మంగ‌ళ‌వారం అంటే ఆంజ‌నేయ స్వామికి ఎందుకు అంత ఇష్టం..?

మంగళవారం మంగళకరం.. ఈరోజు హనుమంతుడికి పూజ చేస్తుంటారు. మంగళవారం వీరాంజనేయుడికి పూజ చేస్తే చాలా మంచి జరుగుతుందని అంటారు. దీనికి గల కారణం ఏంటని తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. అయితే ఇది రామాయణంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా చెప్పబడిందట. ఓ మంగళవారం రోజున సీతమ్మ తల్లి తన పాపిటన సింధూరం ధరించిందట.. అది చూసిన హనుమంతుడు కారణం అడుగుతాడట. పాపిటన సింధూరం ధరిస్తే రాముడు ఆయుష్షు పెరుగుతుందని చెబుతుందట. అక్కడనుండి వెళ్లిన హనుమంతుడు ఒళ్లంతా సింధూరమై … Read more

ఆలయంలో దైవాన్ని ఎలా ద‌ర్శించుకోవాలో తెలుసా..?

గుడికి వెళ్ళామా అంటే వెళ్ళాము అన్నట్లు కాకుండా దేవుని సందర్శించుకునే సమయంలో ప్రతీ ఒక్కరు పాటించాల్సిన కొన్ని నియమాలను మన పెద్దవారు నిర్ణయించారు. ఈ సూపర్ ఫాస్ట్ రోజుల్లో మనకు మనః శాంతి లభించాలంటే మొదటగా అందరికి గుర్తుకువచ్చేది గుడి మాత్రమే అంటే సందేహం లేదు. అటువంటి గుడిలో సందర్శన కూడా హడావిడిగా కాకుండగా ఒక పద్దతిలో చేసుకొని అసలైన మనఃశాంతి పొందండి. మొదటగా పుష్కరిణిలో స్నానం చేయాలి. బొట్టుపెట్టుకుని క్షేత్రపాలకుడుని దర్శించాలి. గుడి ప్రదక్షిణం తర్వాత … Read more

దేవాల‌యంలో గంట‌ను ఎందుకు మోగిస్తారు..?

దేవాలయంలో వెళ్లిన తర్వాత భక్తులు గుళ్లో ఉన్న గంటలు మోగిస్తారు. అయితే.. ఎందుకు మోగిస్తారన్నది మాత్రం చాలామందికి తెలియదు. ఏదో గుడిలో గంట ఉంది కదా.. అందరూ కొడుతుంటారు మనం కూడా ఓ చెయ్యేసి వెళదామని ధ్యాసతో మోగించి వెళ్లిపోతారే తప్ప.. దాని వెనుకున్న పరమార్థం మాత్రం అస్సలు తెలిసి ఉండదు. కొందరు మాత్రం ఇలా గంటలు మోగించడం వల్ల.. ఆ శబ్దంతో దేవుడు పరధ్యానం మాని, తమపై చూసి సారించి ప్రార్థనలు వింటాడని అనుకుంటారు. కానీ.. … Read more

ఈ ఆల‌యానికి వెళ్లి కోనేరులో స్నానం చేస్తే చాలు.. పాపాలు పోయిన‌ట్లు స‌ర్టిఫికెట్ ఇస్తారు..

ఈ భూమ్మీద ఉన్నప్పుడు మనం ఎక్కువగా పుణ్యాలు చేస్తే.. చనిపోయాక స్వర్గంలోకి వెళ్తాం.. అదే ఎక్కువగా పాపాలు చేస్తే.. బతికి ఉన్నప్పుడే నరకం అనుభివిస్తాం, చనిపోయాక మన ఆత్మకు శాంతి ఉండదు అంటారు. ప్రతి మనిషి జీవితంలో తెలిసోతెలియకో ఏదో పాపాలు చేస్తూనే ఉంటారు. కానీ వాటిని తెలుసుకుని సరిదిద్ధుకుంటే.. కొంచెలో కొంచెం అయినా మీ పాపం తగ్గుతుంది కదా..! ఆలయాలకు వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పుణ్యం లభిస్తుంది. కానీ మీరు చేసిన పాపం ఎక్కడికీ … Read more

ప‌సుపుతో ఈ ప‌రిహారాల‌ను చేయండి.. దోషాల‌న్నీ పోతాయి.. ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్కుతారు..!

వంటగదిలో ఉండే పసుపు లక్ష్మీదేవితో సమానం. ఆయుర్వేదంలో పసుపును దివ్యఔషధంగా పరిగణిస్తారు. పూజల్లో పసుపు కచ్చితంగా కావాలి. పసుపు అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. పసుపుతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. సౌందర్యానికి ,సౌభాగ్యానికి చిహ్నంగా భావించే పసుపు ఐశ్వర్యానికి కూడా చిహ్నం అని మీకు తెలుసా? ఇంట్లో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి పసుపుతో కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. ఇక లైఫ్‌లో దేనికి కొరత ఉండదు. వాస్తు ప్రకారం.. ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే.. పసుపుతో ఏం చేయొచ్చో తెలుసుకుందామా..! … Read more

శివుడికి ఏయే ప‌దార్థాల‌తో అభిషేకం చేస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పురోహితులు చెబుతున్నారు. పదార్థాలు ఏవైనప్పటికీ శివుడు ముమ్మాటికీ అభిషేక ప్రియుడంటున్నారు. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. సోమ‌వారం నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. మహాశివుడిని ఈ అభిషేకాలతో సంతృప్తి పరచడంవలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు … ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి. ఆ … Read more

న‌గ్నంగా స్నానం చేయ‌కూడ‌దా..? దీని వెనుక ఉన్న క‌థేమిటి..?

నిజమే. నగ్నంగా స్నానం చెయ్యకూడదని శాస్త్రం చెబుతోంది. గోపిక వస్త్రాపహరణ వృత్తాంతంలో ఈ నియమం నిరూపించబడింది. కృష్ణుడే భర్తగా లభించాలని గోపికలు ఒక వ్రతం చేశారు. ముందుగా వ్రతస్నానం చెయ్యటానికి ఒక కొలనుకు వెళ్లారు. వస్త్రాలు విడిచి గట్టున పెట్టి నీళ్లలో దిగారు. అంటే అపచారం చేశారన్నమాట. శాస్త్రం ఏమి చెప్పింది? ననగ్నో స్నాతి క్వచిత్- ఏ వేళైనా నగ్నంగా స్నానం చెయ్యకూడదు. ఎందువల్ల? జలానికి అధిదేవత వరుణుడు. ఆ దేవుడిని గోపికలు అగౌరవం చేసినట్లయింది. ఏ … Read more

దీపారాధ‌న చేసేవారు పాటించాల్సిన నియమాలు ఇవే..!

దీపారాధ‌న చేసేట‌ప్పుడు చాలా మంది అనేక త‌ప్పుల‌ను చేస్తుంటారు. దీపారాధ‌న చేయ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు. కానీ త‌ప్పుల‌ను మాత్రం చేయ‌కూడ‌దు. చాలా మంది చేసే త‌ప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దీపం పరఃబ్రహ్మ స్వరూపం. దీపారాధన చేయకుండా దేవతారాధన చేయకూడదు. సాధారణంగా పూజాసమయంలో రెండు దీపపుకుందులు వాడాలి. ఒకటి కూడా వాడవచ్చు. ప్రతి కుందిలో రెండేసి వత్తులు ఉండాలి. ప్రతిరోజూ కాలిన వత్తులు మిగిలిన నూనె తీసివేస్తూ ఉండాలి. కొంతమంది ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క నూనె వాడాలని అనుకుంటారు. … Read more

ప‌ర‌మేశ్వ‌రుడు అర్థ‌నారీశ్వ‌రుడు ఎలా అయ్యాడు..?

ఇన్ యాంగ్ అంటే స్థూలంగా చీకటి వెలుగుల సమతుల్య సంగమం అని చెప్పవచ్చు. చీకటి వెలుగూ స్త్రీ పురుషులిద్దరిలో ఉంటాయి. ఒకరి వెలుగులో ఒకరు నిండిపోవడం ఒకరి చీకటిలో ఒకరు సేద తీరడం జీవన సూత్రం. అదే హిందూ జీవన విధానంలో అర్ధనారీశ్వర తత్వంగా చెప్పబడినది. ఇవన్నీ పరస్పర ప్రేమను దంపతు మధ్య బాంధవ్యం ఉండవలసిన తీరునూ అంతర్లీనంగా బోధిస్తూ ఉంటాయి. ఇవన్నీ ప్రపంచం పుట్టినప్పుటి నుండీ ఉన్నవే . తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత.. ఆది దంపతులు … Read more

ఎలాంటి ప్ర‌మిద‌తో దీపారాధ‌న చేస్తే ఏ ఫ‌లితం క‌లుగుతుందో తెలుసా..?

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే. ప్రతి ఇంట్లో రోజూ దీపారాధ‌న‌ చేస్తాం. ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం భారతీయుల సంప్రదాయం. ఏ పండుగ వచ్చినా.. ఏ శుభకార్యం జరిగినా.. దేవాలయానికి వెళ్లి దీపం పెట్టడం కూడా.. ఒక సంప్రదాయం ఉంది. అలాగే కార్తీక మాసం, మాఘమాసాలలో కూడా ఎక్కువగా దీపారాధనకు ప్రాధాన్యత ఇస్తారు. శివుడికి ఎక్కువగా దీపారాధన చేయడం ఆనవాయితీగా మారింది. రోజూ దీపారాధన చేసినా.. కొన్ని … Read more