5వ జనరేషన్ ఫైటర్ జెట్స్ను పాకిస్థాన్కు అందజేస్తున్న చైనా..? భారత్ ఏం చేస్తోంది..?
ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్థాన్పై భారత్ చేసిన యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే వందల మంది ఉగ్రవాదాలను హతమార్చామని భారత్ తెలియజేసింది. ఇక ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఇండియా మాత్రం ఆయన వాదనను ఖండిస్తోంది. భారత్, పాక్ మధ్య మూడో దేశం ప్రమేయం అవసరం లేదని, తమ సమస్యను తాము పరిష్కరించుకుంటామని తేల్చి చెప్పేసింది. అయితే పాకిస్థాన్కు 5వ జనరేషన్ ఫైటర్ … Read more









