యూకేకు చెందిన గోల్డెన్ వీసా అంటే ఏమిటో తెలుసా..?

భార‌త్‌కు చెందిన వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ మోడీ 2018లో లండ‌న్‌కు పారిపోయిన విష‌యం తెలిసిందే. దేశంలోని ప‌లు బ్యాంకుల‌కు ఆయ‌న కొన్ని వేల కోట్ల రూపాయ‌లు శ‌ఠ‌గోపం పెట్టి దేశం వ‌దిలి వెళ్లిపోయాడు. కేవ‌లం పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌కే రూ.13వేల కోట్లు ఎగ్గొట్టాడు. అయితే అలా దేశం విడిచిపెట్టి వెళ్లిపోయిన నీర‌వ్ మ‌ళ్లీ ఇటీవ‌లే లండ‌న్‌లో క‌నిపించి వార్త‌ల్లో నిలిచాడు. ఈ క్ర‌మంలోనే నీర‌వ్ అస‌లు యూకేలో ఎలా ఉంటున్నాడు ? అత‌నికి ఏ వీసా ల‌భించింది … Read more

Car Steering : కార్లు, ఇతర వాహ‌నాల్లో స్టీరింగ్ మధ్యలో ఎందుకు ఉండదు..?

Car Steering : ఒకప్పుడు కారంటే కేవలం ధనికులకు మాత్రమే ఉండే విలాస వస్తువుగా పేరుగాంచింది. అయితే ఇప్పుడు అలా కాదు. ఎగువ మధ్యతరగతి వారు, ఆ మాటకొస్తే కొంత మంది మధ్య తరగతి ప్రజలు కూడా కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే కార్ అయినా అలాంటి వీల్స్ కలిగిన వేరే ఏ వాహనమైనా అందులో స్టీరింగ్ కుడి లేదా ఎడమ వైపు మాత్రమే ఎందుకుంటుంది..? మధ్యలో ఎందుకు ఉండదు..? ఎప్పుడైనా ఆలోచించారా..? అలా ఎందుకు ఉంటుందో … Read more

హోండా నుంచి కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌.. 80 కిలోమీట‌ర్ల మైలేజ్‌..

ప్ర‌ముఖ టూవీల‌ర్ త‌యారీ సంస్థ హోండా.. భార‌త్‌లో మ‌రో నూత‌న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను విడుద‌ల చేసింది. క్యూసీ1 పేరిట ఈ స్కూట‌ర్‌ను హోండా లాంచ్ చేసింది. ఇందులో 1.8 కిలోవాట్ల మోటార్, 1.5 కిలోవాట్వ‌ర్ బ్యాట‌రీ ఉన్నాయి. ఈ స్కూట‌ర్‌ను ఫుల్ చార్జింగ్ పెడితే సుమారుగా 80 కిలోమీట‌ర్ల వ‌ర‌కు మైలేజ్ వ‌స్తుంది. దీనికి ఎల్ఈడీ లైట్స్‌, 5 ఇంచుల ఎల్‌సీడీ, 26 లీట‌ర్ల స్టోరేజ్‌, యూఎస్‌బీ టైప్ సి చార్జింగ్ పోర్ట్ వంటి ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. … Read more

తులం బంగారం ధ‌ర రూ.50వేల‌కు చేరుకోనుందా..?

ప్ర‌పంచ వ్యాప్తంగా బంగారం ధ‌ర‌ల్లో రోజు రోజుకీ పెను మార్పులు సంభ‌విస్తున్న విష‌యం తెలిసిందే. ఇండియ‌న్ స్టాక్ మార్కెట్లు అస‌లే న‌ష్టాల్లో ఉన్నాయి. 10 ల‌క్ష‌ల కోట్ల మేర ఇప్ప‌టికే మ‌దుప‌రుల సంప‌ద ఆవిరైపోయింది. ఈ క్ర‌మంలోనే బంగారం ధ‌ర‌లు కూడా త‌గ్గుతుండ‌డం క‌ల‌వ‌ర‌పెడుతోంది. అయితే ఈ ధ‌ర‌లు ఇంకా ప‌డిపోతాయా.. తులం బంగారం ధ‌ర రూ.50వేల‌కు వ‌స్తుందా.. అని వినియోగ‌దారులు సైతం ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. అయితే అది నిజం అయ్యే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు … Read more

ఒకప్పుడు 100 కోట్ల జీతం ఉన్న భారతీయుడు.. ఇప్పుడు AI కంపెనీని స్థాపించాడు..!

మాజీ ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ తన ఏఐ స్టాటప్ ని స్టెల్త్ మోడ్ నుంచి మార్చారు. దీని పేరును సమాంతర వెబ్ సిస్టమ్స్ గా వెల్లడించారు. 2022 లో ఎలెన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత ఆ ట్విట్టర్ నుంచి తొలగించబడిన అగర్వాల్ 2024 ప్రారంభం నుంచి సైలెంట్ గా వెంచర్లో పనిచేస్తున్నారు. స్టార్ట్ అప్ పేరుని చేర్చడానికి అగర్వాల్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ని అప్డేట్ చేసినప్పుడు దీని గురించి మొదటిసారి అందరికీ తెలిసింది. … Read more

ఇది భారతదేశంలో అత్యంత సురక్షితమైన కారు..!

మీరు మంచి కారుని కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే బెస్ట్ మోడల్ గురించి చూద్దాం. టాటా మోటార్స్ భారత దేశంలో అత్యధిక సంఖ్యలో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటెడ్ కార్లను కలిగి ఉంది. పంచ్.ఈవీ, నెక్సన్, నెక్సన్.ev, కర్వ్, కర్వ్.ev, హారియర్, సఫారీ వంటి కార్లు భారత్ ఎంసీఏపీలో అద్భుతంగా పనిచేస్తాయి. ఏడు వాహనాల్లో AOP అలాగే COP క్యాటగిరీలలో ఏది ఉత్తమ రేటింగ్లని కలిగి ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. సఫారీ, హారియర్, కర్వ్ వంటి ఖరీదైన … Read more

ఒకప్పుడు రూ.1,82,600 కోట్ల కంపెనీ.. ఇప్పుడేమో జీరో..

ఇండియాలో ప్రముఖ ఎడ్ టెక్ స్టార్ట్ అప్స్ లో ఒకటైన బైజూస్ ని 2011లో బైజు రవీంద్రన్, దివ్య గోకుల్ నాథ్ ప్రారంభించారు. ఒకప్పుడు 2022లో 22 బిలియన్ల డాలర్ల విలువతో భారతదేశ పాతిపెద్ద స్టార్ట్ అలాగే ఏప్రిల్ 2023లో 150 మిలియన్లకు పైగా విద్యార్థులని కలిగి ఉన్న కంపెనీగా ఉండేది. మూడు కీలక పెట్టుబడుతారు ప్రాసెస్ పీక్, ఎక్స్వి భాగస్వాములు అలాగే చాలా జుకర్బర్గ్ ఇనిషియేటివ్ కంపెనీని విడిచిపెట్టారు. దీనివలన నిధుల సేకరణ కష్టమైపోయింది. ఒకప్పుడు … Read more

D-Mart : డి-మార్ట్ ఎంత తెలివిగా వ్యాపారం చేస్తుందో తెలుసా.. ధ‌ర త‌క్కువ ఎందుకు, ఆదాయం ఎలా వ‌స్తుంది..?

D-Mart : ఒక వ‌స్తువు మ‌నకు మార్కెట్‌లో ఎక్క‌డైనా త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తుందంటే చాలు.. మ‌నం అది ఎంత దూరం ఉన్నా స‌రే వెళ్లి అయినా కొనుక్కుంటాం. ఇక అన్ని ర‌కాల వ‌స్తువులు త‌క్కువ ధ‌ర‌ల‌కు ల‌భిస్తే ఊరుకుంటామా.. అక్క‌డే మ‌న‌కు కావ‌ల్సిన అన్ని వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తాం. అది ఊరికి ఎంత చివ‌ర‌న ఉన్నా స‌రే.. నాలుగు రూపాయలు ఆదా అవుతాయంటే త‌ప్ప‌నిస‌రిగా ఆ ప్ర‌దేశాన్ని వెతుకుతూ వెళ్తాం. అవును.. ఎందుకంటే దేశంలో ఉన్న‌ది నూటికి … Read more

ఇండియాలో ఫాస్టెస్ట్ కారు.. రెండు లక్షల అమ్మ‌కాలు..

మారుతి సుజుకి ప్రాన్ ఎక్స్ ఇండియాలోనే ఫాస్టెస్ట్ కార్ గా నిలిచింది. అయితే దీని సేల్స్ రెండు లక్షల వరకు చేరింది. కేవలం 17.3 నెలల్లో ఈ రికార్డును సృష్టించింది. సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ ఏప్రిల్ 2023 లో విడుదల అయింది. అయితే ఫ్రాన్ ఎక్స్ మోడల్ లక్ష కార్లు 10 నెలల్లోనే సేల్ అయ్యాయి. పైగా మిగిలిన లక్ష కార్లు కేవలం 7.3 నెలల్లో జరిగాయి అని మారుతి చెప్పింది. ఈ వెహికల్ … Read more