సంపూర్ణ ఆరోగ్యానికి వీటిని తీసుకోవాలి..!

గుండె ఆరోగ్యానికి కింది ఉదహరించిన వంటకాలవంటివాటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవటం ద్వారా హృద్రోగాలకు దూరం కావచ్చును. రోజులో ఆయా వేళల్లో తీసుకోవాల్సిన పదార్థాలను, తయారీ విధానాలు దిగువ ఇవ్వబడ్డాయి. ఉదయపు ఫలహారంగా బీట్‌రూట్, ఆరంజ్ సలాడ్ తీసుకోండి. దీనికి కావలసిన పదార్థాలు… 1 కిలో బీట్‌రూట్ (చిన్నవి), 1 స్పూన్ ఆలివ్ ఆయిల్, ఉప్పు మరియు మిరియాలు, 20 ఉల్లిపాయలు తరిగినవి, 2 ఆరంజ్‌లు తొనలు, 2 స్పూన్ హేజల్‌నట్ ఆయిల్, 1 స్పూన్ తరిగిన … Read more

శరీరానికి పండ్లు చేసే మేలు..!

మానవ శరీరానికి పండ్లు చేసే మేలు అంతా ఇంతా కాదు. మనిషికి ప్రాధమిక దశ నుంచి వృద్ధాప్య దశ వరకు వివిధ రకాల పండ్లు, వివిధ దశల్లో ప్రాముఖ్యత వహిస్తున్నాయి. ప్రతి మనిషి ఆరోగ్యానికి పండ్లు తీసుకోవడం తప్పనిసరి. వాటిలో ఉండే విటమిన్లు, మినరల్స్ మనిషి పెరుగుదలకు తోట్పడటమే కకుండా. ఆరోగ్య వంతమైన జీవితానికి సహకరిస్తాయి. ఆపిల్, ఖర్జూరం, సపోట, మామిడి మొదలగు పండ్ల‌ను నిత్యం సేవించే వారికి, నాడీమండలము చైతన్యవంతంగా ఉంటుంది. మానసిక అలసట, చికాకు … Read more

పాలతో పండంటి ఆరోగ్యం..!

నేటి ఆధునిక యుగంలో స్త్రీలు సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ఇంటా బయట నిర్విరామంగా కృషి చేస్తున్నారు. కాలంతో పోటీ పడుతు పరుగులు తీసే మహిళల ఆరోగ్యానికి సరైన పోషక ఆహారం ఎంతైనా అవసరం. కానీ సమయా భావం కారణంగా సరైన ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. అటువంటివారికి పాలు చక్కగా ఉపకరిస్తాయి. మహిళలకు అందుబాటులో ఉండే అత్యంత బలవర్ధకమైన ఆహారాల‌లో పాలు ఒకటి. పాలు అతి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని కూడా … Read more

భీష్ముడు ఎవ‌రి వ‌ద్ద విద్య‌ల‌ను నేర్చుకున్నాడు, ఆయ‌న గురువులు ఎవ‌రు..?

భీష్ముడు అంటే తెలియని భారతీయుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. తరచూ పెద్దలను, ఆయా రంగాలలో అపార అనుభవాన్ని గడించిన వారిని చూసి ఆయన భీష్మ పితాహహుడు అంటుంటారు. అంటే ఆయా విద్యలు లేదా పనుల్లో మహా నిపుణుడు/పారంగతుడు అని అర్థం. భీష్ముడు ఎవరు, ఎక్కడ విద్యను అభ్యసించాడో తెలుసుకుందాం… భీష్ముడు గంగా, శంతనుల‌ అష్టమ పుత్రుడు. ఆయన దృఢవ్ర‌త‌ శీలుడు. ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాడు. ఆయన సకల ధర్మాలను చ్యవన, మార్కండేయుల వద్ద నేర్చుకున్నాడు. భీష్ముడు … Read more

పూర్వం చెట్టును చూసే దాని ఆకులు ఎన్ని ఉన్నాయో సుల‌భంగా చెప్పేసేవార‌ట‌..!

పూర్వ కాలం అనేక రకాల విద్యలు ఉండేవి. వాటిలో విలువిద్య, అస్త్రశస్త్ర విద్యలతోపాటు మల్లయుద్ధం, రథసారథ్యం వంటి అనేకం ఉండేవి. అటువంటి వాటిలో అత్యంత ప్రతిభావంతమైన మరో విద్యే ఎదురుగా ఉన్న చెట్టును చూసి దాని కొమ్మలకు ఎన్ని ఆకులు ఉన్నాయో లెక్కించేవారు. ఈ విద్యను అక్ష హృదయం అని అంటారు. పూర్వం ద్వాపర యుగంలో అయోధ్యను పరిపాలించిన రాజు రుతుపర్ణుడు. ఆయన దగ్గర నలుడు గుర్రాల సంరక్షకుడిగా చేరుతాడు. ఆ సమయంలో ఆయన పేరు బాహుకుడు. … Read more

ర‌తిలో ఉన్న క్రౌంచ ప‌క్షుల జంట‌ను చూసిన వాల్మీకి.. ఏం చెప్పాడంటే..?

నారద మహర్షి ద్వారా రామకథని విని, మనస్సంతా సంతోషంతో నిండిపోయిన వాల్మీకి. నారదున్ని పూజించి సాగనంపి గంగానది సమీపంలోని తమసా నదికి తన శిష్యుడైన భరద్వాజుడితో మధ్యాహ్న స్నానానికి వెళ్తాడు. అ సమయంలో నది చుట్టూ ఉన్న వనంలోని అందాన్ని పరిశీలించడం ప్రారంభించాడు వాల్మీకి. అంతలో ఆయన కళ్లు ఒక చెట్టుపై నిలిచిపోయాయి. ఆ చెట్టు కొమ్మ మీద క్రౌంచపక్షు జంటమీద వాలాయి. జంటలోని పరస్పర ప్రేమానురాగాలని పరిశీలించసాగాయి మహర్షి నేత్రాలు. ఆ రెండు రతిపారవశ్యంలో ఉన్నాయి. … Read more

మీకు అస‌లు హార్ట్ ఎటాక్ రాకూడ‌దు అంటే ఈ పండ్ల‌ను తినండి..!

మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం గుండె. అలాంటప్పుడు మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవన శైలిని తప్పక మార్చుకోవాలి. గుండె జబ్బులు లేదా గుండె పోటు నివారించడానికి జాగ్రత్తలు ఎన్నో తీసుకోవాలి. గుండె సురక్షితంగా ఉండాలి అంటే మనం తీసుకునే రోజు వారి ఆహారం లో ఒమేగా 3 ఫ్యాటి ఆమ్లాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండాలి. నిజానికి మనం తినే కొన్ని రకాల పండ్లు గుండె ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. వివరాల … Read more

స్ట్రాబెర్రీల‌ను తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

స్ట్రాబెర్రీస్ లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. మన శరీరానికి అవసరం అయ్యే విటమిన్ సి ఈ పండ్లలో అధికంగా ఉంటుంది. స్ట్రాబెర్రీస్ గుండెకు ఎంతో మేలు చేస్తాయి, గుండెపోటు రాకుండా నివారిస్తాయి. ఈ పండ్లలో షుగర్ శాతం కూడా తక్కువే ఉంటుంది కాబట్టి డయాబెటిస్ ఉన్న వారు కూడా ఈ పండ్లను తినవచ్చు. తరచుగా స్ట్రాబెర్రీస్ ను తినడం వల్ల కంటి చూపు కూడా మెరుగు పడుతుంది. అంతే కాకుండా ఈ పండ్ల లో ఉండే … Read more

హైబీపీని త‌గ్గించే చిట్కాలు ఇవి.. త‌ప్ప‌నిస‌రిగా పాటించండి..!

హైబీపీ.. ప్రస్తుత పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, జీవన విధానాల కారణంగా చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య హైబీపీ. గుండె నుండి రక్తాన్ని పంపు చేసే పద్దతిలో మార్పు రావడమే హైబీపీ. ఆరోగ్యవంతుడైన మానవునికి సాధారణ రక్తపీడనం 120/80గా ఉంటుంది. 120ని సిస్టోలిక్ అనీ, 80ని డయాస్టోలిక్ అని అంటారు. ఐతే రక్తపీడనాన్ని అదుపులో ఉంచుకోకపోతే అనేక అనారోగ్య ఇబ్బందులకి కారణం అవుతుంది. అందుకే హైబీపీని అదుపులో ఉంచడానికి కావాల్సిన టిప్స్ ఏంటో చూద్దాం. మీరు తినే … Read more

తమిళనాడు సీఎంలు.. నల్ల కళ్లద్దాలు ఎందుకు ధరించారంటే..?

తమిళనాడు సీఎం గా పని చేసిన ఎంజి రామచంద్రన్ గురించి అందరికీ తెలుసు. ఆయన సినిమాల్లో నటుడిగా రాణించాక రాజకీయాల్లోకి కూడా వచ్చారు. సిఎంగా తమిళనాడును 1977 నుంచి 1987 సంవత్సరాల మధ్య పాలించాడు. ఇక కరుణానిధి రచయిత,రాజకీయ నాయకుడిగా మారారు. తమిళనాడు ను దాదాపుగా రెండు దశాబ్దాల పాటు ఐదుసార్లు సీఎం గా పాలించాడు. 1969 నుంచి 2011 వరకు మధ్య సీఎంగా పని చేశారు. అయితే ఈ ఇద్దరిలోనూ మనం ఒక కామన్ విషయాన్ని … Read more