త‌మిళ ప్ర‌జ‌లు తిరుప‌తిని త‌మిళ‌నాడులో క‌ల‌పాల‌ని అడిగారా.. ఎందుకు..?

తమిళులు తిరుపతిని తమిళనాడు లో కలపని అడిగింది నిజమా ? అలా కలపడం వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనం ఎంటి ? హుండీ ఆదాయం కాకుండా ? అంటే.. దీనికి పూర్తి వ్యతిరేకం నేను విన్నది.. క్రింద రాస్తున్నాను. ఇది నేను చదివినది కాదు, విన్నది చెబుతున్నాను సుమా. నా స్వానుభవం ప్రకారం, కారణాలు ఏమైనా కానీ, స్వతహాగా తెలుగు వారికి భక్తి ఎక్కువ, దేవాలయాలు చుట్టూ తిరగడం అనేది ఎక్కువ. మద్రాసు (నేటి చెన్నై) బ్రిటిష్ … Read more

విరేచ‌నాల కార‌ణంగా పొట్ట ఖాళీ అయిందా.. అయితే ఏం తినాలి..?

జీర్ణ వ్యవస్ధ సరిలేకుంటే…ఏం తినాలి? పొట్ట గడబిడ అయి సరి లేకున్నా బాగా తిని తగిన నీరు అందించటం అవసరం. అయితే తీసుకునే ఆహారం తేలికగా వుండి జీర్ణ వ్యవస్ధకు నష్టం కలిగించరాదు. పెరుగు, నీరు, ఆపిల్స్, అరటి పండు డయేరియా చికిత్సకు సహజ మందులే కాక తేలికగా జీర్ణం అయిపోతాయి. పొట్ట సరి లేకున్నా తేలికగా జీర్ణం అయ్యే ఆహారాలు తింటే అవి పొట్టలోని యాసిడ్లను పీల్చి త్వరగా కోలుకునేలా చేస్తాయి. ఉప్పు తక్కువగా వుండే … Read more

పాల‌ను రోజూ తాగితే షుగ‌ర్‌ను నియంత్రించ‌వ‌చ్చ‌ట‌..!

ప్రతిరోజూ పాలను తాగటం ద్వారా టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రించ వచ్చునని నేషనల్ న్యూట్రీషన్ సంస్ధ నిర్వహించిన సర్వేలో తేలింది. రోజువారీగా పాలను తీసుకుంటే డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌ వ్యాధులు నియంత్రించవచ్చునని నేషనల్ న్యూట్రీషన్ సంస్థ పేర్కొంది. అదేవిధంగా, గోధుమతో తయారైన ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా రక్త హీనతను నియంత్రణ చేయడానికి వీలుంటుందని, హైదరాబాదుకు చెందిన ఒక న్యూట్రీషన్ సంస్థ తన పరిశోధనలో తెలిపింది. పాలలో డి విటమిన్ లభిస్తుంది. కొవ్వు పదార్ధాలు తక్కువగా కలిగిన పాలను ప్రతిరోజూ … Read more

గుండె జ‌బ్బుల కార‌ణంగానే చాలా మంది మ‌ర‌ణిస్తున్నార‌ట‌..!

అమెరికాలో మరణాలకు ప్రధానంగా కరోనరీ గుండె జబ్బులే కారణమని ఇటీవల సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్ధ నిపుణులు జారీ చేసిన నివేదికలో వెల్లడైంది. అమెరికాలో గుండెజబ్బుల వైద్యం కొరకు వైద్యులను సంప్రదించిన కేసులు 6.7 శాతం నుండి 6 శాతంకు పడినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ తగ్గుదలకు కారణం పొగతాగేవారు, రక్తపోటు రోగులు,కొల్లెస్టరాల్ అధికంగా వున్నవారు తగ్గటం కావచ్చునంటున్నారు పరిశోధకులు. తగ్గుదల ఈ విధంగా వున్నప్పటికి అమెరికా దేశంలో మరణాలు అధికంగా గుండె … Read more

ప‌నీర్‌ను త‌ర‌చూ తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

పనీర్ తో ఏ రెసిపీ చేసుకున్న ఎంతో రుచిగా ఉంటుంది. పాలక్ పనీర్ అయినా పనీర్ మంచూరియా అయినా పనీర్ బటర్ మసాలా అయినా ఏదైనా ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే పనీర్ వల్ల కేవలం రుచి మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటు. దీని వల్ల ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ కలుగుతాయి. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం అప్పుడే పూర్తిగా చూసేయండి. రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండడానికి కాపాడుతుంది పనీర్. పాల ఉత్పత్తి అయిన ఈ … Read more

ఇంగువ‌తో ఇన్ని లాభాలు ఉన్నాయా.. తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

మనం ఎన్నో వంటల్లో ఇంగువని ఉపయోగిస్తూ ఉంటాము. ముఖ్యంగా పులిహోర వంటి వాటిలో ఇంగువ లేకపోతే రుచి ఉండదు. ఇంగువ వల్ల కేవలం రుచి మాత్రమే వస్తుందనుకుంటే పొరపాటు. దీని వల్ల ఆరోగ్యానికి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే మరి ఇంక ఇంగువ వలన కలిగే బెనిఫిట్స్ ఇప్పుడే చూసేయండి. ఇంగువ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పురాతన కాలం నుండి ఇంగువని ఉపయోగిస్తూనే ఉన్నాం. దీన్ని ఉపయోగించడం వల్ల అజీర్తి తగ్గుతుంది. అలానే … Read more

ఈ దుంప‌ని తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

కందని చాలా తక్కువ మంది ఉపయోగిస్తూ ఉంటారు. కానీ దీని రుచి చాలా బాగుంటుంది. దీనిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యాన్ని క్రమబద్ధీకరిస్తుంది కూడా. దీనిని మీ డైట్ లో చేర్చితే మీరు మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎందుకంటే దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి క్యాన్సర్ ను అడ్డుకోవడానికి గుండె సమస్యలను తొలగించడానికి కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి ఇలా ఎన్నో విధాలుగా ఇది ఉపయోగ పడుతుంది. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా … Read more

ఆంజ‌నేయ స్వామికి కొడుకు ఉన్నాడు తెలుసా..? ఆయ‌న పేరు ఏమిటి.. ఏం చేస్తాడు..?

ఆంజనేయుడు.. హనుమంతుడు.. ఇలా ఏ పేరున పిలిచినా అందరికీ అభయహస్తం ఇచ్చి కాపాడే భక్తవశ్యుడు రామదాసుడు. అయితే హనుమంతుని ఆజన్మ బ్రహ్మచారిగా భక్తులు భావిస్తారు. కానీ ఆయనకే తెలియకుండా, హనుమంతునికి ఓ పుత్రుడు ఉన్నాడు. అ విషయాన్ని తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.. ఆ విశేషాలు తెలుసుకుందాం… శ్రీరాముని దూతగా సీతను విడిపించమంటూ రావణాసురునికి నాలుగు ముక్కలు చెప్పేందుకు లంకకు చేరుకుంటాడు హనుమంతుడు. రావణాసురుడు, హనుమంతుని మాటను లెక్కచేయకపోగా… అతని తోకకు నిప్పంటించమని తన సైన్యానికి ఆదేశిస్తాడు. నిప్పంటుకున్న తన … Read more

ఈ ప్రాంత వాసులు రాక్ష‌సిని దేవ‌త‌గా పూజిస్తారు.. ఎందుకో తెలుసా..?

భారత దేశం విభిన్న సంస్కృతి సంప్రదాయాల నిలయమన్న విష‌యం తెలిసిందే. సాధారణంగా ఎవరైతే మనకు మంచి చేస్తారో వారిని దేవుళ్లతో పోలుస్తాం. వారికి గుళ్లు కట్టి పూజలు చేస్తాం. ఇక చెడు చేసేవారిని దయ్యం, రాక్షసులుగాను భావిస్తాం. వారిని దూరం పెడుతాం. అయితే దేశంలో ఒకే ఒక చోట మాత్రం రాక్షసి హిడింబిని కుల దైవంగా పూజిస్తారు. ఇలా ఎందుకు చేస్తారు? ఎక్క‌డ చేస్తారు? అన్న‌ది ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో హిడింబి … Read more

దేశంలోనే అత్యంత విశాల‌మైన కోనేరు క‌లిగిన ఆల‌యం ఇది.. ఎక్క‌డంటే..?

సాధారణంగా శివాలయాల్లో శివుడికి ఎదురుగా ఆయన వాహనం నంది కూర్చుని ఉంటుంది. కానీ ఇక్కడ నంది స్వామి పట్ల తన గౌరవాన్ని చూపుతూ నిలబడి ఉంటుంది. ఇక్కడి మరకత లింగ అభిషేకం నేత్రానందం కలిగించేది ఉంటుంది. ఆరు కాలాలలో ఇక్కడి శివుడికి ఆరాధన జరుగుతుంది. ఆ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం.. తమిళనాడు లోని అత్యంత పురాతన ఆలయాలలో త్యాగరాజస్వామి ఆలయం ఒకటి. ఇది తమిళనాడులోని కుంభకోణానికి సమీపంలో ఉన్న ప్రసిద్ద పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని కమలాపురం అని … Read more