క‌త్రినా కైఫ్ డైట్‌.. ఆరోగ్య ర‌హ‌స్యం గురించి తెలుసా..?

కత్రినా కైఫ్ కున్న అద్భుత అంగసౌష్టవం వెనుక గల రహస్యం ఆరోగ్యవంతమైన ఆహారంతో ఆరోగ్యవంతమైన మైండ్ కలిగి వుండటం గా చెపుతున్నారు. రెగ్యులర్ యోగా, వ్యాయామాలతో ఈమె తన అంగసౌష్టవాన్ని సాధించింది. తీస్ మార్ ఖాన్ షూటింగ్ కు గాను కత్రినా కఠినమైన ఆహార ప్రణాళికను ఆచరించింది. నేడు బాలీవుడ్ లో కత్రినా ఆచరించిన ఆహార ప్రణాళికే చాలామంది ఫాలో అవుతున్నట్లు చెపుతారు. ఇంత అందమైన కత్రినా బాడీ వెనుక గల రహస్యాన్ని ఆమె వ్యాయామాల గురు … Read more

గోరు వెచ్చని నీళ్ల‌ను ఇలా తాగండి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

నీరు జీవించాలంటే అత్యవసరం. నీరు లేకుండా జీవించటం అసాధ్యం. శరీరంలో తగినంత నీరు, ఆహారం, వ్యాయామాలు మిమ్మల్ని ఆరోగ్యంగా వుంచుతాయి. నీటిని వేడిగా లేదా చల్లగా తాగచ్చు. అయితే, వేడినీరు శరీరానికి మంచిదని రక్తప్రసరణ మెరుగుపరుస్తుందని కనుగొనన్నారు. ముక్కు దిబ్బడలను తొలగిస్తుంది. తేనె, నిమ్మరసం లతో కలిపిన వేడినీరు అధిక బరువును నిరోధించేందుకు, వ్యాధినిరోధకతను పెంచేందుకు తోడ్పడుతుంది. ఆహారంలో తీసుకొన్న నూనె, కేలరీలను చల్లటి నీరు మరింత గట్టిపడేస్తుంది. వేడి నీరు శరీరానికి ఏ రకంగా ప్రయోజనకారో … Read more

స‌న్న‌గా ఉండేవారికి గుండె జ‌బ్బులు రావ‌ని అనుకోకూడ‌దు..!

చూడటానికి ఆరోగ్యంగా వున్నా, చూపులు మోసం చేయవచ్చు. ఆరోగ్యంగా కనపడుతూ, సన్నగా వుండే భారతీయులు లావుగా వుండే తెల్లవారికంటే కూడా గుండె జబ్బులకు అధిక రిస్కు కలిగి వుంటారు. దీనికి కారణాలు కనిపెట్టినట్లు సైంటిస్టులు చెపుతున్నారు. ఒక తాజా అధ్యయనం మేరకు, దక్షిణ ఆసియా నివాసులు తమ అంతర్గత అవయవాలకు అంటే లివర్ మొదలగువాటికి అధిక కొవ్వును కలిగి వుంటారని, దీని కారణంగా బరువు పెరిగిపోతారని, అయితే, ఇతర ప్రాంతాలజాతుల వారు కొవ్వును తమ నడుము వద్ద … Read more

శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ యొక్క ప్రాధాన్యత ఏమిటో తెలుసా.?

మహాశివరాత్రి..హిందువులు జరుపుకునే పండుగల్లో ఒకటి..శివరాత్రి రోజు ఉపవాసం ఉండి,జాగారణ చేయడం ప్రత్యేకత..పెద్దసంఖ్యలో పెద్దలు,చిన్నపిల్లలు,మగవారు అందరూ ఉపవాసం ఉంటారు శివరాత్రినాడు ముఖ్యంగా ఏదైనా శివాలయాల్లో జాగారణ చేయడానికి మక్కువ చూపుతారు భక్తులు..జాగరణ,ఉపవాసంతో,శివారాధనతో పాటు శివరాత్రి రోజు పాటించాల్సిన మరో నియమం ప్రదక్షిణలు.. మహాశివరాత్రి రోజున ప్రధానం మూడు పద్ధతుల్లో పరమేశ్వరుడిని అర్చించాలని పండితులు అంటున్నారు. వీటిలో మొదటిది శివార్చన, రెండోది ఉపవాసం, మూడోది జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే (ఐదు గంటలకు) నిద్రలేచి, స్నానాది కార్యక్రమాలను నెరవేర్చుకుని, … Read more

శివరాత్రి కి ఈ ఒక్క పని చేస్తే కోటి జన్మల పుణ్య ఫలం..! అ పని ఏంటో తెలుసా ..? తప్పక చేయండి.!

మహాశివరాత్రి..హిందువులు జరుపుకునే పండుగల్లో ఒకటి..శివరాత్రి రోజు ఉపవాసం ఉండి,జాగారణ చేయడం ప్రత్యేకత..పెద్దసంఖ్యలో పెద్దలు,చిన్నపిల్లలు,మగవారు అందరూ ఉపవాసం ఉంటారు శివరాత్రినాడు ముఖ్యంగా ఏదైనా శివాలయాల్లో జాగారణ చేయడానికి మక్కువ చూపుతారు భక్తులు..జాగరణ,ఉపవాసంతో,శివారాధనతో పాటు శివరాత్రి రోజు పాటించాల్సిన మరో నియమం ప్రదక్షిణలు.. సాధారణంగా శివాలయాల్లో చేసే ప్రదక్షిణకు మిగిలిన ఆలయాల్లో చేసే ప్రదక్షిణలకు తేడా ఉంటుంది. శివాలయాల్లో ఎలాంటి ప్రదక్షిణలు చేయాలో అలా చేయటం వల్ల కలిగే ఫలితాలేమిటో మన పురాణాల్లో స్పష్టంగా పేర్కొన్నారు.శివాలయాల్లో ప్రదక్షిణలు ఎలా చేయాలో … Read more

శివ‌పార్వ‌తుల క‌ల్యాణం జ‌రిగిన ప్ర‌దేశ‌మిదే… దీన్ని ద‌ర్శిస్తే దంప‌తుల‌కు స‌మ‌స్య‌లే ఉండ‌వ‌ట‌..!

హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లి అంటే మూడు ముళ్ల బంధం. ఇద్ద‌రు దంప‌తులు ఒక్క‌ట‌య్యే శుభ ముహూర్తాన దేవ‌త‌లు, దేవుళ్లు కూడా ఆశీర్వ‌దిస్తారు. దంప‌తులిరువురు త‌మ జీవితంలో ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా సుఖ సంతోషాల‌తో జీవించాల‌ని పెద్ద‌లు ఆశీర్వ‌దిస్తారు. అయితే భార్యాభ‌ర్త‌ల జీవితం మ‌రింత సుఖ‌మ‌యంగా ఉండాలంటే ఉత్త‌రాఖండ్‌లోని ఓ ప్రాంతంలో ఉండే శివాల‌యాన్ని ద‌ర్శించాల‌ట‌. దీంతో వారి స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయ‌ట‌. ఉత్త‌రాఖండ్‌లోని రుద్ర‌ప్ర‌యాగ్ జిల్లా త్రియుగి నారాయ‌ణ్ అనే గ్రామంలో వేల సంవ‌త్స‌రాల చ‌రిత్ర క‌లిగిన … Read more

పిల్ల‌ల‌కు లంచ్‌ బాక్సుల్లో ఎలాంటి ఆహారం పెట్టాలి? ఎలాంటి స్నాక్స్‌ ఇవ్వాలి?

పిల్లలు నిత్యం చురుకుగా ఉంటూ చదువులో రాణించాలంటే వారికి ప్రతీ నాలుగు గంటలకు ఓ సారి సమతులమైన, పుష్టినిచ్చే ఆహారం తప్పనిసరి అందించాలి. కూల్‌డ్రింక్స్‌తో పాటు బిస్కెట్లు, చాక్లెట్లు వదిలేయాలి. ఇంటిల్లిపాదీ తినే ఆహారపదార్థాల్లో ఉప్పు వినియోగాన్ని తగ్గించి, పిల్లల ఆహారంలో పప్పు వినియోగాన్ని పెంచాలి. స్కూలు దగ్గర ఏదో ఒకటి కొని తినే వారి కంటే ఇంట్లో ఉదయాన్నే అల్పాహారం తిన్న పిల్లలు చదువులో రాణిస్తున్నారని పరిశోధనల్లో తేలింది. పిల్లల ఆసక్తిని బట్టి వారికి ఇష్టమైన … Read more

రాగి, ఇత్త‌డి వ‌స్తువులు మ‌న శ‌రీరానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా..?

శుభకార్యాలకు కళ తెచ్చే రాగి, ఇత్తడి వస్తువులు మానవుని ఆరోగ్యానికీ సాయపడుతున్నాయి. రాగి పాత్రలో ఉంచిన నీళ్లు మూడు గంటల కాల వ్యవధిలోనే క్రిమి రహితంగా మారి, వాటిని తాగే వారికి ఆరోగ్యాన్ని ఇచ్చేంతగా పరిశుద్ధత పొందుతాయి. పాత్రలలో నీటిని నిల్వ ఉంచడం వలన ఈ -కొలి బ్యాక్టీరియాలు సైతం నశించిపోతాయి. ఇత్తడి పాత్రలేమో జింక్, అలాయ్ మిశ్రమంతో తయారవుతాయి. జింక్ రోగ నిరోధక శక్తిని కలిగి ఉండటంతోపాటు ప్రొటీన్స్‌ను కూడా సమకూర్చేశక్తిని కలిగి ఉంటుంది. అందువలన … Read more

గ‌ర్భిణీలు సుఖంగా ప్ర‌స‌వం జ‌ర‌గాలంటే.. ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించాలి..!

గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి, దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది. ఆరోగ్యమైన శిశువు కొరకు తీసుకోవలసిన ఆహారం ఏమిటో చూద్దాం… పౌష్ఠిక ఆహారం: పాలు, పండ్లు, ఆకు కూరలు ,పప్పు, మాంసము ,చేపలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. వైద్యుల సలహాలు, వారిచ్చే మందులు, టానిక్కులు క్రమం తప్పకుండా వాడుతుండాలి. ఎట్టి పరిస్థితుల్లోను ఒత్తిడికి గురికాకూడదు. భయం అనేది అస్సలు ఉండకూడదు. దీంతో ప్రసవ సమయంలో శిశువుకు కష్టతరమౌతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు. గర్భము, ప్రసవము అనేటివి … Read more

రామసేతు నీటిలో తేలే రాళ్ళు.. ఎలా మునిగిపోయాయి?

రామసేతు గురించి తెలియని వాళ్లు ఉండరు. ఇది నీటిపై తేలే రాళ్లతో నిర్మించిన ఒక వంతెన. లంకలో ఉన్న సీతమ్మను తీసుకురావడానికి.. శ్రీరాముడు తన వానరసేనతో కట్టించిన బ్రిడ్జి లాంటి కట్టడం. మరి ఆ రామసేతువు ఎలా మునిగిపోయిందో మీకు తెలుసా? తెలుసుకోండి మరి. రామాయణం గురించి తెలిసిన వాళ్లందరికీ రామసేతువు గురించి తెలిసే ఉంటుంది. రావణుడు సీతా మాతను అపహరించి లంకలో ఉంచినప్పుడు, సీతమ్మను తీసుకురావడానికి శ్రీరాముడు వానరుల సహాయంతో సేతువును నిర్మించాడు. తద్వారా లంకకు … Read more