కలవరపెడుతోన్న సర్వే.. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న షుగర్ వ్యాధి బాధితుల సంఖ్య..
భారతదేశాన్ని ప్రపంచ డయాబెటిక్ దేశాల రాజధానిగా ప్రకటించిన తర్వాత దేశంలో డయాబెటిక్ రోగుల సంఖ్య మరింత పెరిగింది. చాలా మందిలో అతి చిన్న వయసులోనే అంటే షుమారు 25 సంవత్సరాలకే ఈ వ్యాధి చిహ్నాలు చూపుతున్నాయి. దేశంలో షుమారు 62.4 మిలియన్ల జనాభా డయాబెటీస్ వ్యాధితో బాధ పడుతున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి సంస్ధ నిర్వహించిన ఒక స్టడీ చెపుతోంది. సాధారణంగా టైప్ 2 డయాబెటీస్ వ్యాధి గతంలో 35 సంవత్సరాల వయసునుండి వ్యాప్తి … Read more









