ఈ రాశులు ఉన్న‌వారు రెండు స్వ‌భావాల‌ను క‌లిగి ఉంటార‌ట‌..!

జ్యోతిషశాస్త్రంలో రాశిచక్రం గుర్తులు మన వ్యక్తిత్వాల గురించి చమత్కారమైన అంతర్దృష్టులను అందిస్తాయి. అలాగే, కొన్ని రాశిచక్ర గుర్తులు ద్వంద్వ వ్యక్తిత్వాలను కలిగి ఉంటాయి. రెండు ముఖాల లక్షణాలకు ప్రసిద్ధి చెందిన 5 రాశిచక్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇందులో మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి. ద్విముఖుల జాబితాలో మిథున రాశి అగ్రస్థానంలో ఉంటుంది. ఈ రాశిచక్రాలు వ్యక్తి నుంచి వ్యక్తికి అప్రయత్నంగా మారుతూ ఉంటాయి. ఇది వారి సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. వారు వారి బహుముఖ … Read more

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

హిందూ సాంప్రదాయంలో నమస్కారం చేయు పద్ధతులు రెండు ఉన్నాయి. అందులో ఒకటి సాష్టాంగ నమస్కారం. రెండవది పంచాంగ నమస్కారం. భగవంతునికి పురుషులు సాష్టాంగ నమస్కారం చేయవచ్చు. కానీ స్త్రీలు సాష్టాంగ‌ నమస్కారం చేయకూడదని అంటున్నారు. అసలు సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి? దేవాలయాలకు వెళ్ళినప్పుడో, లేదా ఇంట్లో వ్రతాలు కానీ, పూజలు కానీ జరిగినప్పుడు గురువులకు, దేవుళ్ళకు సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు. సాస్టాంగ నమస్కారంను పురుషులు చేస్తే సరి, మహిళలను ఎందుకు చెయ్యనివ్వరు? సాష్టాంగ నమస్కారం అంటే … Read more

చిన్నారుల‌కు చెవులు కుట్టించే ఆచారం వెనుక దాగి ఉన్న సైన్స్ ఇదే.. ఎలాంటి లాభాలు ఉంటాయంటే..?

చెవులు కుట్టించడం అనే సంప్రదాయం హిందువులు పాటించే పురాతన ఆచారం. పురాణాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని అమ్మాయిలకు నిర్వహిస్తారు. అమ్మాయి పుట్టిన తర్వాత మూడేళ్లలోపు, లేదా ఐదేళ్లలోపు లేదా ఏడేళ్ల లోపు అంటే.. అమ్మాయి వయసు బేసి సంఖ్య సంవత్సరంలో ఉండగా నిర్వహిస్తారు. హిందూయిజంలో ఇదో గొప్ప, ముఖ్యమైన సంప్రదాయం. అందుకే ఈ కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. అమ్మాయిలకు ఎడమ చెవికి ముందుగా పోగు కుట్టిస్తారు. అబ్బాయిలకు అయితే కుడి చెవికి ముందుగా కుట్టిస్తారు. … Read more

న‌ర దిష్టి, న‌ర‌ఘోష త‌గ‌ల‌కుండా ఉండాలంటే.. ఈ చిన్న ప‌ని చేయండి చాలు..!

నరుని కంటికి నల్లరాయి కూడా పగులును అనేది ఒక నానుడి. అవును.. నరుని దృష్టిలో అతనికే తెలియని దుష్ట అగ్ని శక్తి ఉంటుంది. అందుకే దేవాలయం ప్రతిష్ట జరిగిన తర్వాత దేవతా మూర్తిని ముందుగా భక్తులకు అద్దంలో దర్శించిన తర్వాత నిజదర్శనం చేస్తారు . నర దృష్టి ఇంట్లో అభివృద్ధిని చిన్నాభిన్నం చేసి బాధలకు గురిచేయును. ఈర్ష్య, అసూయ, ద్వేషాదులు మనిషి అభివృద్ధిని ఒక్కసారిగా కుంటుపడేలా చేస్తాయి. ఈ నరఘోష యంత్రం ధరించిన వారికి పది దిక్కుల … Read more

మంగ‌ళ‌, శుక్ర‌వారాల్లో డ‌బ్బును అస‌లు ఎందుకు ఇవ్వ‌కూడ‌దు..?

మంగళ వారం కుజునికి సంకేతం. కుజుడు ధరిత్రీ పుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సంగం చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుకే కుజగ్రహం ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు. ఈ రోజున గోళ్ళు కత్తిరించడం, క్షవరం మొదలగు పనులు చేయకూడదు. ముఖ్యంగా మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం … Read more

మొలతాడు ఎందుకు కడతారో తెలుసా..?దీని వెనుక సైన్స్ ఏంటి అంటే.??

హిందూ సాంప్రదాయంలో ప్రతీది సైన్స్ తో ముడిపడి ఉంటుంది. మనం ధరించే ప్రతీ వస్తువు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయంటారు మన పెద్దలు. ఇక మొలతాడు వెనుక కూడా సైన్స్ ఉందంటున్నారు అదేంటో ఇప్పుడు చూద్దాం. సనాతనధర్మం ప్రకారం ప్రతి వ్యక్తికి జీవితంలో 16 సంస్కారాలు నిర్వహించాలి. ఇవి పుట్టుకముందు నుంచి మరణం తర్వాతి వరకు ఉంటాయి. వీటిలో ఒకటి జాతకర్మ. ఇది బిడ్డ పుట్టిన తర్వాత 11 రోజులకు చేసే సంస్కారం. పూర్వం ఈ సమయంలోనే బొడ్డుతాడును తీసి, … Read more

హనుమంతుని శరీరమంతా సింధూరం ఎందుకు ఉంటుందో తెలుసా ..?

ప్ర‌తి ఏడాది రెండు సార్లు హ‌నుమాన్ జ‌యంతిని ఘ‌నంగా నిర్వ‌హిస్తార‌న్న విష‌యం తెలిసిందే. సీతారామ దాసునిగా రామ భక్తునిగా విజయప్రదాతగా రక్షకునిగా పిలవబడే ఆంజనేయుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు. అంజనా దేవి కేసరిల పుత్రుడైన హనుమంతుడిని హనుమాన్, మారుతి, భజరంగబలి, వాయు పుత్రుడు వంటి అనేక పేర్లతో పిలుస్తారు. వాయుదేవుని హౌరాస పుత్రుడైన హనుమ మహాబలుడు. అర్జునునికి ప్రియ సఖుడు.. అమిత పరాక్రముడు. లంకలో బందీ అయిన సీతమ్మ తల్లి శోకాన్ని హరించిన వాడు. ఔషధీసమేతంగా … Read more

గ‌డ‌ప‌కు ప‌సుపు రాసి కుంకుమ బొట్ల‌ను ఎందుకు పెట్టాలి..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

ఏ గృహానికైనా గడపలు తప్పనిసరిగా ఉండాల్సిందే. పల్లెటూల్లలోనే కాదు పట్టణాల్లో కూడా నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గమనించినట్లైతే ఇంటి సింహద్వారానికి గడపలే కాకుండా ఆ ఇంటిలో ఏ గదికైనా గడపలు లేకుండా ద్వారాలుండవు. గడపలేని గృహం కడుపులేని దేహం లాంటిది అని అంటుంటారు. గడపకు పసుపు.. గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇళ్లు కళకళలాడుతుంది. ఆయురా‌రోగ్యం అందించే గడప పండుగ రోజులు, ఇతర విశేష దినాల్లో గడపకు పసుపు రాయడం మన సంప్రదాయం. ఈ ఆచారాన్ని మొక్కుబడి … Read more

న‌మ‌స్కారం ఎందుకు చేస్తారు..? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కార‌ణాలు ఏమిటి..?

నమస్కారాన్ని రెండు రకాలుగా పెడతారు. కేవలం చేతులు జోడించి ఎదుటి వ్యక్తిని చూస్తూ నమస్కరించడం. మరొకటి.. రెండు చేతులూ జోడించి.. తలవంచి గౌరవప్రదంగా నమస్కరించే విధానం. నమస్కార్ అనే పదం నమః అనే సంస్కృత పదం నుంచి పుట్టింది. నమః అంటే.. వందనం లేదా నమస్కారం అని అర్థం. హిందూయిజం ప్రకారం మానవ శరీరం నీళ్లు, అగ్ని, భూమి, గాలి, శూన్యం నుంచి రూపొందిందని చెబుతుంది. ఈ విశ్వంలో అతి సూక్ష్మమైన కిరణాలు ప్రసరించేదిగా మానవ శరీరాన్ని … Read more

జామ పండ్ల‌ను ఇలా నైవేద్యంగా పెట్టండి.. మీరు ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

ఇష్టదైవాన్ని పూజించుకునే సమయంలో కొంతమంది నైవేద్యంగా కొన్ని పండ్లను పెడుతుంటారు. కొన్నిరకాల పళ్లను ఇటువంటి పూజా కార్యక్రమాల్లో నైవేద్యంగా పెట్టడం వల్ల గౌరవమర్యాదలతోసహా సిరిసంపదలు కూడా లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దేవునికి నైవేద్యంగా పెట్టిన ద్రాక్షపండ్లను పేదవారికి దానం చేస్తే పక్షవాత రోగాలు త్వరగా నయం అవుతాయట.. అలాగే వీటిని ఇంట్లో వున్న చిన్నపిల్లలకు, పెద్దలకు పంచిపెడితే.. గృహంలో నిత్యం సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. అదేవిధంగా దేవుని పూజకోసం జామపళ్లను నైవేద్యంగా పెడితే.. రాజగౌరవంతోపాటు పదిమంది మధ్య … Read more