తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి.. ఈ విషయాలు మీకు తెలుసా..?
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు. ఎందుకంటే ఆయనను దర్శించుకుని ఏం కోరుకున్నా సరే తప్పక నెరవేరుస్తాడు. అలాగే కలియుగంలోనూ ఆయన ఏడుకొండలు దిగి వచ్చి భక్తుల సమస్యలను తీర్చాడని పురాణాలు చెబుతున్నాయి. కనుకనే ఆయనను కలియుగ ప్రత్యక్ష దైవం అని అంటారు. ఇక మన పెద్దలు దేవుడిని ప్రత్యక్షంగా చూడాలంటే తిరుమల వెళ్లాలని చెబుతుంటారు. తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామిని చూస్తే ప్రత్యక్షంగా దేవుడిని చూసిన ఫీలింగ్ … Read more









