క్లినిక్ ని నడుపుతున్న ఫేక్ డాక్టర్..!

కైపత్తూర్, పతనంతిట్ట ఏఎమ్ఆర్ హాస్పిటల్ లో ఒక ఫేక్ డాక్టర్ క్లినిక్ ను నడుపుతున్నారు. అదుర్ రోడ్ లో ఉన్న ఈ క్లినిక్ ను డాక్టర్ చంద్రశేఖరన్ అనే పేరును ఉపయోగించి నడుపుతున్నారు. అయితే ఈ డాక్టర్ ఆ ప్రదేశం నుండి వెళ్లిపోయిన తర్వాత అసిస్టెంట్ నబీసా క్లినిక్ ని నడుపుతున్నారు. తాజాగా ఒక పేషంట్ క్లినిక్ వచ్చారు. దాంతో ట్రీట్మెంట్ లో భాగంగా ఒక ఇంజక్షన్ ను ఈమె చెప్పారు. పేషెంట్ కు అనుమానం రావడంతో … Read more

ఆపిల్ తింటున్న మహిళపై వాటర్ ట్యాంక్ ప‌డింది.. వీడియో వైరల్..!

సూరత్ కు చెందిన ఒక మహిళ తన ఇంటి ముందు నడుస్తుండగా ఒక వాటర్ ట్యాంక్ విరిగి తన పైన పడిపోయింది. అదృష్టవశాత్తు ప్రమాదం ఏమీ జరగలేదు. వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ లో తన తల ఉండిపోయింది. అయితే ఈ సంఘటన తను ఆపిల్ తింటున్నప్పుడు చోటు చేసుకుంది. ఇలా జరిగిన తర్వాత అక్కడ ఉన్నవారు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అప్పటికే తను వాటర్ ట్యాంక్ ను తీసి పక్కన పెట్టి ఆపిల్ తింటూ వెళ్లిపోయింది. … Read more

రిలీజ్ కి ముందే 900 కోట్లు కలెక్ట్ చేసిన.. ఈ సినిమా ఏదో తెలుసా..?

బాలీవుడ్ కు గట్టి పోటీగా టాలీవుడ్ ఇండస్ట్రీ నిలుస్తోంది. అయితే పాన్ ఇండియా సినిమాలు ప్రారంభమైన దగ్గర నుండి మంచి సినిమాలు తో పాటుగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు కూడా భారీగా వస్తున్నాయి. టాలీవుడ్ తో పాటుగా దక్షిణ భారతదేశం నుండి ఎన్నో మంచి సినిమాలను విడుదల చేస్తున్నారు. బాహుబలి నుండి కాంతారా వరకు మంచి కలెక్షన్లు దేశవ్యాప్తంగా ఇచ్చాయి. అయితే షారుక్ ఖాన్, ప్రభాస్, రజనీకాంత్, కమల్ హాసన్, అమితాబచ్చన్, అమీర్ ఖాన్ వంటి వారు … Read more

నోస్ట్ర‌డామ‌స్ చెప్పిన‌ట్లు త్వ‌ర‌లో ఈ ఉత్పాతాలు రానున్నాయా..?

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మైఖేల్ డి నోస్ట్రడామస్ 16వ శతాబ్దానికి చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు. ఈయన చెప్పిన అంచనాలన్నీ నిజమయ్యాయి. అయితే ఈయనా 2024, 2025 కు సంబంధించిన ప్రెడిక్షన్స్ కూడా చేయడం జరిగింది. ఇంకొక మూడు నెలల్లో 2025 ప్రారంభం అవుతుంది. 2024 లో ఏ విధంగా అయితే అంచనాలన్నీ నిజమయ్యాయో 2025 లో కూడా అదే జరుగుతుందని చాలా మంది నమ్ముతున్నారు. ఈయన రాసిన అంచనాలన్నీ నిజమైతే ప్రపంచవ్యాప్తంగా పెను విధ్వంసమే తప్పదు అని … Read more

ఈ స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారా..? జాగ్రత్త సుమా..!

భారతదేశ ప్రభుత్వం తాజాగా ఒక అలెర్ట్ ని జరీ చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగిస్తున్న వారు ముఖ్యంగా ఈ వెర్షన్ ఫోన్స్ ఉపయోగిస్తున్న యూజర్స్ ఎంతో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాలు జరుగుతున్నాయి అని చెప్పింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ప్రకారం స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించడం మీ చేతిలో ఉన్నా హ్యాకర్స్ దాని కంట్రోల్ ను తీసుకోగలరని సెక్యూరిటీ బ్రీచ్ జరగవచ్చని అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ముఖ్యంగా గూగుల్ క్రోమ్ మరియు ఆండ్రాయిడ్ … Read more

ఆకుపచ్చ జెండాను తీసి.. కాషాయ జెండాను ఇంటిపై పెట్టిన యువకుడు..!

ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ లో బహ్రైచ్ ప్రదేశంలో గోపాల్ మిశ్రా అనే వ్యక్తిని కాల్చి చంపారు. ఈ సంఘటన ఆ ప్రదేశంలో గొడవలు జరుగుతున్న సందర్భంలో జరిగింది. ముస్లింలకు చెందిన ఒక ఇంటి పై కప్పు పై కాషాయ జెండాను గోపాల్ మిశ్రా ఏర్పాటు చేశాడు. గోపాల్ మిశ్రా ఆ ఇంటి ఫెన్సింగ్ ధ్వంసం చేసి ఆ ఇంటి పై ఉన్నటువంటి ఆకుపచ్చ జెండాను చింపి … Read more

వృద్ధుడిపై అడ‌వి పంది దాడి.. వైర‌ల్ అవుతున్న వీడియో..!

సోషల్ మీడియాలో మనకి అప్పుడప్పుడు వింతలు, విచిత్రాలు కనబడుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో కనపడే వాటిని నెట్టింట విపరీతంగా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అనేది ఇప్పుడు చూద్దాం.. అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలని మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. వాటిని చూసి ఫన్నీగా ఉంటే నవ్వుకుంటూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు భయంకరమైన వీడియోలు కూడా కనపడతాయి. … Read more

రైలులో ఫుట్ బోర్డింగ్ ద‌గ్గ‌ర నిల‌బ‌డి విన్యాసాలు.. పిల్ల‌ర్ ఢీకొట్టింది.. వీడియో..

ఒక యువకుడు రైల్లో ప్రయాణిస్తూ ఎంట్రీ డోర్ దగ్గర డాన్స్ చేశాడు అయితే చేస్తున్నప్పుడు బయట ఉన్న పిల్లర్ కు తగిలి ట్రైన్ బయట పడిపోయాడు అయితే ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిలాష్ అనే 16 ఏళ్ల అబ్బాయి చెన్నైలో మాధవరంలో ఉంటాడు. ఫస్ట్ ఇయర్ హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు. ఈ యువకుడు ఎలక్ట్రిక్ ట్రైన్ లో ప్రతిరోజు ప్రయాణిస్తూ ఉంటాడు. ఓ రోజు వెళ్తుండగా డాన్స్ చేస్తూ అతని ఫోన్లో … Read more

దూడను చంపిన చిరుత పులి.. వీడియో వైరల్..!

జున్నార్ లో చిరుత పులి దాడులు ఎక్కువ అవుతున్నాయి. వాటికి సంబంధించిన వీడియోలు సీసీటీవీలో కనిపించాయి. పూణేలో నివసించేవాళ్లు భయపడుతున్నారు. అక్టోబర్ 8న అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది, చిరుత పులి దూడను వెంటాడింది. ఇంటి బయట కట్టిన దూడను చంపడానికి ప్రయత్నం చేసి దగ్గర్లో ఉన్న పొలాలలోకి లాక్కొని వెళ్లి చంపింది. అంతేకాకుండా చిరుత పులి అడుగులను కూడా స్థానికులు ఎక్కువగా గమనిస్తున్నారు. ఇదంతా మంజరి కొలవాడి ప్రాంతంలో జరిగింది. పూణేలో దీనికి సంబంధించిన … Read more

ఐఫోన్ 16 ఫోన్ల‌ను రిట‌ర్న్ ఇచ్చేస్తున్న యూజ‌ర్లు..? ఎందుకు..?

తాజాగా విడుదలైన ఐఫోన్ 16 సిరీస్ ను చాలా మంది ఆఫర్స్ లో కొనుగోలు చేశారు. పైగా ఐఫోన్ వినియోగదారులు కూడా రోజురోజుకీ పెరుగుతున్నారు. కాకపోతే ఐఫోన్ 16 సిరీస్ ను కొనుగోలు చేసిన వారు నెల రోజుల పూర్తి అవ్వకుండానే వాటిని రిటర్న్ చేస్తున్నారు అని అంటున్నారు. సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్ లో ఏ విధంగా ఆపిల్ ఐఫోన్ 16 లాంచ్ కోసం ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రిటర్న్ కు … Read more