వందే భారత్ రైలులో ప్రయాణం ఎలా ఉంటుంది.. స్వీయ అనుభవం..
రాజమండ్రి నుంచి హైదరాబాద్ వరకు జర్నీ బాగానే ఉంది. ఎనిమిది గంటలకు ఎక్కగానే ఏదో జ్యూస్ ప్యాకెట్, తర్వాత రెండు వడ, ఉప్మా, స్వీట్ సేమియా, కొబ్బరి చట్నీ, సాంబార్ తో (సాంబార్ రుచి లేదు), 11.30-12 సమయంలో భోజనం, రెండు రొటీ, పన్నీర్ కర్రీ, ఆకు కూర పప్పు, పెరుగు, ఊరగాయ, ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఆటోమేటిక్ డోర్ కనుక బయటవి కొనడం సాధ్యం కాదు, కేటరింగ్ తో కలిపి టికెట్ తీసుకుంటే మంచిది, సీటింగ్ … Read more









