వాస్తు ప్ర‌కారం వాచ్‌ను ధ‌రించే విష‌యంలో ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

వాస్తుని ఫాలో అవ్వడం వల్ల ఇబ్బందులు అన్ని తొలగిపోయి ఆనందంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయడం జరిగింది. వీటిని కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా మంచి జరుగుతుంది. చాలా మంది చేతికి వాచీ పెట్టుకుంటారు. అయితే వాచీ పెట్టుకునేవాళ్ళు ఈ విషయాలను జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ కనుక మీరు ఈ తప్పులు చేస్తూ ఉంటే సరి చేసుకోండి. దీనితో మీ యొక్క సమస్యలు పూర్తిగా దూరం అయిపోతాయి. … Read more

వాస్తు ప్ర‌కారం ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ పొర‌పాట్ల‌ను చేయ‌కండి.. లేదంటే మీ ఇంట్లో ధ‌నం నిల‌వ‌దు..

ప్రతి ఒక్కరూ వాస్తుని తప్పక అనుసరించాలి. వాస్తు వల్ల ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదే విధంగా ఇంట్లో ఉండే సమస్యలన్నీ తగ్గిపోతాయి. అయితే ఈ రోజు కొన్ని వాస్తు చిట్కాలని మనం చూద్దాం. వీటిని కనుక ఫాలో అయ్యారంటే కచ్చితంగా మంచి జరుగుతుంది. ఎప్పుడూ కూడా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. అప్పుడే ఇంటికి మంచి కలుగుతుంది. అదే విధంగా పూజ గది లో డబ్బులని ఎప్పుడూ పెట్టకూడదు. … Read more

ముందు బాగాలేదని ట్రోల్ అయ్యి తరువాత హిట్ అయిన‌ 7 దేవి శ్రీ ప్రసాద్ పాటలు!

సంగీతం, పాటలు ప్రేక్షకుల్ని థియేటర్ దగ్గరకు తీసుకొస్తాయి అని మనకు తెలియజేసిన చిత్రాలు చాలానే ఉన్నాయి. సింపుల్‌ గా చెప్పాలంటే పాటలు.. సినిమాకు ప్రాణం పోస్తాయి. అయితే ఇటీవల కాలంలో దీనిని నిరూపించిన సినిమాలు అంటే అల‌ వైకుంఠపురంలో, ఉప్పెన అని చెప్పొచ్చు. అయితే ముందు బాగాలేదని ట్రోల్ అయ్యి తరువాత హిట్ అయినా 7 దేవిశ్రీప్రసాద్ పాటలు కూడా ఉన్నాయి. ఆ పాటలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు.. ఖైదీ నంబర్ … Read more

రైళ్లు పగటిపూట కంటే రాత్రిపూట ఎందుకు వేగంతో పరిగెడతాయో తెలుసా ?

భారతదేశం నలుమూలల్లో రైల్వే వ్యవస్థ అనేది విస్తరించి ఉంది. ప్రతిరోజు ఈ రైళ్లలో ఎంతోమంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇందులో కొన్ని రైళ్లు వస్తువులను చేరవేస్తూ దేశ వ్యాప్తంగా రవాణా చేస్తున్నాయి. అయితే భారతదేశంలో 1853లో ముంబై నుంచి థానే వరకు మొదటి రైలు నడిచింది. ఇక అప్పటి నుంచి రైల్వే వ్యవస్థ ముందుకు పోతూనే ఉంది. అయితే ప్రతి రోజూ ఎంతోమంది రైల్లో ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా రైళ్ల యొక్క రూపకల్పన వాటి … Read more

పార్లే-జీ లో జి అంటే ఏమిటి..? ప్యాకెట్ మీద ఉన్న చిన్నారి ఎవరు? క్లారిటీ ఇచ్చిన కంపెనీ..!!

చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ చాలా ఇష్టంగా బిస్కెట్స్ తింటుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు బిస్కెట్లు అంటే చాలా ఇష్టం. పిల్లలు మారం చేసినప్పుడు వాళ్లకి బిస్కెట్లు ఇచ్చి మచ్చిక చేసుకుంటారు. అయితే బిస్కెట్లలో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. వీటిలో మీరు పార్లే-జీ బిస్కెట్స్ ని ఎప్పుడో ఒకసారి తినే ఉంటారు. ఈ బిస్కెట్ ఎన్నో ఏళ్ల నుంచి ఫేమస్ గా ఉంది. పార్లేజీ బిస్కెట్ అంటే అదొక పేదవాళ్ళ బిస్కెట్. తక్కువ ధరకే ఆ … Read more

ఆయుష్షు పెంచుకోవాలంటే ఏం చేయాలి.? : గ‌రుడ పురాణంలో చెప్పిన సూచ‌న‌లు.!

భూమిపై పుట్టిన ప్రతి ఒక్క జీవి ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సిందే. కాకపోతే ఒక జీవి ముందు, ఒక జీవి తరువాత చనిపోతుంది. అందుకు మనిషి కూడా అతీతుడు కాదు. మనిషైనా ఏదో ఒక రోజున ఎలాగోలా చనిపోవాల్సిందే. దాన్ని ఎవరూ ఆపలేరు. కానీ.. మనిషి జీవిత కాలాన్ని మాత్రం నిజంగా ఆపవచ్చు. అంటే.. చావు నుంచి తప్పించుకోవడం అని కాదు. కానీ చావును కొంత ఆలస్యంగా వచ్చేలా చేయడం అన్నమాట. అంటే.. కొంత ఎక్కువ కాలం జీవించడం … Read more

నీరు ఎప్ప‌టికీ పాడ‌వ‌దు క‌దా.. మ‌రి వాట‌ర్ బాటిల్స్‌కు ఎందుకు ఎక్స్‌పైరీ ఉంటుంది..?

నీరు జీవకోటికి ప్రాణాధారం. ముఖ్యంగా మనం నీరు లేకుండా అస్సలు ఉండలేం. మనకు ప్రకృతి ప్రసాదించిన అత్యంత విలువైన సహజ సిద్ధ వనరుల్లో నీరు కూడా ఒకటి. ఇది ఎంత కాలం ఉన్నా పాడైపోదు. దీనికి గడువు తేదీ (ఎక్స్‌పైరీ) అంటూ ఉండదు. అయితే మార్కెట్‌లో మనకు దొరికే మినరల్ వాటర్ బాటిల్స్‌పై మాత్రం ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. మరి ఇలా ఎందుకు ఉంటుంది? అసలు దాని అర్థం ఏమిటి? తెలుసుకుందాం రండి. బాటిల్‌లో నిల్వ చేసిన … Read more

పుచ్చ‌కాయ విత్త‌నాల‌తో ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజనాలు క‌లుగుతాయో తెలుసుకోండి..!

పైకి ఆకుప‌చ్చ‌గా ఉన్నా లోప‌లంతా చూడ చ‌క్క‌ని ఎరుపు రంగులో ఉండే గుజ్జుతో తింటానికి క‌మ్మ‌గా ఉండే పచ్చ‌కాయ‌లంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌వు చెప్పంది. వాటిని ప్ర‌తి ఒక్క‌రు ఇష్టంగా తింటారు. వేసవి కాలంలోనైతే చ‌ల్ల చ‌ల్ల‌ని పుచ్చ‌కాయ తింటే ఆ మ‌జాయే వేరేగా ఉంటుంది. అయితే ఎవ‌రైనా పుచ్చ‌కాయను ఏ విధంగా తింటారు? కాయ‌ను కోసి అందులో ఉండే ఎర్ర‌ని గుజ్జును తింటూ మ‌ధ్య‌లో నోట్లోకి వ‌చ్చే విత్త‌నాల‌ను ఊసేస్తుంటారు. కొంద‌రైతే పంటి కింద ఆ … Read more

ఆంధ్ర ప్రాంతం వారు పెరుగు లేదా మజ్జిగ అన్నంలో అరటి పండు తింటారు. ఆరోగ్యకరమా లేక అనారోగ్యకరమా?

బెంగాలీ వాళ్ళు పెరుగులో గుప్పెళ్ల కొద్దీ పంచదార కుమ్మరించుకు తింటారు. అలాగే బెల్లం కలిపిన పాలను తోడుపెట్టి చేసే మిస్తీ దొయి అనే పెరుగు వీళ్ళకి చాలా ఇష్టం. బెనారస్ వాళ్ళు పెరుగులో పంచదార, పళ్ళ ముక్కలు కలిపిన లస్సీ తెగ తాగుతారు. ఇంకా ఉత్తర భారత దేశంలో లస్సీ అంటే పెరుగు, పంచదార మాత్రమే కాదు కోవా, డ్రై ఫ్రూట్స్, రకరకాల ఫ్లేవర్స్ కలిపి కలగాపులగం చేస్తారు. పంజాబీ వాళ్ళు వాషింగ్ మెషీన్నే లస్సీ మేకర్ … Read more

ప్రేమకోసమై వలలో పడనే పాపం మధు…..బాల..?

ఇండియన్ ఫారిన్ సర్వీస్ సీనియర్ అధికారి మాధురీ గుప్తా వయస్సు 52 సంవత్సరాలు మరియు అవివాహితురాలు. ఈవిడ గారు ఈజిప్ట్, మలేషియా, జింబాబ్వే, ఇరాక్, లిబియాతో సహా అనేక దేశాల్లో ఉన్నత స్థానాల్లో పనిచేశారు. ఉర్దూ భాషపై ఆమెకు ఉన్న మంచి పట్టు కారణంగా, ఆమెను పాకిస్తాన్‌కు పంపారు, అక్కడ ఆమెకు మీడియా ఛార్జ్ కూడా ఇవ్వబడింది. ఒక పార్టీలో మాధురీ గుప్తాకి, జంషెడ్ అలియాస్ జిమ్మీ అనే 30 ఏళ్ల యువకుడు కలిశాడు. ఆ యువకుడు … Read more