జనవరి 31వ తేదీ వరకు దేశంలో కోవిడ్ ఆంక్షల పొడిగింపు.. కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు..
కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రం కోవిడ్ ఆంక్షలను జనవరి 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలే జనవరి 31వ తేదీ వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ యూకే ద్వారా కొత్త కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కోవిడ్ ఆంక్షల అమలును పొడిగిస్తున్నట్లు తెలిపింది. దీంతో జనవరి 31వ … Read more









