మహాభారతంలో అర్జునుడికి తెలిసిన ఈ విద్య గురించి మీరు విన్నారా..?
భారత యుద్ధం అంటే ఆద్యంతం ఆసక్తి. అందులో కథానాయకుడు అంటే అర్జునుడుగానే చెప్పవచ్చు. అయితే ఆయన అలా కావడానికి పలు కారణాలు ఉన్నాయి. సాక్షాత్తు నర, నారాయణలలో విష్ణువు అంశతో శ్రీకృష్ణుడు అయితే నర అంశతో జన్మించినది అర్జునుడు. ధర్మసంరక్షణకు ఆయా దివ్యపురుషులు అర్జునుడికి రకరకాల శక్తులను ధారపోశారు. అటువంటి దివ్యశక్తుల్లో ఒకటైన ప్రతిస్మృతి మహావిద్యను ఆయనకు ఉపదేశించింది ఎవరో తెలుసుకుందాం… దుర్యోధనాదులను యుద్ధంలో ఎదుర్కోవడం కష్టమని తలచి తలచి అలసిన ధర్మరాజును సమీపించాడు వ్యాసుడు. పాండవులు … Read more









