యుద్ధంలో గాయపడ్డ సైనికుడితో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మాట్లాడిన మాటలు..
1965 ఇండో-పాక్ యుద్ధంలో లాల్ బహదూర్ శాస్త్రి గాయపడిన సైనికులను కలవడానికి ఢిల్లీలోని సైనిక ఆసుపత్రికి వెళ్లారు. ఆయన తన సందర్శన సమయంలో చాలా మంది గాయపడిన సైనికులను కలిశారు . చివరికి మంచం మీద ఉన్న ఒక సైనికుడిని చూసి కలవడానికి వెళ్ళారు. పాపం, ఆ సైనికుని శరీరం లోని చాలా భాగాలు తీవ్రంగా గాయపడ్డాయని,, అతను బ్రతుకుతాడో లేదో మాకు తెలియదని, అతను బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని డాక్టర్ చెప్పారు. శాస్త్రి … Read more









