శివ‌పార్వ‌తుల క‌ల్యాణం జ‌రిగిన ప్ర‌దేశ‌మిదే… దీన్ని ద‌ర్శిస్తే దంప‌తుల‌కు స‌మ‌స్య‌లే ఉండ‌వ‌ట‌..!

హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లి అంటే మూడు ముళ్ల బంధం. ఇద్ద‌రు దంప‌తులు ఒక్క‌ట‌య్యే శుభ ముహూర్తాన దేవ‌త‌లు, దేవుళ్లు కూడా ఆశీర్వ‌దిస్తారు. దంప‌తులిరువురు త‌మ జీవితంలో ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా సుఖ సంతోషాల‌తో జీవించాల‌ని పెద్ద‌లు ఆశీర్వ‌దిస్తారు. అయితే భార్యాభ‌ర్త‌ల జీవితం మ‌రింత సుఖ‌మ‌యంగా ఉండాలంటే ఉత్త‌రాఖండ్‌లోని ఓ ప్రాంతంలో ఉండే శివాల‌యాన్ని ద‌ర్శించాల‌ట‌. దీంతో వారి స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయ‌ట‌. ఉత్త‌రాఖండ్‌లోని రుద్ర‌ప్ర‌యాగ్ జిల్లా త్రియుగి నారాయ‌ణ్ అనే గ్రామంలో వేల సంవ‌త్స‌రాల చ‌రిత్ర క‌లిగిన … Read more

పిల్ల‌ల‌కు లంచ్‌ బాక్సుల్లో ఎలాంటి ఆహారం పెట్టాలి? ఎలాంటి స్నాక్స్‌ ఇవ్వాలి?

పిల్లలు నిత్యం చురుకుగా ఉంటూ చదువులో రాణించాలంటే వారికి ప్రతీ నాలుగు గంటలకు ఓ సారి సమతులమైన, పుష్టినిచ్చే ఆహారం తప్పనిసరి అందించాలి. కూల్‌డ్రింక్స్‌తో పాటు బిస్కెట్లు, చాక్లెట్లు వదిలేయాలి. ఇంటిల్లిపాదీ తినే ఆహారపదార్థాల్లో ఉప్పు వినియోగాన్ని తగ్గించి, పిల్లల ఆహారంలో పప్పు వినియోగాన్ని పెంచాలి. స్కూలు దగ్గర ఏదో ఒకటి కొని తినే వారి కంటే ఇంట్లో ఉదయాన్నే అల్పాహారం తిన్న పిల్లలు చదువులో రాణిస్తున్నారని పరిశోధనల్లో తేలింది. పిల్లల ఆసక్తిని బట్టి వారికి ఇష్టమైన … Read more

రాగి, ఇత్త‌డి వ‌స్తువులు మ‌న శ‌రీరానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా..?

శుభకార్యాలకు కళ తెచ్చే రాగి, ఇత్తడి వస్తువులు మానవుని ఆరోగ్యానికీ సాయపడుతున్నాయి. రాగి పాత్రలో ఉంచిన నీళ్లు మూడు గంటల కాల వ్యవధిలోనే క్రిమి రహితంగా మారి, వాటిని తాగే వారికి ఆరోగ్యాన్ని ఇచ్చేంతగా పరిశుద్ధత పొందుతాయి. పాత్రలలో నీటిని నిల్వ ఉంచడం వలన ఈ -కొలి బ్యాక్టీరియాలు సైతం నశించిపోతాయి. ఇత్తడి పాత్రలేమో జింక్, అలాయ్ మిశ్రమంతో తయారవుతాయి. జింక్ రోగ నిరోధక శక్తిని కలిగి ఉండటంతోపాటు ప్రొటీన్స్‌ను కూడా సమకూర్చేశక్తిని కలిగి ఉంటుంది. అందువలన … Read more

గ‌ర్భిణీలు సుఖంగా ప్ర‌స‌వం జ‌ర‌గాలంటే.. ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించాలి..!

గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి, దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది. ఆరోగ్యమైన శిశువు కొరకు తీసుకోవలసిన ఆహారం ఏమిటో చూద్దాం… పౌష్ఠిక ఆహారం: పాలు, పండ్లు, ఆకు కూరలు ,పప్పు, మాంసము ,చేపలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. వైద్యుల సలహాలు, వారిచ్చే మందులు, టానిక్కులు క్రమం తప్పకుండా వాడుతుండాలి. ఎట్టి పరిస్థితుల్లోను ఒత్తిడికి గురికాకూడదు. భయం అనేది అస్సలు ఉండకూడదు. దీంతో ప్రసవ సమయంలో శిశువుకు కష్టతరమౌతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు. గర్భము, ప్రసవము అనేటివి … Read more

రామసేతు నీటిలో తేలే రాళ్ళు.. ఎలా మునిగిపోయాయి?

రామసేతు గురించి తెలియని వాళ్లు ఉండరు. ఇది నీటిపై తేలే రాళ్లతో నిర్మించిన ఒక వంతెన. లంకలో ఉన్న సీతమ్మను తీసుకురావడానికి.. శ్రీరాముడు తన వానరసేనతో కట్టించిన బ్రిడ్జి లాంటి కట్టడం. మరి ఆ రామసేతువు ఎలా మునిగిపోయిందో మీకు తెలుసా? తెలుసుకోండి మరి. రామాయణం గురించి తెలిసిన వాళ్లందరికీ రామసేతువు గురించి తెలిసే ఉంటుంది. రావణుడు సీతా మాతను అపహరించి లంకలో ఉంచినప్పుడు, సీతమ్మను తీసుకురావడానికి శ్రీరాముడు వానరుల సహాయంతో సేతువును నిర్మించాడు. తద్వారా లంకకు … Read more

త‌న కోప‌మే త‌న శ‌త్రువు.. వ్యాపారికి క‌నువిప్పు క‌లిగింది..

ఓగ్రామంలో రాములవారి గుడి ఉంది. ఒకరోజు అక్కడికి వచ్చిన ఉపన్యాసకుడు అరిషడ్వర్గాల గురించి ప్రసంగించాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అంటారు. ఇవి మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుస్తాయి. మనిషి పతనానికి, ప్రకృతి వినాశనానికి కారణమవుతాయి. వీటిని ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడు స్వార్థం, సంకుచిత భావాలతో నిండి ఉంటుంది అని వివరించాడు. ఉపన్యాసం పూర్తయ్యాక ఆయన అక్కడినుంచి బయల్దేరబోయాడు. గుడి ముందు అంగడి పెట్టుకుని ఉన్న వ్యాపారి ఆయన … Read more

మనకి ఏ చెట్లు ఎక్కువ ఆక్సిజన్ ఇస్తాయో తెలుసా .. 99 శాతం మందికి తెలియని నిజం ఇదే!

మన మనుగడకు ఆక్సిజన్ ( oxygen ) చాలా ముఖ్యం. దీనిని మనం చెట్ల నుండి పొందుతాము. ఈ భూమి మీద అనేక రకాల చెట్లు ఉన్నాయి.. అవి ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తాయి. చాలా మంది వేప చెట్టు అన్నింటికన్నా ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుందని అనుకుంటారు. మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారా? అయితే, ఇక్కడ 99 శాతం మందికి తెలియని నిజం గురించి ఇక్కడ తెలుసుకుందాం.. హిందూమతంలో రావి చెట్టుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది … Read more

బ‌ర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే.. ఈ సూచ‌న‌లు క‌చ్చితంగా పాటించాలి..!

ఇప్పుడు బర్డ్ ఫ్లూ చర్చగా మారింది. ఒకటి కాదు రెండు కాదు భారత దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి. నిజంగా ఇది అందర్నీ భయపెట్టేస్తోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పక్షుల శవాలు గుట్టల్లా పేరుకు పోయాయి. పెద్ద ఎత్తున పక్షులు మరణించడం ఘోరం అనే అనాలి. ఇది ఇలా ఉండగా.. భోపాల్‌ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ బర్డ్ ఫ్లూ మేరకు కీలక పరీక్షలని … Read more

బిడ్డ‌కు పాలివ్వ‌డం వ‌ల్ల త‌ల్లికి కూడా మేలే జ‌రుగుతుంది..!

ప్రకృతి సృష్టించిన ఈ నియమం ద్వారా కేవలం శిశువుకు కాదు. పాలు ఇచ్చే తల్లికి కూడా ఆరోగ్యంలో కూడా గణనీయమైన మార్పులు ఉంటాయి. తల్లి తప్పని సరిగా తన శిశువు కి కనీసం 6-8 నెలలు పాలని ఇవ్వాలి. అయితే పాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయం గురించి.. అలానే ఎలాంటి మార్పులు ఉంటాయో ఇప్పుడే తెలుసుకోండి. తల్లి పిల్లలకి పాలు ఇస్తే ఆ శిశువుకి చాల మంచి కలుగుతుంది ఎందుకంటే తల్లి … Read more

రోజూ ఒక గ్లాస్ పాల‌ను తాగితే ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా..?

పాలు తాగితే బరువు పెరుగుతామని విని ఉంటారు. ఎందుకంటే పాలలో ఉండే ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలతో ఈజీగా బరువు పెరుగుతాము. రోజూ గ్లాసెడు పాలు తాగితే ఎముకలు బలంగా మారుతాయి. అందుకే ఎక్కువ శాతం ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు మాత్రమే పాలను తాగుతారు. అయితే కొందరికి పాలు పేరు చెప్తే చాలు ఆమడ దూరం పారిపోతారు. చిన్నపిల్లలకైతే తల్లిదండ్రులు ముక్కు మూయించి మరీ పాలు తాగించే పరిస్థితి ఉంటుంది. అయితే పాలు తాగడం వల్ల ఎన్నో … Read more