బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రని చేతులారా వదులుకున్న ఆ నటుడు ఎవరంటే ?

దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం ఇండియా వైజ్ ఎంత పెద్ద హిట్ అయిందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. అంతేకాదు ఈ తరం సినిమాలలో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు టీవీలో వచ్చినప్పటికీ సినిమా వచ్చిన ప్రతిసారి చూస్తుంటే కొత్త ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి ఓ సరికొత్త కంటెంట్ ని క్రియేట్ … Read more

వివాదాలతో సినీ కెరియర్ లేకుండా చేసుకున్న నటీనటులు ఎంత మంది ఉన్నారో తెలుసా ?

టాలీవుడ్ లో అనేక రకాల సినిమాలు వస్తున్నాయి. లవ్, యాక్షన్, డ్రామా, ఎంటర్టైనర్ అనేక చిత్రాలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొంతమంది తారలు హిట్లు కొడుతుంటే, మరి కొంతమంది అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అనేకమంది చైల్డ్ ఆర్టిస్టులు వచ్చారు. వారిలో కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులుగా వచ్చి హీరోలుగా మారారు. అయితే వివాదాలతో సినీ కెరియర్ లేకుండా చేసుకున్న నటీనటులు ఎవరో మీకు తెలుసా? వారెవరో ఇప్పుడు చూద్దాం. సుమన్ ఒకప్పుడు మాస్ హీరోగా … Read more

మౌనంగా ఉండటం నేర్చుకుంటే.. మీ లైఫ్‌లో సమూల మార్పులు..

మౌనానికి ఉన్న శక్తి అంతా ఇంతా కాదు. అనవసర మాటలకు దిగకుండా మౌనంగా అన్నీ గమనించేవారు జీవితంలో ఎంతో శక్తిమంతులవుతారని అనుభవజ్ఞులు చెబుతారు. ప్రపంచంలో రేగే అలజడుల నుంచి తమని తాము పూర్తి స్థాయిలో రక్షించుకోగలుగుతారు. అసలు సిసలైన మానసిక ప్రశాంతతను సాధిస్తారు. మరి రోజూ ఎదురయ్యే కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం ప్రాక్టీస్ చేస్తే ఆ తరువాత ఇదే అలవాటుగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. విమర్శలు ఎదురైనప్పుడు తొందరపడి మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు. … Read more

ఆపరేషన్ సింధూర్ లో ఉపయోగించిన డ్రోన్లు ఎక్కడ తయారయ్యాయో తెలుసా?

ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ లో స్కైస్ట్రైకర్ సూసైడ్ డ్రోన్లను భారత సైన్యం వినియోగించింది. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మీ ఇటీవల ఆపరేషన్ సిందూర్ లో తొలిసారి స్కైస్ట్రైకర్ సూసైడ్ డ్రోన్లను వినియోగించింది. ఈ డ్రోన్లు బెంగళూరులోని వెస్టర్న్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో తయారయ్యాయి. భారతదేశానికి చెందిన ఆల్ఫా డిజైన్ , ఇజ్రాయిల్‌కు చెందిన ఎల్బిట్ సెక్యూరిటీ సిస్టమ్స్ సంయుక్తంగా వీటిని అభివృద్ధి చేశాయి.2021లో భారత సైన్యం అత్యవసరంగా ఈ డ్రోన్ల కోసం 100 యూనిట్ల … Read more

రైతు ప‌డే క‌ష్టాన్ని అద్భుతంగా చెప్పే క‌థ‌.. త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే..

అనంతగిరి రాజ్యంలో ఉంటున్న రాజయ్య, రమణయ్య ఇద్దరూ న్యాయం కోసం రాజు మహేంద్రుని వద్దకు వెళ్ళగా రాజు సమక్షంలో మంత్రి ఇంతకీ ఎవరికి అన్యాయం జరిగింది, ఏం జరిగింది వివరించండి? అన్నాడు. రాజయ్య మహారాజా! నేను పండ్ల వ్యాపారిని నేను ప్రతిరోజు మంచి నాణ్యమైన రుచికరమైన పండ్లను అమ్ముతాను. దాని కోసమే నేను తీసుకువచ్చిన పండ్లలో పాడైపోయిన వాటిని తీసి పారేస్తాను. అలా నేను పారేసిన పండ్లలోని విత్తనాలను తీసి నాటి పెంచి వాటి ద్వారా వచ్చిన … Read more

కంచిలోని బంగారు బల్లి, వెండి బల్లి రహస్యం మీకు తెలుసా..?

కంచి ఆలయంలో అసలు బంగారు బల్లి, వెండి బల్లి ఎందుకు ఉంటాయి..? వాటికి అక్కడ చోటు కల్పించింది ఎవరు..? వాటిని తాకితే దోష నివారణ అవుతుందనే నమ్మకం ఎప్పటి నుంచి ప్రచారంలోకి వచ్చింది. కంచి బల్లుల కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇళ్లలో బల్లులు ఎక్కడంటే అక్కడ కనపడుతుంటాయి. కూరలో బల్లిపడితే విషంగా మారుతుందని అంటారు, మన వంటిపై బల్లి పడినా ప్రమాదం ముంచుకొస్తుందని చెబుతారు. అయినా కూడా బల్లి మన ఇంట్లో ధైర్యంగా తిరుగుతుంటుంది. ఇక … Read more

ఆ ఇద్దరు స్నేహితులు ట్రైన్ మిస్ అయ్యారు..! కానీ ఇద్దరిలో ఎవరెక్కువ దురదృష్టవంతుడో చెప్పగలరా.?

ఇప్పుడు మేం చెప్పబోయేది సైకాలజీకి చెందినది. కాబట్టి కింద ఇచ్చిన ప్రశ్నలను చాలా జాగ్రత్తగా చదవండి. అనంతరం మేం అడిగే ఒక ప్రశ్నకు జవాబు చెప్పండి. ఇక ఆ మ్యాటర్‌ ఏంటో చూద్దామా..! సందర్భం-1.. మీరు ఉదయం 11 గంటలకు ట్రెయిన్‌ ఎక్కాల్సి ఉంది. కానీ ట్రాఫిక్‌ జాం కారణంగా అరగంట ఆలస్యంగా స్టేషన్‌కు వచ్చారు. 11.30 కి స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే అప్పటికే రైలు వెళ్లిపోయింది. కరెక్ట్‌గా 11 గంటలకే ట్రెయిన్‌ బయల్దేరింది. సందర్భం-2.. మీ … Read more

దోమకాటుతో AIDS వస్తుందా.? వైద్యులు ఏమంటున్నారు..?

AIDS ఎంత భయంకరమైన వ్యాధో అందరికీ తెలిసిందే…దాని బారిన పడితే ఇక అంతే సంగతులు. దానిని నివారించడానికి చాలా దేశాల్లో అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పుడు దాని పట్ల జనాల్లో కూడా చాలా అవేర్ నెస్ వచ్చింది, అయినప్పటికీ ఇంకా చదువుకోని వాళ్ళల్లో ఈ మహమ్మారి వ్యాధి పట్ల అవగాహన కరువైంది. దీంతో ఈ ఎయిడ్స్ మీద అనేక అనుమానాలు కలుగుతున్నాయ్. తాజాగా దోమకాటుతో aids వస్తుంది అంటూ ఒక రూమర్ గట్టి ప్రచారంలో కూడా ఉంది. … Read more

జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు చికెన్, మ‌ట‌న్, ఫిష్…ఎందుకు తినొద్దంటారు??

జ్వ‌రం వ‌చ్చిన చాలా మందికి త‌లెత్తే ఒక సందేహమే ఇది. జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు మాంసాహారం తిన‌వ‌చ్చా..? చికెన్‌, మ‌ట‌న్‌, ఫిష్‌, ఎగ్స్ లాంటి నాన్ వెజ్ వంట‌కాల‌ను తిన‌రాదా..? తింటే ఏమ‌వుతుంది..? అనే సందేహం చాలా మందికి క‌లుగుతుంది. అయితే కొంద‌రు తింటారు, ఇంకొంద‌రు భ‌యానికి తిన‌రు. అయితే అస‌లు జ్వరం వ‌చ్చిన‌ప్పుడు నాన్‌వెజ్ తింటే ఏమ‌వుతుంది..? ప‌చ్చ కామెర్లు వ‌స్తాయ‌ని చాలా మంది అంటారు. మ‌రి ఇందులో నిజ‌మెంత‌..? ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా ఎవ‌రికైనా జ్వ‌రం … Read more

పాకిస్థాన్‌కు నిధుల‌ను మంజూరు చేసిన ఐఎంఎఫ్‌.. కానీ ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి..

అంత‌ర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఇటీవ‌లే పాకిస్థాన్‌కు 1 బిలియ‌న్ డాల‌ర్ల నిధుల‌ను అంద‌జేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. భార‌త్, పాకిస్థాన్‌ల మ‌ధ్య యుద్ధం జరుగుతున్న స‌మ‌యంలో IMF ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. పాక్‌కు నిధుల‌ను అంద‌జేస్తే వారు ఆ నిధుల‌ను త‌మ దేశం బాగుకోసం కాకుండా ఉగ్ర‌వాదం కోసం ఖ‌ర్చు చేస్తున్నార‌ని, క‌నుక పాక్‌కు నిధుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ అందజేయ‌కూడ‌ద‌ని భార‌త్ ప‌దే ప‌దే వ్యాఖ్యానించింది. అయిన‌ప్ప‌టికీ IMF ప‌ట్టించుకోలేదు. … Read more