ఏటీఎంకి వెళ్లాల్సిన ప‌ని లేదు..ఆధార్ ఏటీఎంతో ఇంటి వ‌ద్ద‌కే డ‌బ్బులు..!

మ‌న దేశం క్ర‌మ‌క్ర‌మంగా డిజిట‌ల్ పేమెంట్స్ వైపు ఎక్కువ‌గా దృష్టి పెడుతుంది. ప్లేట్‌ బజ్జీలు కొన్నా, పెద్ద బెంజ్‌ కార్‌ కొన్నా డిజిటల్‌ మోడ్‌లో పేమెంట్‌ చేయడానికే అంద‌రు ఎక్కువ‌గా ఆస‌క్తి చూపుతున్నారు. న‌గ‌దుని ఎవ‌రు ఎక్కువ‌గా క్యారీ చేయ‌కుండా అంతా ఆన్‌లైన్ పేమెంట్ చేస్తున్నారు. ఒక‌వేళ భౌతిక నగదు అవసరమైనప్పుడు, ఏటీఎం పక్కనే ఉన్నప్పటికీ చేతిలో డెబిట్‌ కార్డ్‌ లేనప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సందర్భంలో ఇంటికి వెళ్లి డెబిట్‌ కార్డ్‌ తెచ్చుకుంటున్నారు లేదా … Read more

మందులు వాడ‌కుండా జ‌లుబును ఇలా త‌గ్గించుకోండి..!

శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు అనారోగ్య సమస్యలు మనిషి శరీరం పైన వెంట‌నే అటాక్ చేస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఇమ్యూనిటీ త‌గ్గిన‌ప్పుడు జలుబు, దగ్గు వంటి సమస్యలు అటాక్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో దగ్గు, జలుబు వచ్చాయంటే తగ్గడానికి చాలా సమయం పడుతుంది. జలుబు వల్ల ముక్కు కారడం, ముక్కు మూసుకుపోవడం, తుమ్ములు, దగ్గు, గొంతు నొప్పి, అలసట వంటి లక్షణాలు ఇబ్బంది పెడుతుంటారు. జలుబు ఎక్కువగా ఉంటే.. తలనొప్పి, ఒళ్లు … Read more

71 ఆసుప‌త్రులు, 5000 ఫార్మసీ అవుట్‌లెట్స్.. 90 ఏండ్ల వ‌య‌స్సులోనూ రోజూ ఆఫీసుకి..

న‌ల‌భై ఏళ్ల వ‌యస్సులోనే ఆఫీసుకి వెళ్ల‌డానికి చాలా మంది జంకుతుంటారు. కాని రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న తాత అపోలో హాస్పిట‌ల్స్ వ్య‌వ‌స్థాప‌కుడు డాక్ట‌ర్ సి. ప్ర‌తాప రెడ్డి 91 ఏళ్ల వ‌య‌స్సులోను నిత్యం ఆఫీసుకి వెళుతూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. ఉదయం 10 గంటలకు త‌న ప‌ని దినాన్ని ప్రారంభించి సాయంత్రం 5 గంటలకు ముగిస్తాడు. పని పట్ల అతని నిబద్ధత ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటుంది.ఈ అంకిత భావం వ‌ల్ల‌నే అత‌ను ఈ స్థాయిలో ఉన్నారు.త‌న జీవితంలో … Read more

ఐశ్వ‌ర్య‌రాయ్ బాడీగార్డ్ జీతం ఎంతో తెలిస్తే ఉలిక్కిప‌డ‌తారు..!

అందాల ముద్దుగుమ్మ ఐశ్వ‌ర్య‌రాయ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆమె అందంకి ముగ్ధులు కాని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. ఆమె బ‌య‌ట‌క క‌నిపిస్తే చాలు అభిమానులు తెగ ఎగ‌బ‌డిపోతుంటారు. సెల‌బ్రిటీలు సైతం ఆమెతో ఒక్క ఫొటో అయిన దిగాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుంటారు. అయితే ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌య‌ట‌కి వ‌చ్చిన‌ప్పుడల్లా ప‌బ్లిక్‌తో కొంత ఇబ్బంది ఎదుర్కోవ‌ల్సి వ‌స్తుంది కాబ‌ట్టి ర‌క్ష‌ణగా బాడీగార్డ్స్‌ని నియ‌మించుకుంది. ఆయ‌న‌లో ముఖ్యుడు శివ‌రాజ్. బ‌చ్చ‌న్ కుటుంబానికి సెక్యూరిటీగా కొన్నాళ్ల నుండి ప‌ని చేస్తున్నాడు. 2015లో, ఐశ్వర్య … Read more

ఇండియా ఎంత పురాత‌న‌మైన దేశ‌మో తెలుసా..?

ఈ విశ్వంలో భూగ్రహం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. 4.54 బిలియ‌న్ సంవ‌త్సరాల క్రితం ఇది ఉద్బ‌వించ‌గా,దీనిపై శ‌త‌కోటి జీవ‌రాశులు మ‌నుగ‌డ సాగిస్తున్నాయి. భూమిపై మొత్తం 195 దేశాలు ఉన్నాయి. అయితే భూమిపై అత్యంత పురాత‌న‌మైన దేశం ఏంట‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పురాత‌న‌మైన దేశాన్ని క‌చ్చిత‌త్వంతో గుర్తించ‌డం క‌ష్టం. అందుకు సరైన సాక్ష్యాధారాలు లేవు. అయితే చారిత్రక ఆనవాళ్లు, రికార్డులు, పురాతన నాగరికతల ఆధారంగా పురాతన దేశాలలో కొన్నింటిని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిలో ముంద‌గా ఇరాన్ ఉంది. క్రీస్తుపూర్వం … Read more

న‌వంబ‌ర్ 1 నుండి ఐఆర్‌సీటీసీ అడ్వాన్స్ బుకింగ్‌లో మార్పులు.. వీటిపై ఓ లుక్కేయండి..!

ఈ రోజుల్లో ఎక్కువ మంది లాంగ్ జ‌ర్నీ కోసం రైల్వేని బెస్ట్ ఆప్ష‌న్‌గా ఎంచుకోవ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. జ‌ర్నీకి కొన్ని రోజుల ముందు రిజ‌ర్వేష‌న్ చేసుకొని క‌న్‌ఫాం అయ్యాక త‌మ ప్ర‌యాణం సాగిస్తూ వ‌స్తున్నారు. అయితే రైల్వేలో ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారతీయ రైల్వే శాఖ తాజాగా అడ్వాన్స్ బుకింగ్ కోసం కొత్త నియాలను ప్రకటించింది. ఈ కొత్త నియమాల ప్రకారం ట్రైన్ టికెట్ లను ఎప్పుడంటే అప్పుడు బైక్ చేయడం కుదరదు. … Read more

లిఫ్ట్ లోప‌ల అద్దాలు ఎందుకు పెడ‌తారు.. మీ అందం చూసుకోవ‌డానికి మాత్రం కాదు..!

సైన్స్‌ అభివృద్ధి వల్ల మనిషికి ప్ర‌తి ప‌ని చాలా సులువు అయింది. సాంకేతిక రోజు రోజుకి పెరుగుతూ పోతుండ‌డంతో మ‌నుషుల‌కి శ్ర‌మ త‌గ్గుతుంది. అయితే ఒక‌ప్పుడు ఎత్తైన అపార్ట్మెంట్ ఎక్కాలి అంటే చెమ‌టోడ్చి ఎక్కాల్సి ఉండేది. కాని ఇప్పుడు అలా కాదు లిఫ్ట్స్ వ‌చ్చేశాయి. చిన్న చిన్న బిల్డింగ్స్‌తో పాటు పెద్ద పెద్ద బిల్డింగ్స్‌లో కూడా లిఫ్ట్స్ త‌ప్ప‌క ఉంటున్నాయి. అయితే లిఫ్ట్ ఎక్క‌గానే అందులో మ‌న‌కు అద్దం ద‌ర్శ‌నం ఇస్తుంది. ఆ అద్దం ఎందుకు ఏర్పాటు … Read more

ఇంటి య‌జ‌మానులు ఇప్పుడు అద్దెకు ఇళ్లు ఇవ్వ‌లేరు.. కొత్త రూల్ ఏంటంటే..!

ఈ రోజు ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల‌కి చెందిన చాలా మంది మెట్రో న‌గ‌రాల‌కి ప‌రుగులు పెడుతున్నారు. బాగా అక్క‌డ చ‌దువుకోవ‌చ్చ‌ని, ల‌క్ష‌లు డ‌బ్బు సంపాదించే అవ‌కాశం అక్క‌డ ఉంటుంద‌ని న‌గ‌రాల బాట ప‌డుతున్నారు. అయితే గ్రామాల నుండి న‌గ‌రాల‌కి ప్ర‌తి రోజు వెళ్ల‌డం క‌ష్టం కాబ‌ట్టి చాలా మంది అద్దెకు ఇళ్లు తీసుకొని నివ‌సిస్తున్నారు. ఇక అద్దెకు ఇచ్చే య‌జ‌మానులు కూడా భారీ అద్దెక్కి త‌మ ఇళ్లు ఇస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు అద్దెకు ఇళ్లను … Read more

రాత్రిపూట మీకు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే మ‌ధుమేహం ఉన్నట్టే.. అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కండి..!

ఈ రోజుల్లో మ‌ధుమేహం ప్ర‌తి ఒక్కరిని వేధిస్తున్న స‌మ‌స్య‌.చిన్న వ‌య‌స్సులోనే డ‌యాబెటిస్ బారిన ప‌డి చాలా మంది ఇబ్బంది ప‌డుతున్నారు.మధుమేహం వ్యాధికి చాలా లక్షణాలు కన్పిస్తుంటాయి. వీటిలో కొన్ని రాత్రి వేళ స్పష్టంగా బయటపడుతుంటాయి. మీక్కూడా ఈ లక్షణాలు క‌నిపిస్తే ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వైద్యుడిని సంప్ర‌దిస్తే మంచిది. మధుమేహం ప్రారంభదశలో ఉంటే కొంత ప‌రావ‌లేదు. కాని అదే పరిధి దాటితే ఇక జీవితమంతా మందులు వాడుతుండాలి. అయితే మ‌ధుమేహం ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయంటే.. కంటి … Read more

అద్భుత‌మైన స్కీమ్.. నెలకు కేవలం రూ.2500 ఆదా చేయడం వల్ల రూ. 8 ల‌క్ష‌ల ప్రాఫిట్..

మ‌న‌దేశంలోని ప్ర‌జ‌లంద‌రు ఎస్బీఐని ఎంత‌గా విశ్వ‌సిస్తుంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎస్బీఐలో పెట్టుబ‌డి పెడితే మ‌న డ‌బ్బులు ఎక్క‌డికి పోవ‌నే న‌మ్మ‌కం అంద‌రిలో ఉంటుంది. అయితే మీరు పెట్టుబడి గురించి ఆలోచిస్తున్నట్లయితే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఆప్ష‌న్ ఒక‌టి ఉంది. ఇది పెట్టుబడికి సురక్షితమైన మరియు ఆకర్షణీయమైన మార్గాన్ని అందించడానికి రూపొందించబడిన ప్రభుత్వ మద్దతు గల పొదుపు పథకం. అధిక రాబడి కోరుకునే ఇన్వెస్టర్లు ఈ ప్రభుత్వ పథకంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. పీపీఎఫ్ అకౌంట్‌లో చేసిన పెట్టుబడుల … Read more