గర్భస్థ శిశువు మన మాటలను వింటుందట..!

గర్భిణీ స్త్రీలను వీలైనంత ప్రశాంతంగా ఉండమని చెబుతుంటారు. ఎంత మంచి మాటలు వింటే అంత మంచిదని, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటే శిశువు అంత ఆరోగ్యంగా పుట్టి పెరుగుతుందని సూచిస్తుంటారు. అంతేకాదు.. గర్భస్థ శిశువు మన మాటలను వింటుంది. నేర్చుకోవడం అనేది గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ప్రారంభమౌతుందని ఎన్నో పరిశోధనలు నిరూపించాయి. ఇదే విషయాన్ని ఆధ్యాత్మిక పరంగా పురాణాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. అభిమన్యుడు పెరిగి పెద్దయ్యాక పద్మవ్యూహం గురించి నేర్చుకోలేదని, తల్లి గర్భంలో ఉండగానే అవగాహన చేసుకున్నాడని … Read more

ఆడవాళ్ల నోట్లో రహస్యాలు ఎందుకు దాగవో తెలుసా? ఇదిగో కారణం.!

ఎవ‌రైనా ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య మాత్ర‌మే ఏదేని ఓ విష‌యం దాగి ఉంటే దాన్ని ర‌హ‌స్యం అంటారు, కానీ అదే విష‌యం ఇద్ద‌రు కాకుండా ఇంకా అంత‌కు మించిన సంఖ్య‌లో ఇత‌రుల‌కు తెలిస్తే దాన్ని ర‌హ‌స్యం అంటారా…? అన‌రు గాక అన‌రు. కొన్ని ర‌హ‌స్యాలనైతే కొంత‌మంది రెండో వ్య‌క్తికి కూడా తెలియ‌కుండా జీవితాంతం త‌మ‌లోనే దాచి పెట్టుకుంటారు. కానీ ఇంకొంద‌రు అలా కాదు, ఏదైనా ఓ కొత్త ర‌హ‌స్యం తెలిస్తే చాలు, దాన్ని ఇత‌రుల‌కు చెప్ప‌డంలో ఎక్కడ … Read more

శివపురాణం ప్రకారం…ఈ సూచనలు కనిపిస్తే వారి కొరకు మరణం ఎదురుచూస్తున్నట్టట!

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్ట‌దంటారు. సృష్టి, స్థితి, ల‌య కార‌కుల్లో ల‌యానికి ముఖ్యుడైన శివుడికి తెలియ‌కుండా ఏ జీవీ మ‌ర‌ణించ‌లేద‌ని, శివుడి ఆజ్ఞ ల‌భించాకే య‌ముడు ప్రాణాలు తీసుకెళ్లేందుకు వ‌స్తాడ‌నే నేప‌థ్యంలో ఆ మాట‌ను చెప్పారు. అయితే మ‌నిషి మ‌ర‌ణించ‌డానికి ముందు అతనికి కొన్ని మృత్యు సూచ‌న‌లు పంప‌బ‌డ‌తాయ‌ట‌. వాటిని క‌నిపెడితే త‌న‌కు మ‌ర‌ణం ఇంకా ఎన్ని రోజుల్లో వ‌స్తుందో తెలుసుకోవ‌చ్చ‌ట‌. సాక్షాత్తూ శివుడే ఈ విష‌యం గురించి పార్వ‌తికి చెప్పాడ‌ట‌. దీన్ని గురించి శివ … Read more

శ్రీమహావిష్ణువు ఆ 3 అడుగులు కోరడం వెనుక ఆంతర్యమేమిటో మీకు తెలుసా..?

శ్రీ మహావిష్ణువు 10 అవతారాల్లో ఒక‌ అవతారం వామనుడు.. ఈ వామనుడు అదితి గర్భాన జన్మించిన వ్యక్తి. మహా బలి చక్రవర్తి ప్రహ్లాదుని మనవడు.. వైరోచకుని కుమారుడు. బలి చక్రవర్తి విశ్వజిత్ యాగం చేసి అత్యంత శక్తిని సంపాదించుకొని ఇంద్రకీలాద్రిపై దండెత్తుతాడు. బలి ని నిలువరించడం ఎవరి తరం కాలేదు. ఈ తరుణంలో దేవతలంతా చెల్లాచెదురై పోయారు. ఆ మహా విష్ణువు దగ్గరకు వెళ్లి కాపాడమని వేడుకుంటారు. దీంతో మహావిష్ణువు అదితి అనే ఋషి పత్ని గర్భాన … Read more

కాళికాదేవి శివుణ్ణి కాళ్లతో తొక్కుతున్నట్టు ఉంటుంది. దీని అంతర్యం ఏంటి.?

దీని గురించి దేవి భాగవతం, కాళికా పురాణంలో సవివరంగా వుంటుంది. రక్త బీజుడనే రాక్షసుడు బ్రహ్మ దేవుని నుండి వరమును పొంది వుంటాడు అదేమిటంటే యుద్ధంలో అతని రక్తం బొట్టు పడిన ప్రతి దగ్గర అతని కన్న వేయిరెట్లు శక్తివంతం అయిన రక్త బీజులు వందలు , వేలల్లో పుట్టాలని వరం అడిగి సాధించుకుంటాడు. వర గర్వంతో ముల్లోకాలను ముప్పు తిప్పలు పెడుతున్న ఈతనిని ఓడించడం ఏ దేవతల వల్ల అవ్వలేకపోయినది. కారణం ఈతని రక్త బొట్టు … Read more

క‌లియుగం గురించి వేదాలు ఏం చెబుతున్నాయో తెలుసా..?

ప్ర‌స్తుతం మ‌నం అంద‌రం ఉన్న‌ది క‌లియుగంలోనేన‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ యుగంలోనే యుగాంతం వ‌స్తుంద‌ని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌లియుగంలో మనుషులు ఉన్నతస్థానానికి చేరుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారని, అందుకు అవ‌స‌ర‌మైతే అడ్డదారులు కూడా తొక్కుతారని, వయసు, ఎత్తు, బలం, జ్ఞానం, ఆకర్షణ వంటివన్నీ రానురాను కలియుగంలో తగ్గిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అవ‌న్నీ జ‌ర‌గ‌డం కూడా మ‌నం చూస్తున్నాం. అయితే వేదాలు కూడా క‌లియుగం గురించిన కొన్ని నిజాల‌ను మ‌న‌కు చెబుతున్నాయి. అవేమిటో ఇప్పుడు … Read more

పెళ్లిలో అరుంధ‌తి న‌క్ష‌త్రాన్ని చూపిస్తే ఎందుకు క‌నిపించ‌దు..?

అరుంధతి జన్మవృత్తాంతం శివపురాణంలోనూ, భాగవత పురాణంలోనూ కనిపిస్తుంది. అరుంధతి జన్మవృత్తాంతాన్ని సూత మహర్షి శౌనకాది మహర్షి గణాలకు ఇలా వివరించాడు. ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో అత్యంత రూపవతియైన కన్యను, వర్ణింపనలవికాని సుందరాకారుడిని సృష్టించాడు. ఆ కన్యపేరు సంధ్యా. ఆ యువకుని పేరు మన్మథుడు. సృష్టికార్యంలో తనకు సహాయపడమని ఆ యువకుడికి చెబుతూ బ్రహ్మ అతడికి అయిదు బాణాలను ఇచ్చాడు. మన్మథుడు బాణ శక్తిని పరీక్షింపదలచి వాటిని బ్రహ్మలోక వాసులపైనే ఎక్కుపెట్టాడు. అప్పుడు బ్రహ్మతో … Read more

అర్జునుడి జెండాపై హనుమంతుడు ఎందుకు… ఎవరికి తెలియని కథ….

జెండాపై కపిరాజుంటే రథమాపేదెవడంటా… ఇది ఒక సినిమాలో పాట… కానీ నిజంగా ఏదైనా పనికి వెళ్తున్నప్పుడు హనుమంతుడిని తలచుకుంటే ఆ పని సక్రమంగా జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అదే విధంగా చాలా మంది తమ వాహనాలపై హనుమంతుడి బొమ్మ పెట్టుకుంటారు. దీనికి ఒక కారణం ఉంది. మహాభారతంలోని కురుక్షేత్రంలో అర్జునుడు రథంపై హనుమంతుడి జెండా ఉంటుంది. దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది. కానీ దీనిగురించి ఎక్కువ మందికి తెలీదు. అసలు అర్జునుడి రథంపై … Read more

ఎన్ని జన్మలెత్తాక జీవం..మానవ జన్మ ఎత్తుతుంది. ( భగవత్ గీత చెప్పిన ప్రకారం.)

‘మ‌నిషి చనిపోయినా అత‌ని ఆత్మ చావదు. మోక్షం ల‌భించేంత వ‌ర‌కు ఆ ఆత్మ ఇత‌ర శ‌రీరాల్లో ప్ర‌వేశిస్తూ, బ‌య‌టికి వెళ్తూ, మ‌ళ్లీ లోపలికి ప్ర‌వేశిస్తూ ఉంటుంది. అలా మోక్షం ల‌భించాలంటే మాన‌వుడు ఎల్ల‌ప్పుడూ మంచి ప‌నులే చేయాలి. చెడు చేయ‌కూడ‌దు.’ అని హిందూ పురాణ‌మైన భ‌గ‌వ‌ద్గీత‌లో ఉంది. కురుక్షేత్ర సంగ్రామం జ‌రిగిన స‌మ‌యంలో శ్రీ‌కృష్ణుడు భ‌గ‌వ‌ద్గీత‌ను అర్జునుడికి ఉప‌దేశిస్తాడు. దీంతో స‌త్యం తెలుసుకున్న అర్జునుడు యుద్ధం చేసి అందులో విజ‌యం సాధిస్తాడు. అయితే భ‌గ‌వ‌ద్గీత‌లో పైన చెప్పిన … Read more

అభిమన్యుడు చిక్కుకున్న పద్మవ్యూహం….ఎలా ప్లాన్ చేశారో తెలుసా? ఇదిగో సమగ్రంగా మీకోసం.

పద్మవ్యూహం మహాభారత యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో అతి క్లిష్టమైనది..దీని నిర్మాణం ఏడు వలయాలతో కూడి ఉండి శత్రువులు ప్రవేశించడానికి వీలు లేకుండా ఉంటుంది. కురుక్షేత్రయుద్ధంలో పాండవులను సంహరించడానికి ద్రోణాచార్యుడు తన అనుభవజ్ఞానాన్ని అంతా రంగరించి పద్మవ్యూహం పన్నగా అందులో అభిమన్యుడు చిక్కుకొని విరోచితంగా పోరాడి మరణిస్తాడు. అసలు పద్మవ్యూహం ఏంటి? అభిమన్యుడికి దానిలోకి వెళ్ళడం ఎలా తెలుసు? దాని లోనికి వెళ్లడానికి ఉన్న లాజిక్ ఏంటి? అనే విషయాలపై సమగ్రంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. పద్మవ్యూహ … Read more