సినిమా ప్రేక్షకులకు షాక్.. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్.. ఎందుకంటే..?
కరోనా తరువాత నుంచి సినిమా రంగంపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. ప్రేక్షకులు ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. మరోవైపు థియేటర్లలో టిక్కెట్ల ధరలను అమాంతం పెంచేశారు. ఇక అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అయితే టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది ప్రేక్షకులు సినిమాలను చూడడమే మానేశారు. ప్రేక్షకులకు సినిమా రిలీజ్ అయిన రోజే పైరసీలో ఏకంగా హెచ్డీ ప్రింట్లు లభిస్తున్నాయని, ఇది తమకు తీవ్ర నష్టం కలిగిస్తుందని సాక్షాత్తూ నిర్మాతలే … Read more









