శ్రీ‌కృష్ణుడి సంతానం ఎవ‌రు.. వారి పేర్లు ఏమిటి..?

శ్రీకృష్ణుడికి భార్యలందరితోనూ ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు. రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే బిడ్డలు కలిగారు. సత్యభామ వల్ల కృష్ణునికి భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు. జాంబవతీ శ్రీకృష్ణులకు సాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలిగింది. … Read more

హ‌నుమాన్ ఆల‌యంలో ఎన్ని ప్ర‌ద‌క్షిణ‌లు చేయాల్సి ఉంటుంది..?

ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారు.. అయితే చాలామంది హనుమంతుడి దేవాలయంలో ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలన్న సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు.. అయితే 108 ప్రదక్షణలు చేస్తే ఇంకా మంచిదని, ఎటువంటి దోషాలు ఉండవని పండితులు చెబుతున్నారు..ఒక్కో ప్రదక్షిణను పువ్వులు లేదా వ‌క్కల తో లెక్కించాలి.. ఒకవేళ 108 ప్రదక్షిణాలు చేసేందుకు మీ శరీరం సహకరించని పక్షంలో కనీసం 54 ప్రదక్షిణాలైన చేయాలి. అందుకు కూడా వీలుకాకపోతే అందులో సగం అంటే 27 ప్రదక్షిణలు … Read more

చనిపోయిన వారి ఫోటోలని దేవుడి పూజ గదిలో పెడుతున్నారా ?

పూజ గదిలో సాధారణంగా ఇష్ట దేవతల ఫోటోలను ఉంచుకోవడం సాంప్రదాయం. అయితే చాలామంది ఇంటి నిర్మాణం చేపట్టిన సమయంలో అన్ని గదుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కానీ పూజగది గురించి ఎక్కువగా పట్టించుకోరు. కొంతమంది పూజ కోసం ప్రత్యేకంగా ఓ గదిని నిర్మించుకుంటే.. మరికొంతమంది కిచెన్ రూమ్ లో ఓ పక్కగా చిన్న అల్మారాని కేటాయిస్తారు. ఇక మరికొంతమందికి మాత్రం ప్రత్యేకంగా పూజ గది అంటూ ఏమీ ఉండదు. ఇదిలా ఉంటే.. హిందువుల్లో అధిక … Read more

కొత్తగా పెళ్ళైన దంపతులు ఆషాడ మాసంలో ఎందుకు దూరంగా ఉండాలో తెలుసా..?

ఆషాడమాసం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కొత్తగా పెళ్లి అయిన జంటలు కలిసి ఉండరాదని. చాలామందికి ఆషాడమాసంలో కలిసి ఉండకూడదు అనే విషయం మాత్రమే తెలుసు.. కానీ ఎందుకు కలిసి ఉండరాదు, దాని వెనక ఉన్న రహస్యం ఏంటో తెలియదు..! కొత్తగా పెళ్లయి అత్తవారి ఇంట్లోకి అడుగు పెట్టిన కోడలు, ఆషాడ మాసం వస్తే కలిసి ఉండరాదని అత్తా కోడలు ఓకే గడప దాటరాదనేది మన తెలుగు వారి సాంప్రదాయం. దీని వెనుక ఉన్న సైన్స్ … Read more

తిన్న ప్లేట్‌లోనే చేతులు క‌డ‌గ‌కూడ‌ద‌ని అంటారు.. దీని వెనుక ఉన్న కార‌ణాలు ఇవే..!

మన పూర్వీకులు ఏ ఆచారం పెట్టినా దాని వెనుక ఓ శాస్త్రీయ రహస్యం దాగి ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. అందుకే అనాధిగా పూర్వీకులు ప్రవేశపెట్టిన అనేక నియమాలను మనం పాటిస్తూ వస్తున్నాం. వాటిలో ఒకటి తిన్న ప్లేట్ లో చేయి కడగకపోవడం ఒకటి. అయితే తిన్న కంచంలో చెయ్యి ఎందుకు కడగకూడదు? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తిన్న ప్లేట్ లో చెయ్యి కడగగానే మనకు అక్కడనుంచి లేవబుద్ధి … Read more

ఈశ్వరుడి పూజలో సింధూరం, పసుపు, తులసి దళాలు ఎందుకు వినియోగించ‌రో తెలుసా ?

సకలకోటి దేవతలలో పరమేశ్వరుడికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. కోరిన కోరికలను తీర్చే భోళాశంకరుడిగా ఆయనను కీర్తిస్తారు. ప్రతి ఏటా ఫాల్గుణ మాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున శివ‌రాత్రిని జరుపుకుంటారు. అభిషేక ప్రియుడు అయినటువంటి పరమేశ్వరుడికి నీటితో అభిషేకం చేసి పూజించిన ఆయన కరుణాకటాక్షాలు మనపై ఉంటాయని భావిస్తారు. అయితే స్వామివారికి శివ‌రాత్రి మాత్ర‌మే కాకుండా ఎప్పుడైనా అభిషేకం చేయ‌వ‌చ్చు. వివిధ రకాల పుష్పాలతో కూడా పూజలు చేస్తుంటారు. అయితే శివునికి ఎప్పుడూ కూడా సింధూరం, పసుపు, … Read more

గులాబీ పువ్వుల‌తో ఇలా చేస్తే చాలు మీ ఇంట్లో ల‌క్ష్మీదేవి ఎల్ల‌ప్పుడూ ఉంటుంది..!

ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం వాస్తు తో లభిస్తుంది. పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని ఈ రోజు చెప్పారు వీటిని కనుక అనుసరిస్తే సమస్యలు ఏమి లేకుండా ఉండొచ్చు. పైగా వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఇలా చేయడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అంతా మంచే జరుగుతుంది. వాస్తు ప్రకారం చూస్తే గులాబీ మొక్కకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గులాబీ మొక్క ప్రేమని తెలిపేలా ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం … Read more

ఈ సంకేతాలు మీ ఇంట్లో క‌నిపిస్తున్నాయా.. అయితే పితృ దోషం ఉన్న‌ట్లే..!

కొన్ని రకాల దోషాల వల్ల మనుషుల జీవితాల్లో సంతోషం ఉండదు.. ఎప్పుడూ ఏదో ఆందోళన, చింత చికాకు వెంటాడుతుంటాయి.. ముఖ్యంగా మన నడవడిక వల్ల తల్లిదండ్రులు కలత చెందినప్పుడు, వారికి సమస్యలు వచ్చినప్పుడు మనం పితృదోషానికి గురవుతాం. ఈరోజుల్లో కూడా ఇలాంటివి అన్నీ ఎవరు నమ్ముతారండీ అనుకుంటారేమో.. హిందూ సంప్రదాయంలో వీటికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. పితృపక్షం సందర్భంగా మన పూర్వీకులు తమ సంతతిని ఆశీర్వదించేందుకు భూలోకానికి వస్తారన్నది భార‌తీయుల‌ నమ్మకం. పూర్వీకులకు కోపం వస్తే ఇంట్లో … Read more

దోశను, చాక్లెట్లను, నూడుల్స్ ను ప్రసాదంగా అందించే దేవాలయాలు మన దేశంలో ఉన్నాయని మీకు తెలుసా?

దేవుడ్ని దర్శించుకొని మన కోరికలు, సమస్యలు, సాధకబాధలు తీర్చమని కోరుకుంటాం. దైవదర్శనం తర్వాత భక్తులకు ప్రసాదంగా చాలావరకు దేవాలయాలలో కొబ్బరి, చక్కర స్పటికం, శనగగుగ్గిళ్ళు, మిఠాయి వంటి తియ్యటి పదార్థాలను ప్రసాదంగా పెడతారు. అయితే కొన్ని ఆలయాలలో మాత్రం వీటికి విభిన్నంగా ప్రసాదాలను భక్తులకు అందిస్తున్నారు. ఆయా దేవాలయాలలో ఇచ్చే ప్రసాదాలను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అలగర్ కోవిల్ దేవాలయం.. తమిళనాడులోని అలగర్ కోవిల్ దేవాలయంలో మహావిష్ణువుని పూజిస్తారు. దైవదర్శనం అనంతరం భక్తులకు ప్రసాదంగా దోశలను వడ్డిస్తారు. … Read more

ఏయే దేవుళ్ల‌కు ఏయే ఆహారాల‌ను నైవేద్యంగా పెడితే శుభం క‌లుగుతుంది??

హిందూ సాంప్ర‌దాయాల‌ను పాటించే వారు, ఆ మ‌తానికి చెందిన వారు త‌మ అభిరుచులు, ఇష్టాల‌కు అనుగుణంగా త‌మ ఇష్ట దైవాల‌ను పూజిస్తుంటారు. అందులో భాగంగానే చాలా మంది ఇండ్ల‌లో ఆయా దైవాల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు పూజ‌లు చేస్తుంటారు. వారంలో దేవుడికి ఇష్టమైన రోజున పూజ చేసి అనంత‌రం నైవేద్యం పెడ‌తారు. అయితే వారంలో ఒక్కో రోజున ఒక్కో దైవాన్ని పూజించిన‌ట్టే ఆయా దైవాల‌కు పెట్టే నైవేద్యాలు కూడా వేరేగా ఉంటాయి. మ‌రి ఏ దేవుడికైనా లేదా దేవ‌త‌కైనా పూజ … Read more