తులసి ఆకులతో ఇలా చేస్తే చాలు.. మీ ముఖం గుర్తు పట్టలేనంతగా మారిపోతుంది..!
ముఖం ఎప్పుడూ మృదువుగా కనిపించాలంటే ఇవి ప్రయత్నించండి. తులసి ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ ను లేదా రసాన్ని ముఖానికి రాసి ఆరిన తరువాత చల్లని నీటితో కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు పోవడంతో పాటు చర్మం ఎంతో మృదువుగా కనబడుతుంది. తేనెను గోరు వెచ్చగా చేసి అందులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత కడగాలి. తేనెను ఎప్పుడూ నేరుగా మంట మీద పెట్టకూడదు. వేడి … Read more









