ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. ద‌గ్గు నుంచి ఎంతో రిలీఫ్ ల‌భిస్తుంది..

శరీరాన్ని నానా రకాల ఇబ్బందులకు గురి చేసే దగ్గు నుంచి విముక్తి పొందాలంటే ముందుగా శీతల పదార్థాలను తీసుకోవడం మానేయాలి. దగ్గు లో పలు రకాలు ఉంటాయి – కఫం లేని దగ్గు, పొడి దగ్గు, కఫం తో కూడిన దగ్గు, ఎటువంటి దగ్గు అయినా తగిన జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా నయమవుతుంది. చాలా మందికి తరచుగా జలుబు, దగ్గు, తుమ్ములు వస్తుంటాయి. ఇవన్నీ వాతావరణం లో మార్పులు వల్ల జరగవచ్చు లేదా పడని పదార్థం తినడం … Read more

అజీర్తి స‌మ‌స్య ఉందా.. ఇలా చేస్తే వెంట‌నే రిలీఫ్ వ‌స్తుంది..!

చాలా మంది ఆహారం జీర్ణం కావటం లేదని బాధ పడతారు. కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు ఆహారం ఎంతో చక్కగా జీర్ణం కావడంతో పాటు చక్కటి ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. ముందుగా భోజనం చేసేటప్పుడు బాగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆహారం జీర్ణం నోటి నుంచి ప్రారంభం అవుతుంది. కనుక బాగా నమిలి తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. భోజనం చేసిన తర్వాత కొద్దిగా సోంపు నమిలితే మంచిది. అలాగే … Read more

ఆలివ్ ఆయిల్‌తో ఎన్ని అద్బుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

పురాతన కాలం నుండి కూడా ఆలివ్ ఆయిల్ ను విపరీతంగా వాడుతున్నారు. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడైతే ప్రత్యేకమైన వంటల్లో దీనిని పెద్ద పెద్ద చెఫ్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఇది ఇలా ఉండగా ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు చూద్దాం. ఆలివ్ ఆయిల్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది అని పరిశోధనలో తేలింది. ఇది … Read more

మీకు ఏలినాటి శ‌ని దోషం ఉందా.. అయితే ఇలా చేయండి చాలు..!

చాలామందికి నిత్యం ఎన్నో సమస్యలు. తరుచూ ప్రమాదాల బారిన పడుతుంటారు. అంతేకాదు ఆర్థికంగా ఇబ్బందులు, అనవసర వివాదాలు… ఇలా ఒకటేంటి పలు రకాల సమస్యలు, ఇబ్బందులు. వీటికి కారణం శనిదోషం కావచ్చు. ఒకవేళ మీ జాతక దశలు తెలిస్తే శనిదోషం ఉన్నా లేకుంటే పైన చెప్పిన బాధలు ఉంటే కింది తంత్రాలను ఆచరించండి తప్పక మీకు శని దోషాలు పోవడమే కాదు మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఆలస్యమెందుకు వివరాలు చూద్దాం… ముఖ్యంగా ఏలినాటి శని మిమ్మల్ని … Read more

మీకు తెలుసా..? రుద్రాభిషేకంలోనూ చాలా ర‌కాలు ఉన్నాయి..!

శివ.. శివ అంటే చాలు మంగళం, శుభం, సర్వకార్యజయం, సర్వపాపహరం అని వేదార్థాలు. మహాదేవున్ని శివుడని పరమశివుడని పలు పేర్లతో పిలుస్తారు. పండితుడు నుంచి పామరుడు వరకు, మహా చక్రవర్తి నుంచి కటిక పేదవాడి వరకు మనఃపూర్వకంగా ఒక్కసారి శివ అంటే చాలు కోరిన కోర్కిలు తీర్చే భోళాశంకరుడు ఆయన. శివున్ని అభిషేక ప్రియుడు అంటారు. శివునికి నిత్యం అభిషేకం చేస్తే చాలు అన్ని ఉన్నట్లే. శివలింగం చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటుంది. దేశం శాంతిగా … Read more

శివుడికి ఏ ప‌దార్థంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

శివాభిషేకం అంటే చాలు అందరికి సాధ్యమయ్యే ప్రక్రియే. అంతేకాదు అన్నింటికి సర్వరోగనివారిణి, సర్వకార్య ఫలప్రదాయణిగా ప్రసిద్ధి. ఎవ్వరికీ ఏ కష్టమొచ్చినా చేయించుకోవాల్సింది శివాభిషేకమే. అటువంటి శివాభిషేకంలో ఆయా కామ్యాలను తీర్చుకోవడానికి ఆయా పదార్థాలను వాడాలని శాస్త్ర వచనం. ఏ పదార్థం వాడితే ఏం ఫలమో తెలుసుకుందాం… శివానుగ్ర‌హం పొందాలంటే శుభ్ర‌మైన జ‌లంతో అభిషేకించాలి. ఆవుపాల‌తో అభిషేకం చేస్తే స‌ర్వ సౌఖ్యాలు క‌లుగుతాయి. ఆవు పెరుగుతో శివుడిని అభిషేకిస్తే ఆరోగ్యం, బ‌లం, య‌శ‌స్సు సిద్ధిస్తాయి. ఆవు నెయ్యితో అభిషేకం … Read more

రోహిత్ శ‌ర్మ ఒక‌ప్పుడు అత్యంత పేద‌రికం అనుభ‌వించాడ‌ని మీకు తెలుసా..?

రోహిత్ శర్మ చాలా పేద కుటుంబానికి చెందినవాడు. అతని కుటుంబం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాకు చెందినది. అతని తండ్రి గురునాథ్ శర్మ ఒక కంపెనీలో కేర్ టేకర్ గా పనిచేసేవాడు మరియు అతని ఆదాయం చాలా తక్కువగా ఉండటం వలన అతను రోహిత్ శర్మను కూడా పెంచలేకపోయాడు. అందుకే వారు రోహిత్‌ను ముంబైలోని అతని మామ, తాతయ్యల వద్దకు పంపారు. రోహిత్ త‌ల్లి తెలుగు వారు. రోహిత్ ముంబై చేరుకున్నప్పుడు అతనికి 12 సంవత్సరాలు. డోంబివ్లిలోని ఒక … Read more

ప్రపంచంలో అత్యంత అవినీతికరమైన ఆహారం ఏది?

నా దృష్టిలో ప్రపంచంలోనే అత్యంత అవినీతి కరమైన ఆహారం ఎయిర్పోర్ట్ లో అమ్మే బర్గర్, టీ మరియు కాఫీ . నేను పోయిన వారం ఢిల్లీ వెళ్ళినపుడు పక్కన ఉన్న వారి మాటలు విని , మొహమాటం కొద్దీ ఫస్ట్ టైం ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఉన్న Subway స్టాల్ లో మొదటి సారి బర్గర్ తినవలసిన దుస్థితి వచ్చింది . ఇందులో నీకు రుచి నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పు కానీ అవినీతి ఆహరం అని … Read more

రోడ్డు మీద పండ్లు అమ్ముతున్న ఈవిడ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

రోడ్డు మీద పండ్లు అమ్ముతున్న ఈవిడ పేరు చంద్రావతి సరు.. ఐతే ఏంటి? చాలా మంది రోడ్డు మీద పండ్లు అమ్ముతారు అందులో గొప్పేముంది అంటారా..? ఈవిడ..ఎవరో కాదు.. బీజేపీ తరఫున 8 సార్లు ఎంపీ గా గెలిచి..డిప్యూటీ స్పీకర్ గా…కేంద్ర మంత్రిగా పనిచేసిన కరియా ముండా గారి కూతురు. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు అయిన చంద్రావతి సరు, జార్ఖండ్ రాజధాని రాంచీకి దక్షిణంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుంటి అనే పట్టణం వీధుల్లో మామిడి పండ్లను … Read more

సత్యం కంప్యూటర్స్ కుంభకోణం అసలు ఏమిటి?

సత్యం అంటే నిజం. పాలన, విధివిధానాల్లో నీతి, నిజాయితీకిగాను ప్రతిష్ఠాత్మక గోల్డెన్ పీకాక్ బహుమతిని రెండు సార్లు గెలుచుకుంది సత్యం. 50,000 పైచిలుకు ఉద్యోగులతో 60 దేశాల్లో కార్యాలయాలతో మన దేశపు నాలుగవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా విరాజిల్లింది సత్యం. E&Y Entrepreneur Of The Year, 2008 అవార్డుకు ఎంపికయ్యారు రామలింగరాజు. దాదాపు ప్రతీరోజు ఉదయం 6 గంటలకు హైదరాబాదులో ఐటీ సంస్థల పెట్టుబడులకు అనుకూలంగా రాష్ట్రానికి నిధులు సమకూర్చే ప్రణాళికపై నేరుగా అప్పటి … Read more