సీనియర్ సిటిజ‌న్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన భార‌తీయ రైల్వే.. వారికి ఉచిత సౌక‌ర్యాలు..

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ర‌వాణా వ్య‌వ‌స్థ అయిన రైల్వే ఎప్పటిక‌ప్పుడు ప్ర‌యాణికుల కోసం అనేక ప్ర‌త్యేక స‌దుపాయాలు క‌ల్పిస్తుంది. ఇప్పుడు సీనియర్ సిటిజన్ల కోసం అనేక సదుపాయాలు కల్పిస్తోంది. రైలు టికెట్‌ బుక్ చేసుకునే దగ్గర నుంచి రైలులో ప్రయాణించే వరకు భార‌తీయ రైల్వే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది. ఇండియన్ రైల్వే రూల్స్ ప్రకారం 60 ఏళ్లు నిండిన మగవాళ్లను, 58 ఏళ్లు నిండిన ఆడవాళ్లను సీనియర్ సిటిజన్స్‌గా పరిగణిస్తారు. వీళ్లకు సంబంధించిన కేరింగ్ బాధ్యతలను … Read more

గరుడ పురాణం.. మ‌ర‌ణానికి ముందు మ‌న‌కు క‌నిపించే సంకేతాలు ఇవే..!

ఈ ప్రపంచంలో పుట్టినవన్నీ గిట్టక తప్పదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలిపిన విష‌యం తెలిసిందే. మ‌రి దీని ప్ర‌కారం మరణం ఎవరికి ఎప్పుడు, ఎలా సంభవిస్తుందో తెలియ‌దు. ఇంట్లో ఉన్నా కూడా మ‌ర‌ణించే అవ‌కాశం ఉంది. రోడ్డుపైన మ‌న దారిన మ‌నం జాగ్ర‌త్త‌గా వెళుతున్నా కూడా ప్ర‌మాదం మ‌న‌ల్ని వెంటాడ‌వచ్చు. అయితే గరుడ పురాణం చావు పుట్టుకల గురించి అనేక ముఖ్యమైన విషయాలను వెల్లడించింది.గరుడ పురాణంలో ఒక వ్యక్తి యొక్క పుట్టుక నుండి మరణం వరకు, పునర్జన్మ, ఆత్మ, … Read more

ముకేష్ అంబానీకి స‌వాల్ విసురుతున్న బీఎస్ఎన్ఎల్.. కొత్త ప్లాన్ తో వ‌ణుకే..!

నెట్‌వ‌ర్క్ టెలికాం రంగంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌ నెట్వర్క్స్ త‌మ‌కి ఎదురే లేద‌న్న‌ట్టు దూసుకుపోతున్నాయి. రోజురోజుకి క‌స్ట‌మ‌ర్స్ పెరుగుతున్న క్ర‌మంలో రీఛార్జ్ ప్లాన్స్ కూడా పెంచేస్తున్నారు.ఇదే స‌మ‌యంలో గవర్నమెంట్ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ వాటికి స‌వాల్ విసురుతుంది. ఇప్పటికే ప్రజలకు అందుబాటు ధరలో చవక రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తుంది బీఎస్ఎన్ఎల్‌. దాంతో చాలా మంది ఈ నెట్ వర్క్ కి మారారు. త‌క్కువ ధరలో వినియోగదారులకు గొప్ప ప్రయోజనాలను అందించడానికి బీఎస్ఎన్ఎల్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తుంది. తాజాగా రూ.1,515 … Read more

కీబోర్డ్‌పై ABCDలు వరుస‌గా ఉండ‌వు.. QWERTYగా ఎందుకు ఉంటాయి..?

ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌టి కూడా కంప్యూట‌ర్‌తో అనుసంధాన‌మైపోయింది. చిన్న పిల్ల‌ల నుండి పెద్ద వాళ్ల వ‌ర‌కు ఏదో సంద‌ర్భంలో కంప్యూట‌ర్‌ని వాడుతూనే ఉన్నారు. అయితే ల్యాప్‌టాప్, కంప్యూటర్ లేదా జేబులోమొబైల్ ఫోన్ కావచ్చు. ఏదైనా కీబోర్డ్‌ని మీరు గ‌మ‌నిస్తే దానిపై A కి బదులుగా B తర్వాత S అని ఉండటం మీరు చూస్తారు. B చాలా దూరంలో ఉంది. V పక్కన ఉంది. అయితే కీబోర్డుపై వరుసగా A, B, C, D ఎందుకు … Read more

రక్తంలో హిమోగ్లోబిన్ త‌గ్గితే ఏమ‌వుతుందో తెలుసా? అస్స‌లు అశ్ర‌ద్ధ చేయ‌వ‌ద్ధు..!

ర‌క్తంలో హిమోగ్లోబిన్ అనేది క‌రెక్ట్ లెవ‌ల్‌లో ఉండాలి. హిమోగ్లోబిన్ వ‌ల్ల‌నే మ‌న ర‌క్తం ఎరుపు రంగులో ఉంటుంది. ఆక్సిజన్‌ను రవాణా చేయడంతో పాటు హిమోగ్లోబిన్ కార్బన్ డై ఆక్సైడ్‌ను ఎర్రరక్త కణాల నుంచి ఊపిరితిత్తుల్లోకి తీసుకువెళ్తుంది. శరీరంలో తగినన్ని ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి కాకపోవడం, కొత్తగా తయారయ్యే వాటికంటే ఎక్కువ ఎర్ర రక్తకణాలు నశించిపోవడం, ఏదైనా ఆరోగ్యసమస్య వల్ల ఎక్కువగా రక్తం పోవడం వంటి కారణాల వల్ల హిమోగ్లోబిన్‌ తక్కువగా తయారవుతుంది. శరీరంలో ఎర్రరక్త కణాలు సరిగ్గా … Read more

అంతా న‌కిలీ.. మొన్న చైనా ప్లాస్టిక్ బియ్యం ఇప్పుడు నకిలీ బంగాళదుంపలు..

ఇటీవ‌ల ఎక్క‌డ చూసిన కూడా న‌కిలీ రాజ్యం న‌డుస్తుంది. అడ్డంగా డ‌బ్బులు సంపాదించే క్ర‌మంలో న‌కిలీ వ‌స్తువుల‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చి ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆడుకుంటున్నారు. మొన్నామ‌ధ్య చైనా ప్లాస్టిక్ బియ్యం ఎంత వ‌ణికించిందో మ‌నం చూశాం. ఇప్పుడు న‌కిలీ బంగాళ‌దుంప‌లు కూడా మార్కెట్‌లో క‌నిపిస్తున్నాయి.లాభాపేక్ష కోసం కొందరు వ్యాపారులు నకిలీ బంగాళాదుంపలకి రసాయనాల రంగులు వేసి విక్రయిస్తున్నారు, ఇది మన ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. ఇటీవల, ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఎస్‌డిఎ) బల్లియాలో … Read more

నాలుకపై త‌ర‌చుగా పొక్కులు రావ‌డం ఏ వ్యాధికి సంకేతం.. అశ్ర‌ద్ధ చేస్తే చ‌నిపోయే ప్ర‌మాదం ఉంది..!

మ‌న ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని స‌మస్య‌ల‌ని మ‌నం పెద్దగా ప‌ట్టించుకోం. అవే త‌గ్గిపోతాయిలే అన్నట్టుగా వ్య‌వహ‌రిస్తుంటాం. కాని వాటిని అశ్ర‌ద్ధ చేస్తే ప్రాణాంత‌కం అయ్యే అవ‌కాశం కూడా ఉంది,నోటి పుండ్లు (మౌత్ అల్సర్లు) సాధారణంగా నాలుక, చిగుళ్లు, దవడ లోపల, పెదవుల లోపల ఏర్పడతాయి. ఇవి నొప్పిని కలిగించడంతో పాటు చాలా అసౌకర్యం కల్పిస్తాయి. దీంతో ఆకలి వేసినా తినలేని పరిస్థితి నెలకొంటుంది. నోటి శుభ్రత పాటించకపోవడం, మలబద్ధకం, హార్మోన్‌లలో మార్పులు, ఎసిడిటీ, విటమిన్ బి, సి, … Read more

పొర‌పాటున కూడా ఈ వ‌స్తువుల‌ను కిచెన్‌లో ఉంచొద్దు.. ద‌రిద్రం చుట్టుకుంటుంది..!

ఎందుకో కొంద‌రికి అదృష్టం కలిసి రాదు. ఎంత క‌ష్టప‌డినా కూడా ఆశించిన ఫ‌లితాలు అందుకోరు.ఎప్పుడూ ఎవరో ఒకరు జబ్బు పడుతూనే ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుందనేది అర్థం కాదు. వాస్తు ఇలాంటి విషయాల గురించి చాలా క్షుణ్ణంగా చర్చిస్తుంది. వాస్తును అనుసరించి కొన్ని వస్తువులు పొరపాటున కూడా వంటగదిలో పెట్టుకోకూడదు. ఇంటిలో అతి కీలకంగా భావించే వంటగదిలో ఉండాల్సిన వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను తప్పక పాటించాలని నిపుణులు అంటున్నారు. లేదంటే నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి … Read more

జనరల్ బోగీలు రైలు మొదట్లో, చివర్లో ఎందుకుంటాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..!

ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్స్‌లో ఇండియన్‌ రైల్వేస్ ఒక‌ట‌నే సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.దేశంలో కోట్లాది మందిని తమ గమ్య స్థానాలకు చేర్చడంలో ఇండియన్‌ రైల్వేస్‌ కీలక పాత్ర పోషిస్తున్నాయి. తక్కువ ధరలో సుదూర గమ్యాలకు చేరుకోవడంలో రైల్వేలను ఆశ్రయిస్తుంటారు. రైలు బండి ఎక్కేటప్పుడు ఆ రైలులో అనేక కోచ్ లు ఉంటాయన్న విషయం తెలిసిందే. స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ క్లాస్ కూపేలాంటివి ఉంటాయి. ఈ కోచ్ ల టికెట్ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. … Read more

భారతదేశపు అత్యంత ఖరీదైన గేదె.. దాని ధర 2 రోల్స్ రాయిస్, 10 మెర్సిడెస్ క‌న్నా ఎక్కువ‌..!

ఇటీవ‌లి కాలంలో రైతులు వ్యవసాయం తో పాటు.. పశువుల పెంపకం పైనా కూడా ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నారు. ప‌శువుల పెంప‌కం ద్వారా భారీ లాభాలు కూడా ఆర్జిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు, విద్యావంతులైన యువత కూడా ఈ పని ద్వారా తమ అదృష్టాన్ని మార్చుకుంటున్నారు. అయితే మీరట్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల పాటు అఖిల భారత రైతు ఉత్సవం మరియు వ్యవసాయ పరిశ్రమ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. హర్యానాలోని సిర్సాకు … Read more