జ‌గ‌న్ స‌ర్కార్ ల‌డ్డూల‌ను క‌ల్తీ చేసింది: ష‌ర్మిళ‌

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ కల్తీ జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు సంచ‌ల‌నంగా మార‌డం మ‌నం చూశాం. కూటమి వర్సెస్ వైసీపీగా సాగుతున్న ఈ విమర్శలు, ప్రతి విమర్శలపై కొన్ని రోజులుగా పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల మండిపడుతున్నారు. తిరుమల లడ్డూ కల్తీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలోనే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఆమె అన్నారు. పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు ఉన్నట్టు ల్యాబ్ … Read more

ఈ వెబ్‌సైట్ల‌లో మీ పాన్‌, ఆధార్ వివ‌రాలు లీక్‌.. కేంద్రం స్పంద‌న ఏంటంటే..?

ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క పౌరుడికి ఆధార్, పాన్ కార్డ్ త‌ప్ప‌నిస‌రి. ప్ర‌తి ఒక్క భార‌తీయుడు కూడా ఇవి క‌లిగి ఉండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవ‌లి కాలంలో భార‌తీయులు సున్నిత‌మైన స‌మాచారం కొన్ని వెబ్ సైట్స్ లీక్ చేస్తుంద‌ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మరియు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఈ విషయాన్ని గుర్తించాయి. ఇండియ‌న్ సిటిజ‌న్స్ ఆధార్, పాన్ కార్డ్ వివ‌రాల‌తో పాటు సెన్సిటివ్ డేటా … Read more

రోజూ ప‌ర‌గ‌డుపునే 2 టీస్పూన్ల నెయ్యి తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

నెయ్యిని ప్ర‌తి ఒక్క‌రు త‌మ వంట‌కాల‌లో కామ‌న్‌గా ఉప‌యోగిస్తుంటారు. నెయ్యి ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయుర్వేదం ప్రకారం.. నెయ్యిని రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకుంటే.. ఆరోగ్యంగా ఉండగలరు. నెయ్యి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో అందరికీ తెలుసు.నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. కానీ మంచిది కదా అని ఎక్కువగా తీసుకోకూడదు. … Read more

మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్ర‌తి ఏటా ఈ 5 టెస్టులు త‌ప్ప‌నిస‌రిగా చేయించుకోండి..!

ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రు ఏదో ఒక సంద‌ర్భంలో అనారోగ్యం బారిన ప‌డ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఎవరికైనా ఒంట్లో నలతగా ఉంటే ఆసుపత్రికి వెళ్తారు. సాధారణ సీజనల్ ఇన్‌ఫెక్షన్లు అయితే డాక్టర్లు కొన్ని రకాల మందులు సూచిస్తారు. అయితే కొందరిలో రోజులు గడిచినా ఆరోగ్యం మెరుగుపడ‌క‌పోవ‌డంతో కొన్ని రకాల టెస్ట్‌లు నిర్వహించి అనారోగ్యాన్ని నిర్ధారిస్తారు. అందులో రక్త పరీక్ష కీలకం. దీని ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలను గుర్తించవచ్చు. ప్రధానంగా రక్తహీనత, అధిక కొలెస్ట్రాల్, … Read more

గ‌రుడ పురాణం ప్ర‌కారం.. మ‌ర‌ణం స‌మ‌యంలో మాట్లాడాల‌ని ఉన్నా ఎందుకు మాట్లాడ‌లేరు..!

ఈ భూమి మీద జ‌న‌నం, మ‌రణం అనేవి కామ‌న్. ఎవ‌రు ఎప్పుడు ఎలా పుడ‌తారు, ఎవ‌రు ఎప్పుడు ఎలా మ‌ర‌ణిస్తారు అనేది చాలా క‌ష్టం. సాధారణంగా అందరూ జన్మను ఆనందంతో స్వాగతిస్తారు. కానీ, మరణం బాధాకరమైనదిగా పరిగణిస్తారు. భగవద్గీత ప్రకారం మరణం అనేది ఆత్మ పరివర్తన ప్రక్రియ. ఒక వ్యక్తి శరీరం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, ఆత్మ తన శరీరాన్ని మరణం ద్వారా భర్తీ చేస్తుంది..ఒక వ్యక్తి శరీరం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, ఆత్మ తన శరీరాన్ని మరణం ద్వారా … Read more

రోజుకి ఎన్ని బీర్లు తాగొచ్చు.. ఎన్ని తీసుకుంటే మ‌నం సేఫ్‌..!

ఈరోజుల్లో ఆల్కహాల్ సేవించడం ప్ర‌తి ఒక్క‌రికి ఫ్యాషనైపోయింది. వీకెండ్ అనే పదం అందుబాటులోకి వచ్చిన తర్వాత శని, ఆదివారాలు వస్తే కచ్చితంగా స్నేహితులతో కలిసి మందు కొట్టాలి, ఎంజాయ్ చేయాలి అనే ఆలోచనలోనే నేటి యువత ఉంది. అయితే కొందరు బీర్లు తాగుతుంటారు. దీనిలో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండ‌డంతో పురుషులే కాకుండా మహిళలు కూడా బీర్లు తాగుతున్నారు. సాధారణంగా బీర్లలో 4 నుండి 5 శాతం ఆల్కహాల్ ఉంటుంది.. చాలా మంది ప్రతిరోజూ 1-2 క్యాన్ల … Read more

మీకు కీళ్ల నొప్పులు ఉన్నాయా.. అయితే వీటిని అస‌లు తిన‌కండి..!

వ‌య‌స్సు పైబ‌డుతున్న వారు కీళ్ల నొప్పుల‌తో ఇబ్బంది ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. జీర్ణ వ్యవస్థ దెబ్బతినడంతో కీళ్ల నొప్పులు వస్తాయి. అయితే ప్రస్తుతం చాలామంది కీళ్ళ వాతంతో బాధ పడుతున్నారు. కూర్చుంటే లేవలేక, లేచినా నడవలేక ఇబ్బంది పడుతున్నారు తీసుకునే ఆహారం ద్వారా కీళ్ల నొప్పులకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. మూడు రకాల పండ్లను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు … Read more

పారాసిట‌మాల్ ట్యాబ్లెట్ల‌ను వేసుకుంటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

ఇప్పుడంటే చాలా మంది డోలో వాడుతున్నారు కాని ఒకప్పుడు మాత్రం పార‌సిట‌మాల్ ఎక్కువ‌గా వాడేవారు. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే.. సాధారణ జ్వరానికి మనమే పారాసిటమల్ గోళి వేసుకుని ఊరుకుంటాం. ఇక కరోనా మహమ్మారి వెలుగుచూసినప్పటి నుంచి అయితే ఈ పారాసిటమల్ మాత్రల వాడకం ఎక్కువ‌గా పెరిగింది. అయితే తాజాగా నిర్వహించిన డ్రగ్ టెస్ట్‌లో ఫెయిల్ కావడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. భారత ఔషధ నియంత్రణ సంస్థ.. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ – సీడీఎస్‌సీఓ … Read more

చైనా వాడి భారీ డ్యామ్‌ వ‌ల్ల భూమి తిరిగేదానిపై ప్ర‌భావం ప‌డుతుంద‌ట‌.. వామ్మో..!

ప్ర‌పంచంలో అతి పెద్ద దేశం అయిన చైనా నుండే కరోనా పుట్టింద‌ని, దాని వ‌ల‌న చాలా మంది ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌డం చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆ దేశాన్ని తిట్టిపోసారు. అయితే ఇప్పుడు చైనా డ్యామ్‌తో భూగ‌మ‌నంలో విప‌రీత‌మైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయ‌ని అంటున్నారు. ఈ డ్యామ్‌ కారణంగా ఎప్పటికైనా భూగ్రహానికి ముప్పేనని బ్రిటన్ సైంటిస్టులు హెచ్చరికలు చేస్తున్నారు. హుబే ప్రావిన్సుల్లోని యాంగ్జీ నదిపై సుమారు 2.33 కి.మీ పొడవు, 181 మీటర్ల ఎత్తులో త్రీగోర్జెస్‌ డ్యామ్‌ను … Read more

ఎన్ని దేశాలు ఇజ్రాయెల్‌పై దాడి చేసినా ఏమీ కాదు.. ఎందుకంటే..?

ఇజ్రాయెల్‌ పేరు చెబితే మ‌నంద‌రికి తొలుత గుర్తుకు వ‌చ్చేది దుర్భేద్యమైన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ.పాలస్తీనా, హెజ్ బొల్లా, లెబనాన్ వాటి దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ తో పాటు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకుంది.2026లో హెజ్ బొల్లా దాడుల్లో భారీ ప్రాణనష్టం చవిచూసిన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తయారీకి నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా అమెరికా సాయంతో పని మొదలుపెట్టింది. 2008నాటికి టమిర్ క్షిపణులను పరీక్షించింది.. 2009లో ప్రాథమిక … Read more