వెయ్యిని సూచించ‌డానికి T అనే అక్ష‌రానికి బ‌దులు K అనే అక్ష‌రాన్ని ఎందుకు వాడ‌తారంటే..?

ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది వెయ్యిని రాయ‌డానికి ఒక లెట‌ర్ జ‌త చేస్తున్నారు. వెయ్యిని ఇంగ్లీష్‌లో థౌజెండ్ అంటాం. అంటే టీ అనే అక్ష‌రంతో మొద‌ల‌వుతుంది. అలాంట‌ప్పుడు వేల‌ని సూచించాలంటే 1టీ, 2టీ,5 టీ అని చెప్పాలి. కాని 1 కే, 2కే ,5 కే అని చెప్ప‌డం మ‌నం చూస్తూ ఉంటాం. వెయ్యి స్థానంలో K కి బదులుగా T ని ఎందుకు వినియోగించకూడదో ఎప్పుడైనా థింక్ చేశారా?.సాధారణంగా ‘M’ అనేది మిలియన్‌కి ఉపయోగించబడుతుంది.. … Read more

పోస్టాఫీస్ స్కీమ్‌.. నెల‌కు రూ.5వేలు పెడితే రూ.16 ల‌క్ష‌లు వ‌స్తాయి..

సహజంగా బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు, పోస్ట్ ఆఫీస్లు ఎన్నో రకాల స్కీములను అందించి కస్టమర్లను అట్రాక్ట్ చేస్తారు. అయితే ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ విడుదల చేసిన ఈ స్కీం అందరినీ అట్రాక్ట్ చేస్తోంది అని చెప్పవచ్చు. కేవలం నెలకు 5000 రూపాయలు ఈ స్కీం లో ఇన్వెస్ట్ చేయడం తో మీరు రూ. 16 లక్షల వరకు పొందవచ్చు . పైగా దీంట్లో ఎటువంటి రిస్క్ కూడా లేదు. తాజాగా పోస్ట్ ఆఫీస్ ఎంతో మంచి పిపిఎఫ్ … Read more

రైలు క‌ద‌ల‌డానికి ఇసుక అవ‌స‌రం అని మీకు తెలుసా?.. చాలా మందికి దీని గురించి తెలియ‌దు..

భార‌తీయ రైల్వే నిత్యం ఎంతో మందిని గ‌మ్య స్థానాలకి చేర్చ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. దేశ వ్యాప్తంగా దాదాపు 68 వేల రూట్ కిలోమీటర్ల రైల్వే మార్గం ఉండ‌గా, ఇందులో నిత్యం కొన్ని వేల మంది ప్ర‌యాణిస్తున్నారు. రైలులో సురక్షిత ప్రయాణంతో పాటు తక్కువ ఛార్జీలతో ప్రయాణించవచ్చు. అయితే వాతావరణం అనుకూలించనప్పుడు రైలు న‌డ‌ప‌డంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌న్న విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే.సాధార‌ణంగా వాతావరణం అనుకూలించనప్పుడు రైలు నడపడంలో లోకో పైలెట్ ఇబ్బందులు పడతాడు. అయితే ఈ … Read more

బిగ్ న్యూస్.. దీపావ‌ళికి ముందే విద్యుత్ బిల్లు మాఫీ చేయ‌బోతున్న ప్ర‌భుత్వం

అన్ని రాష్ట్రాలు కూడా విద్యుత్ బిల్లు విష‌యంలో ప‌లు కీలక నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి.సామాన్యులకు ఊరట కలింగే అంశంగా దీనిని చెప్పుకోవచ్చు. పేదల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇప్పటికే ఉచిత విద్యుత్ స్కీమ్ అమలులో ఉంది. అంటే ప్రజలు ఒక్క రూపాయి కూడా కట్టకుండానే 200 యూనిట్ల వరకు ఫ్రీగా పొందుతున్నారు. మ‌రి కొన్ని రాష్ట్రాల‌లో కూడా అలాంటి ప‌థ‌కం తెచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.ఏపీలో కూడా కూటమి ప్రభుత్వపు నిర్ణయం వల్ల కొందరికి ఉచితంగానే … Read more

మీ వంట గ్యాస్ సిలిండ‌ర్ లో గ్యాస్ ఎంత ఉందో ఈ సింపుల్ ట్రిక్‌తో తెలుసుకోండి..!

వంట గ్యాస్ సిలిండ‌ర్‌లో గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో సాధార‌ణంగా ఎవ‌రికీ తెలియ‌దు. అందుక‌ని చాలా మంది రెండు సిలిండ‌ర్ల‌ను పెట్టుకుంటారు. ఒక‌టి అయిపోగానే ఇంకొక‌టి వాడ‌వ‌చ్చ‌ని చెప్పి చాలా మంది డ‌బుల్ సిలిండర్ల‌ను వాడుతుంటారు. అయితే సిలిండ‌ర్‌లో గ్యాస్ ఎంత ఉందో కింద ఇచ్చిన సుల‌భ‌మైన ట్రిక్ ద్వారా ఇట్టే తెలుసుకోవ‌చ్చు. మ‌రి ఆ ట్రిక్ ఏమిటంటే.. ఒక వ‌స్త్రాన్ని బాగా త‌డిపి గ్యాస్ సిలిండ‌ర్ చుట్టూ చుట్టాలి. పూర్తిగా క‌ప్పేలా వ‌స్త్రాన్ని చుట్టాలి. 2 నిమిషాల … Read more

ట్రైన్ లో ఇచ్చే దుప్పట్లను ఎన్ని రోజులకి వాష్ చేస్తారు..?

రైల్వే ప్రయాణం చేయడం సౌకర్యవంతంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడానికి కూడా చాలా మంది ట్రైన్స్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఏసి కోచ్ లో బెడ్ షీట్లను కూడా ఇస్తూ ఉంటారు. ఏసి కోచ్ లలో ప్రయాణం చేయడం వలన ఎండ తెలీదు. పైగా ఏసి కోచ్ లో ప్రయాణం చేయడం వలన బెడ్ షీట్లు, దిండు, టవల్స్ వంటివి కూడా ఇస్తూ ఉంటారు. అయితే చాలామందికి ఉండే సందేహం ఏంటంటే.. వీటిని ఎన్నిసార్లు వాష్ … Read more

ఈ రైల్వే స్టేషన్ కి వెళ్లాలంటే వీసా, పాస్ పోర్ట్ పక్కా ఉండాలి..!

సాధారణంగా మనం ట్రైన్ లో ట్రావెల్ చేయాలంటే టికెట్ ఉంటే సరిపోతుంది. ఏదైనా రైల్వేస్టేషన్ కి వెళ్తే ప్లాట్ ఫార్మ్ టికెట్ లేదా ట్రైన్ టికెట్ ఉంటే సరిపోతుంది. కానీ ఈ రైల్వే స్టేషన్ కి వెళ్లాలంటే మాత్రం పాస్ పోర్ట్, వీసా కావాల్సి ఉంటుంది. అదేంటి పాస్ పోర్ట్, వీసా కూడా రైల్వే స్టేషన్ కి అవసరమా అని ఆశ్చర్యపోతున్నారా..? అట్టారి రైల్వే స్టేషన్ కి వెళ్లాలంటే కచ్చితంగా ఈ రెండు ఉండాలి. సంజహుతా ఎక్స్‌ప్రెస్ … Read more

ప్ర‌పంచంలో ఆ ముగ్గురికి పాస్ పోర్ట్ అవ‌స‌రం లేదు.. ఎక్క‌డికైనా వెళ్ల‌వ‌చ్చు.. వారెవ‌రంటే..?

ఇటీవ‌ల కాలంలో చాలా మంది దేశ‌, విదేశాల‌కి తెగ తిరిగేస్తున్నారు. ఒక దేశంలోని పౌరుడు మరో దేశానికి వెళ్లినప్పుడు పాస్ పోర్ట్,వీసా అవసరం. రాష్ట్రపతి నుండి ప్రధాన మంత్రి వరకు, వారు ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళేటప్పుడు వారు కూడా దౌత్య పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి. వాస్తవానికి 1920వ సంవత్సరంలో అక్రమ వలసదారులు తమ దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి ప్రపంచవ్యాప్తంగా పాస్‌ పోర్ట్ లాంటి వ్యవస్థను రూపొందించేందుకు యునైటెడ్ స్టేట్స్ చొరవ తీసుకుంది. ఇందులో … Read more

సీనియర్ సిటిజ‌న్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన భార‌తీయ రైల్వే.. వారికి ఉచిత సౌక‌ర్యాలు..

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ర‌వాణా వ్య‌వ‌స్థ అయిన రైల్వే ఎప్పటిక‌ప్పుడు ప్ర‌యాణికుల కోసం అనేక ప్ర‌త్యేక స‌దుపాయాలు క‌ల్పిస్తుంది. ఇప్పుడు సీనియర్ సిటిజన్ల కోసం అనేక సదుపాయాలు కల్పిస్తోంది. రైలు టికెట్‌ బుక్ చేసుకునే దగ్గర నుంచి రైలులో ప్రయాణించే వరకు భార‌తీయ రైల్వే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది. ఇండియన్ రైల్వే రూల్స్ ప్రకారం 60 ఏళ్లు నిండిన మగవాళ్లను, 58 ఏళ్లు నిండిన ఆడవాళ్లను సీనియర్ సిటిజన్స్‌గా పరిగణిస్తారు. వీళ్లకు సంబంధించిన కేరింగ్ బాధ్యతలను … Read more

ఈ వందే భారత్ ట్రైన్ దేశంలోనే ఎక్కువ దూరం వెళ్తుంది.. వివ‌రాలు ఇవే..!

ఈ సంవత్సరం దీపావళి పండుగకు భారతదేశంలోనే అత్యంత పొడవైన వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంచ్ అవ్వబోతోంది. ఇది 994 కిలోమీటర్ల ను కేవలం 11:30 గంటలలో మాత్రమే కవర్ చేస్తుంది. ఈ ట్రైన్ ఢిల్లీ నుండి పాట్నా మధ్య రన్ అవుతుంది. ఈ ట్రైన్ లో ముఖ్యంగా చైర్ కార్ సిటింగ్ ఉంటుంది. దీనిలో స్లీపర్ బెర్త్ కి బదులుగా చైర్ కార్ ఫెసిలిటీ ను పెట్టారు. ముఖ్యంగా ఈ పండుగ సీజన్ లోనే ఇది రన్ … Read more