మీద మేము బాంబు వేయడం లేదు మా భూమిమీద వేసుకుంటున్నాం అన్న సాకు చెబుతారు. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి భారత్ చేసే పని. … Read more

పాక్ ప్ర‌స్తుతం బ‌ల‌హీనంగా ఉంది క‌దా..? ఆ దేశంపై భార‌త్ దాడి చేసి దాన్ని ఆక్ర‌మించుకోవ‌చ్చు క‌దా..?

Rafale యుద్దవిమానం చూడండి. Meteor missile ఒక్కటి – 25 కోట్ల రూపాయలు. MICA missile ఒక్కటి – 22 కోట్ల రూపాయలు. SCALP missile ఒక్కటి – 24 కోట్ల రూపాయలు. ఒకసారి 14 వివిధ రకాల మిస్సైల్స్ ni అది మోసుకువెళ్తుంది. వాటిని యదేచ్చగా వాడాలి. కర్చు ఎంత అవుతుంది? భారత్ దగ్గర ఉన్న T72 యుద్ద టాంక్ 1km కదలాలి అంటే 3 లీటర్ల ఇంధనం కావాలి. మనకి 4600 పైగా యుద్ద … Read more

చాంపియ‌న్స్ ట్రోఫీలో బోణీ కొట్టిన కివీస్‌.. ఆతిథ్య పాక్‌కు షాక్‌..!

పాకిస్థాన్ వేదిక‌గా జ‌రుగుతున్న చాంపియ‌న్స్ ట్రోఫీ టోర్నీలో కివీస్ జ‌ట్టు బోణీ కొట్టింది. ఆతిథ్య పాకిస్థాన్ జ‌ట్టుకు షాక్‌ను ఇచ్చింది. న్యూజిలాండ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో పాక్ జ‌ట్టు ఎప్ప‌టిక‌ప్పుడు వికెట్ల‌ను కోల్పోయింది. ఏ ద‌శ‌లోనూ భాగ‌స్వామ్యాల‌ను నెల‌కొల్ప‌లేదు. దీంతో ఓట‌మి పాలైంది. పాక్ జ‌ట్టుపై కివీస్ 60 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. పాయింట్ల ప‌ట్టిక‌లో గ్రూప్ ఎలో మొద‌టి స్థానంలో నిలిచింది. తొలుత టాస్ గెలిచిన‌ ఆతిథ్య పాకిస్థాన్ జ‌ట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకోగా … Read more

చిన్న లాజిక్‌ తో పాకిస్తాన్ ను బోల్తా కొట్టించిన మహేంద్ర సింగ్‌ ధోని !

2007 లో జరిగిన టి20 ప్రపంచ కప్ ను టీమిండియా అభిమానులు ఎన్నటికీ మరిచిపోరు. ఎటువంటి అంచనాలు లేకుండా సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్ లాంటి సీనియర్లు లేకపోయినా, యువజట్టుతో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో బరిలోకి దిగిన టీమిండియా ఏకంగా ప్రపంచ విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫైనల్ లో పాకిస్తాన్ పై విజయం సాధించడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఆ టోర్నీలో భారత్, పాక్ లు రెండుసార్లు తలపడ్డాయి. మొదట గ్రూపు … Read more