Magadheera Movie : మ‌గ‌ధీర మూవీలో ఈ సీన్ చూసినప్పుడు మీకు ఇదే డౌట్ వచ్చిందా..?

Magadheera Movie : తెలుగు సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది మగధీర. చారిత్రాత్మక నేపథ్యానికి, ప్రస్తుతానికి లింక్ పెడుతూ.. దర్శకధీరుడు రాజమౌళి తీసిన ఈ సినిమా భారతీమ చిత్రసీమను ఉలిక్కిపడేలా చేసింది. అప్పట్లోనే రూ. 40 కోట్ల బడ్జెట్ వెచ్చించి, ఒక విజువల్ వండర్‌ని తెలుగు చిత్ర పరిశ్రమకు అందించాడు జక్కన్న. ఈ సినిమాలో ప్రతీదీ అద్భుతమే. ముఖ్యంగా.. 100 మందితో రామ్ చరణ్ చేసే పోరాట సన్నివేశం ఈ సినిమాకే హైలైట్….

Read More

దైవం ముందు దీపారాధన ఎందుకు, ఎలా చేయాలి?

హిందువులు దేవుడి విగ్ర‌హం లేదా చిత్ర‌ప‌టానికి ధూప‌దీప నైవేద్యాలు స‌మ‌ర్పించి దైవాన్ని ఆరాధిస్తుంటారు. అందులో భాగంగా దీపాన్ని కూడా వెలిగిస్తారు. దీపంతో మ‌న‌లో దాగి ఉన్న దైవీక శ‌క్తులు మేల్కొల్ప‌బ‌డ‌తాయి. శారీర‌క‌, మాన‌సిక బ‌లం క‌లుగుతుంది. దీనికి తోడు దీపం వెలిగించి మ‌నం దైవాన్ని ప్రార్థిస్తే కోరిన కోర్కెల‌న్నీ నెర‌వేరుతాయ‌ని పురాణాలు చెబుతున్నాయి. సకల సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి జ్యోతిస్వరూపిణి. ఏ శుభ కార్యారంభంలోనైనా దీప ప్రకాశనం చేయడం మన ఆచారం. అగ్నిసాక్షిగా పవిత్ర కార్యక్రమాన్ని…

Read More

అనంత పద్మనాభ స్వామి ఆలయ గదిలో అంతులేని రహస్యాలు.. సంపద..?

మన దేశంలో శ్రీమహావిష్ణువుకు ఉన్న ముఖ్యమైన ఆలయాల్లో తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా ఒకటి. పాలసముద్రంలో శేషతల్పంపై విష్ణువు శయనిస్తూ ఉన్న రూపాన్ని మనం ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు. ఇక ఈ ఆలయంలో బయటపడ్డ సంపద ప్రపంచ దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సంపదతో ప్రపంచంలోనే అనంత పద్మనాభ స్వామి అత్యంత ధనం కలిగి ఉన్న దైవంగా మనకు దర్శనమిస్తున్నాడు. కాగా ఈ క్షేత్రంలో అనంత…

Read More

పౌర్ణమి రోజు కలకండను కామాక్షి దీపంలో వేసి పూజిస్తే..?

సాధారణంగా మన హిందువులు పౌర్ణమి వంటి కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఎంతో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.ఈ క్రమంలోనే పౌర్ణమి అమావాస్య వంటి రోజులలో కొన్ని చిట్కాలను పాటిస్తే పూజ చేయటం వల్ల వారి ఇంట్లో సంపదకి కొదువు ఉండదని భావిస్తుంటారు. అందువల్ల పౌర్ణమి వంటి రోజులలో కొన్ని చిట్కాలను పాటించడం వల్ల సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉంటుందని భావిస్తారు. ఈ సమయంలోనే పౌర్ణమి రోజు డైమండ్ ఆకారంలో ఉన్నటువంటి కళకండను తీసుకుని కామాక్షి దీపంలో…

Read More

శ్రీవారిని వడ్డీకాసుల వాడని ఎందుకు పిలుస్తారో తెలుసా?

మనదేశంలో తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారికి కానుకలను కూడా సమర్పిస్తుంటారు. ఈ క్రమంలోనే స్వామి వారికి రోజుకు ఆదాయం కోట్లలో వస్తుంది. ఏడు కొండల వారి దర్శనం చేసుకుంటే సర్వపాపాలు, కష్టాలు, ఆపదలు తొలగిపోతాయి కనుక స్వామి వారిని ఆపదమొక్కులవాడు అని కూడా పిలుస్తారు. వెంకటేశ్వర స్వామి వారిని…

Read More

పరమేశ్వరుడి పూజలో ఈ వస్తువులను పొరపాటున కూడా ఉపయోగించకూడదు..!

సాధారణంగా హిందువులు పరమేశ్వరుడిని పెద్దఎత్తున పూజిస్తారు. ఈ క్రమంలోనే పరమశివుడికి వివిధ రకాల పదార్థాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. ఈ విధంగా స్వామి వారికి పూజ చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండి మనకు మంచి కలుగుతుందని భావిస్తాము. అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడికి పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా కొన్ని వస్తువులను పూజలో ఉపయోగించకూడదు. మరి ఆ వస్తువులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. శివుడిని త్రినేత్రుడు అని కూడా…

Read More

ఎండిపోయిన పువ్వులను దేవుడి దగ్గర ఉంచుతున్నారా ?

సాధారణంగా చాలా మంది పూజ సమయంలో దైవం వద్ద ఎన్నో రకాల పుష్పాలను సమర్పించి పూజలు చేస్తారు. అయితే చాలా మంది ప్రతి రోజు ఈ పుష్పాలను తొలగించి మరికొన్ని పుష్పాలతో పూజ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై ఉంటుంది. అయితే కొందరు ఒక రోజు దేవుడికి పెట్టిన పువ్వులు వాడిపోయినప్పటికీ అలాగే వదిలేస్తారు. అయితే ఇలా ఎండిపోయిన పువ్వులు దేవుడి దగ్గర ఉండటం మంచిది కాదని ఎన్నో పరిస్థితులకు దారితీస్తుందని…

Read More

పితృదేవతలకు అమ్మాయిలు పిండ ప్రదానం చేయవచ్చా ?

సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం ఇంట్లో చనిపోయిన పూర్వీకులకు మగవారు పిండ ప్రదానం చేయడం మనం చూస్తుంటాం. ఈ విధంగా పిండ ప్రదానం చేసే సమయంలో శాస్త్రం ప్రకారం మగవారే ప్రదానం చేయాలి. అయితే పిండ ప్రదానం చేయడానికి కేవలం పెద్ద కుమారుడు మాత్రమే అర్హుడని చెబుతారు. ఒక వేళ పెద్ద కుమారుడు జీవించి లేకపోతే రెండవ కుమారుడు పూర్వీకులకు పిండ ప్రదానం చేయాలి. ఇలా పిండ ప్రదానం చేసే సమయంలో ఎప్పుడూ మగవారే పిండ ప్రదానం…

Read More

తిరుమలలో గోవింద నామస్మరణ చేయడానికి వెనుక ఉన్న పురాణ కథ ఏమిటో తెలుసా?

కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతి ఎంతో ప్రసిద్ధి చెంది. ఇక్కడ వెలిసిన స్వామివారి దర్శనార్థం రోజుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. తిరుమల కొండపైకి వెళ్లే భక్తులకు అక్కడ మార్మోగుతున్న గోవింద నామ స్మరణం వింటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. మరి తిరుపతిలో ఈ విధంగా గోవింద నామస్మరణ చేయడానికి గల కారణం… దాని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం గోకులంలో ప్రజలని…

Read More

గర్భిణీ స్త్రీలు ఆలయానికి వెళ్ళవచ్చా.. లేదా ?

మన హిందూ సంప్రదాయంలో ప్రతిరోజు నిత్యం ఏదో ఒక పూజలు వ్రతాలు అంటూ మహిళలు ఎక్కువగా పూజలు చేస్తుంటారు. అయితే మహిళలు గర్భం దాల్చితే పూజలు చేయకూడదని, కొన్ని ముఖ్యమైన పనులు కూడా కుటుంబ సభ్యులు చేయకూడదని, గర్భం దాల్చిన మహిళ గుడికి వెళ్లకూడదని మన పెద్దవారు చెబుతుంటారు. అయితే నిజంగానే గర్భిణి స్త్రీలు ఆలయానికి వెళ్ళకూడదా.. వెళ్తే ఏం జరుగుతుంది? అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం. శాస్త్రం ప్రకారం ఇంట్లో మహిళ గర్భం దాల్చితే…

Read More