యముడి దగ్గర మూడు వరాలు పొందిన ఇత‌ని గురించి మీకు తెలుసా..?

పూర్వం వాజశ్రవుడు అనే బ్రాహ్మణుడు ఒక యాగాన్ని తలపెట్టాడు. ఆ యాగంలో తన వద్ద ఉన్న సిరిసంపదలను దానం చేస్తే మంచి జరుగుతుందని, తన పాపాలు తొలగిపోతాయని ఆ యాగాన్ని సంకల్పించాడు. అయితే ఆ బ్రాహ్మణుడు తన వద్ద ఉన్న ముసలి ఆవులను, పనికిరాని గేదెలను దానం చేస్తున్నాడు. ఇది గమనించిన ఆయన కుమారుడు నచికేతుడు.. తన తండ్రికి ఎటువంటి పాపం జరగకూడదని, ఆ పాపాల నుండి విముక్తి కలిగించాలని… నేను కూడా నీ సంపదనే కదా … Read more

శివుడు భయంతో…తలదాచుకున్న పర్వతం ఎక్కుడుందో తెలుసా? అక్కడ ప్రతిదీ అద్భుతమే.!!

భ‌స్మాసురుడు.. శివుడిని త‌న‌లో క‌లుపుకోవాల‌న్న అత్యాశ‌తో ఆయ‌న కోసం వేట మొద‌లుపెడుతాడు. లోక‌క‌ళ్యాణార్థం శివుడు రాక్ష‌స రాజైన భ‌స్మాసురుడి నుంచి త‌ప్పించుకొని ఓ గుహ‌లో దాక్కుంటాడు. మ‌రీ ఇంత‌కీ ఆ గుహ‌లు ఎక్క‌డున్నాయి.. ఈ భువిపైన శివుడు ర‌హ‌స్యంగా దాక్కున్న ప్రాంతం ఎక్క‌డో తెలుసుకోవాల‌నుందా. అయితే స‌హ్యాద్రి ప‌ర్వాతాల‌కు వెళ్లాల్సిందే. క‌ర్నాట‌క లోని పడమటి కనుమలలో విస్తరించి ఉన్న సహ్యాద్రి పర్వత శ్రేణుల మ‌ధ్య చుట్టు రాతి నిర్మాణాలు క‌లిగిన అత్యంత సుంద‌ర ప్రాంతం యానా. అక్క‌డికి … Read more

ఈ తెగకు చెందిన పురుషులు పెళ్లి చేసుకుంటే ఆవుల‌ను ఎదురు క‌ట్నం ఇవ్వాలి.. తెలుసా..?

దక్షిణ సూడాన్‌లోని ముండారి తెగ: మీరు ఒక స్త్రీని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు, ఆమె మీ ఇంట్లోకి ప్రవేశించి మీతోనే ఉండటం ప్రారంభిస్తుంది. ఆమె తండ్రి దగ్గరికి వెళ్లి అతని కూతురిని పెళ్లి చేసుకుంటానని చెప్పరు. కూతురు మీ ఇంటికి సర్దుకున్న తర్వాత ఆమె కుటుంబ పెద్దలు మీకు చెల్లించాల్సిన కన్యాశుల్కం ఇవ్వడానికి మీ ఇంటికి వస్తారు. వారు ఆవుతో చెల్లించే కన్యాశుల్కాన్ని నగదు రూపంలో చెల్లించరు. వారు కన్యాశుల్కం కోసం 70 ఆవుల వరకు వసూలు చేస్తారు. … Read more

జాంగ్రీ కి జిలేబి కి ఏమిటి తేడా ?

తేడాలు సరే సామ్యాలు ఏంటి. రెండు తియ్యగా ఉంటాయి, అంతేనా.. అబ్బో చాలా కష్టం అంటారా చెప్తాను. ప్రధానం గా 6 తేడాలు ఉన్నాయి. 1.జన్మ స్థలం : జిలేబీ లు పర్షియా నుంచి వచ్చాయట .(నాక్కూడా తెలీదు). జాంగ్రీలు ఉత్తర భారతదేశం లోనే పుట్టాయట.జిలేబి ని నార్త్ లో ఇమార్తి అంటారు.ప్రాచీన చరిత్ర లో దీన్ని జాల వల్లిక /కుందాలిక అనే వాళ్ళు. 2.ముడి సరుకు: ఎంత ఒకేలా ఉన్నా,జాంగ్రీ మినప్పప్పు తో ,జిలేబి మైదా … Read more

రాత్రి లేని దేశం, ఒక్కరి ప్రయాణం కూడా నిషేధం.. నమ్మలేని నిజాలు..

భూమి గుండ్రంగా ఉంటుందని చదువుకున్నారా లేదా. జస్ట్ ఫర్ ఫన్నీ బాస్. అందరికీ తెలిసిందే కదా. అయితే మన ఈ భూమి మీద చాలా దేశాలు ఉన్నాయి. ప్రతి దేశం దాని సహజ సౌందర్యంతో నిండి ఉంటుంది. కొన్ని దేశాలు వాటి చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి చెందాయి. కానీ మరికొన్ని వాటి సహజ దృశ్యాలతో ఆకట్టుకుంటాయి. ప్రపంచంలోని అతిపెద్ద, ధనిక దేశాల గురించి ఇప్పటికీ మీరు చాలా విషయాలు తెలుసుకొని ఉంటారు. అయితే భూమ్మీద చివరి దేశం … Read more

మ‌హిళ‌లు త‌ర‌చూ డార్క్ చాక్లెట్ల‌ను తింటే ఎంతో మంచిద‌ట‌..!

మహిళలు వారానికి రెండు పెద్ద డార్క్ చాక్లెట్లు తింటే బ్రెయిన్ స్ట్రోక్ 20 శాతం తక్కువ వచ్చే అవకాశాలున్నాయని స్వీడిష్ సైంటిస్టులు చెపుతున్నారు. మహిళలకు సాధారణంగా వచ్చే బ్రెయిన్ హెమరేజ్ స్ట్రోకులు చాక్లెట్లు తినడంతో అరికట్టవచ్చని, కొద్దిపాటి చాక్లెట్ తిన్నప్పటికి దాని ప్రభావం స్ట్రోక్ రిస్క్ పై అధికంగా వుంటుందని పరిశోధకులు సుసన్నా లార్సన్ తెలిపారు. అయితే, మహిళలు పొందే ప్రయోజనాలు వారు తినే ఆహారంలోని చాక్లెట్లపై నేరుగా ప్రభావిస్తోందని వారానికి సుమారు 66.5 గ్రాములు చాక్లెట్ … Read more

మీ శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ పెర‌గాలంటే.. వీటిని తినండి..!

శరీరం ఆరోగ్యంగా వుండాలంటే కొలెస్టరాల్ అవసరమే. అయితే కొలెస్టరాల్ లో మంచి కొలెస్టరాల్, చెడు కొల్లెస్టరాల్ అని రెండుగా ఉంటాయి. మేలు చేసే కొలెస్టరాల్ ని పొందాలంటే మన ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకు కూరలు – వారంలో కనీసం మూడు రోజులు ఆకు కూరలను తప్పక తినాలి. కాయగూరలు – ఆహారంలో తాజా కాయకూరలకు ప్రాధాన్యత పెంచాలి. ముతక బియ్యం – బ్రౌన్ రైస్ లేదా పాలిష్ పట్టిన బియ్యాన్ని వాడాలి. పప్పుల … Read more

ల్యాబొరేట‌రీలో గుండె క‌ణాల త‌యారీ.. గుండె వ్యాధులు ఉన్న‌వారికి వ‌రం..

పెరుగుతున్న నాగరికత కారణంగా వ్యాధులు కూడా అధికమవుతున్నాయి. వాటిలో మానవులు ప్రధానంగా ఎదుర్కొనే వ్యాధి గుండె జబ్బు కాగా, గుండె జబ్బుల నివారణ సంబంధిత సమస్యలపై రీసెర్చి కూడా విస్తృతంగా జరుగుతోంది. గుండె జబ్బులతో బాధలు పడేవారి వైద్యానికి గాను సైంటిస్టులు ఇకపై గుండె కణాలు లేబరేటరీలోనే తయారు చేయటానికి ఖచ్చితమైన మార్గాలు కనిపెట్టారు. లండన్ లోనిమొనాషా యూనివర్శిటీ చేసిన ఈ రీసెర్చి లో మానవ గుండె కణాలు స్టెమ్ సెల్స్ నుండి ఎలా తయారు చేయవచ్చో … Read more

ఎలాంటి అర‌టి పండ్ల‌ను తింటే లాభం ఉంటుంది..?

ప్రస్తుత రోజుల్లో జీర్ణ సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం, జీవితపు అలవాట్లు వేరుగా ఉండడం మొదలగు వాటివల్ల ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఐతే జీర్ణ సమస్యలని దూరం చేసుకోవడానికి అరటి పండు చేసే సాయం అంతా ఇంతా కాదు. ఫైబర్ శాతం ఎక్కువగా ఉండే అరటి పండు జీర్ణ సమస్యలని దూరం చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం ఆహారాన్ని జీర్ణం చేసి ఇతరత్రా అనేక సమస్యలని మన దరికి … Read more

ఎండ కార‌ణంగా శ‌రీరంలో విప‌రీతంగా వేడి ఉంటుందా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

శరీరంలో నీటిశాతం తగ్గితే అనవసరమైన ఇబ్బందులని వస్తుంటాయి. అందుకే శరీరానికి కావాల్సినన్ని నీళ్ళు ఖచ్చితంగా తాగాలి. రోజుకి 8నుండి పది గ్లాసుల నీళ్ళైనా తాగాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. ఐతే కొందరు ఈ విషయాన్ని మర్చిపోతుంటారు. అవును, నీళ్ళు తాగడాన్ని మర్చిపోయే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా, నీళ్ళు మాత్రమే తాగడానికి సంకోచిస్తారు. అలాంటప్పుడు మన శరీరంలో నీటిశాతం తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం. జీలకర్ర శరీర వేడిని బాగా తగ్గిస్తుంది. … Read more