బ్ర‌హ్మ రాసిన త‌ల‌రాత‌ను మార్చుకునే వీలుందా..? పురాణాలు ఏం చెబుతున్నాయి..?

సాధరణంగా మనకు ఏదైనా జరిగినప్పుడు అంతా నా తలరాత దాన్ని మార్చలేం.. అందుకే ఇలా జరిగింది అని నిట్టూరుస్తారు. బ్రహ్మరాత రాసి ఈ భూమ్మీదకు పంపుతాడు. మొత్తం అంతా ఆయనే రాసినప్పుడు మనం ఎందుకు మళ్లీ దాన్ని మార్చే ప్రయత్నం చేస్తాం, ఈ పూజలు ఎందుకు, మంచి పనులు చేయడం ఎందుకు, కష్టం రాగానే దేవుడిని ఎందుకు సాయం చేయమని కోరుకోవడం.. ఆయన కథలో భాగంగానే కదా అలా జరుగుతుంది..? ఇలా మీరెప్పుడైనా ఆలోచించారా..? తల రాత … Read more

క‌ల‌లో మీకు ఆరిపోయిన దీపం క‌నిపిస్తుందా.. దాని అర్థం ఏమిటంటే..?

ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు సడన్‌గా వచ్చే కొన్ని కలలు మిమ్మల్ని బాగా డిస్టబ్ చేస్తాయి. ఆ కలలో టెన్షన్‌ పడినా, కంగారుపడినా, భయపడినా.. ఆ ఎఫెక్ట్‌ మీ మీద బాగా ఉంటుంది. ముఖం అంత ఫ్రష్‌గా ఉండదు. అలాగే కలలో ఎవేవో కనిపిస్తుంటాయి. వాటికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. మీ కలలో కనిపించే ప్రతి వస్తువు, రంగు భవిష్యత్తులో జరగబోయేదానికి సంకేతం అని స్వప్నశాస్త్రం చెబుతోంది. కొన్ని కలలు మంచివి ఉంటాయి, మరికొన్ని చెడ్డవి ఉంటాయి. కొన్నిసార్లు మనకు … Read more

గాయ‌త్రి మంత్రాన్ని జ‌పించ‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

గాయత్రి మంత్రం చాలా పవర్ ఫుల్ మంత్రంగా భావిస్తారు. వేదాలలో రాసిన ఈ మంత్ర స్మరణ ద్వారా శారీరక, మానసిక ప్రభావం ఉంటుందని చెబుతారు. ఈ గాయత్రి మంత్రంలో అద్భుతమైన శక్తి ఉంది. దేవుడిని పూజించేటప్పుడు ఈ మంత్రం జపిస్తారు. దేవుడి ఆశీస్సులు, సామాజిక ఆనందం, సంపద కోసం ఈ మంత్రం జపిస్తారు. ఈ మంత్రం జపించడానికి రోజూ మూడు సందర్భాలు ముఖ్యంగా చెబుతారు. సంధ్యాసమయం, సూర్యోదయానికి ముందు, సూర్యుడు అస్తమించే వరకు ఈ మంత్రం జపించవచ్చు. … Read more

అయ్య‌ప్ప స్వామి 18 మెట్ల వెనుక ఉన్న అస‌లు ర‌హ‌స్యం ఇదే..!

బంగారు, వెండి, రాగి, ఇనుము, తగరం వంటి పంచలోహాలతో.. ఈ 18 మెట్లకు పూతలా వేస్తారు. 41 రోజులు దీక్ష చేసిన వాళ్లు మాత్రమే ఈ పదునెట్టాంబడి అంటే 18 మెట్లు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. ఈ 18 మెట్లలో మొదటి ఐదు మెట్లను పంచేంద్రియాలుగా సూచిస్తారు. అంటే నేత్రాలు, చెవులు, నాసిక, జిహ్వ, స్పర్శలకు సంకేతం. మనుషుల చూపు ఎప్పుడు మంచివాటిపైనే ఉండాలని సూచిస్తుంది. మంచి విషయాలు వినాలి, మంచి విషయాలు మాట్లాడటానికి నాలుకను, ఎప్పుడూ … Read more

200 అడుగుల ఎత్తులో గాలి గోపురాలు ఉన్న ఆల‌యం ఇది.. ఎక్క‌డ ఉందంటే..?

గొల్లల మామిడాడ.. ఈ గ్రామాన్ని గోపురాల మామిడాడ అని కూడా అంటారు. ఈ గ్రామాన తెలుగు నాట సూర్య దేవాలయము, రామాలయం ఉన్నాయి. కాకినాడకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో గొల్లల మామిడాడ అన్న గ్రామంలో ఈ ఆలయం ఉంది. మామిడాడ రామాలయంలో రెండు గాలి గోపురాలు ఉన్నాయి. అవి రెండూ కూడా ఎంతో ఎత్తుగా ఉండి ఆకాశాన్ని అంటుకుంటున్నాయా అన్నట్టుగా ఉంటాయి. ఈ రెండు తూర్పు, పడమర దిక్కులలో ఎదురెదురుగా ఉంటాయి. దీనిలోమొదటిది 1950వ సంవత్సరంలో … Read more

ఆల‌యంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పుల‌ను చేయ‌కూడ‌దు.. ఎందుకంటే..?

ఆలయాలకి వెళ్లేటప్పుడు ఈ తప్పులు చేయకూడదు. గుడికి వెళ్ళేటప్పుడు చాలామంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అలా చేయడం వలన చెడు జరుగుతుంది గుడికి వెళ్లేటప్పుడు స్నానం చేసి మంచి బట్టల్ని కట్టుకుని వెళ్లాలి మాసిపోయిన బట్టలు చిరిగిపోయిన బట్టలు కట్టుకుని గుడికి వెళ్ళకూడదు. ఏదైనా ఆహారం తిన్న తర్వాత గుడికి వెళ్ళకూడదు ఏమీ తినకుండా వెళ్లాలి. ఇంట్లో కాని దేవాలయంలో కాని అగరవత్తులు వెలిగించేటప్పుడు ఊదకూడదు. కేవలం చేతితో మాత్రమే మంటని ఆర్పాలి తప్ప నోటితో … Read more

ఈ ఆల‌యంలోకి మ‌హిళ‌లు అందుక‌నే వెళ్ల‌కూడ‌దు.. వెళ్తే ఏం జ‌రుగుతుంది అంటే..?

కొన్ని ఆలయాల్లోకి మహిళలు వెళ్లకూడదు అంటారు. అలాగే కొన్ని ఆలయాలకు పురుషులు వెళ్లకూడదు. ఇలాంటి నియమాలు మన దేశంలో ఇంకా కొన్ని ఆలయాలకు ఉన్నాయి. అందులో ఒకటి కేరళలోని శబరిమల ఆలయం. జమ్ము కశ్మీర్‌లోని వైష్ణో దేవి ఆలయంలో కూడా ఇలాంటి ఆంక్షలు మహిళలపై ఉంటాయి. హర్యానాలో కూడా ఒక టెంపుల్‌లో ఆడవారికి ప్రవేశం లేదు. మహాభారత యుద్ధం జరిగిన పవిత్ర నగరంగా చెప్పుకునే కురుక్షేత్రంలో ఈ దేవాలయం ఉంది. హర్యానా రాష్ట్రంలో ఉన్న ఈ నగరంలోనే … Read more

జామ పండ్ల‌ను నైవేద్యంగా పెడితే ఏం జ‌రుగుతుంది..?

జామ పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. జామ పండ్ల లో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే జామ పండ్లు నైవేద్యంగా పెడితే చాలా మంచిదట. జామ పండ్లని నైవేద్యంగా పెడితే ఏమవుతుంది అనే విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. నైవేద్యంగా మనం దేవుడికి వివిధ రకాల పండ్లను పెడుతూ ఉంటాము. ద్రాక్ష పండ్లు, జామ పండ్లు, అరటి పండ్లు ఇలా. పూజా కార్యక్రమంలో నైవేద్యం ఒక భాగం. సరిగ్గా పూజ చేసి దేవుడికి నైవేద్యం … Read more

ఆదివారం మాంసాహారం తింటే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో తెలుసా ?

ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట నోరూరించే మాంసాహార వంటకాలు ఘమఘమలాడుతుంటాయి. చాలామంది ఆదివారం రోజున మాంసాహారంతో గడిపేస్తుంటారు. నిజానికి ఆదివారం సూర్యునికి సంబంధించిన వారం. సూర్యుడు ప్రత్యక్ష దైవం. హిందువులు సూర్య దేవుడికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. సూర్యుడు నవగ్రహాధిపతి అని వేదాలు చెబుతున్నాయి. అందుకే ఆలయాలలో సూర్యుడు నవగ్రహాల మధ్యన ఉంటాడు. ఉదయం నిద్ర లేవగానే సూర్యుడి నమస్కారం చేయడం, … Read more

ఆంజ‌నేయ స్వామి నుంచి మ‌నం నేర్చుకోద‌గిన గొప్ప ల‌క్ష‌ణాలు ఇవే..!

హనుమంతుడు, హనుమాన్, ఆంజనేయుడు ఇలా రకరకాల పేర్లు కలిగాడు ఆ ఆంజనేయ స్వామి. ఏ పేరుతో పిలిచినా పలికే హనుమంతుడి భక్తులు చాలా ఎక్కువే. బలవంతుడు, శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువ కలిగిన దేవుడు హనుమంతుడు. అందుకే హనుమాన్ గురించి ఆలోచించగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన బలం. అంతేకాదు హనుమంతుడంటే ధైర్యానికి మారుపేరు. అందుకే ఎన్నో గొప్ప గుణాలు కలిగిన హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఆంజనేయుడిని ఎక్కువగా పూజించడానికి ముఖ్య … Read more