యముడి దగ్గర మూడు వరాలు పొందిన ఇతని గురించి మీకు తెలుసా..?
పూర్వం వాజశ్రవుడు అనే బ్రాహ్మణుడు ఒక యాగాన్ని తలపెట్టాడు. ఆ యాగంలో తన వద్ద ఉన్న సిరిసంపదలను దానం చేస్తే మంచి జరుగుతుందని, తన పాపాలు తొలగిపోతాయని ఆ యాగాన్ని సంకల్పించాడు. అయితే ఆ బ్రాహ్మణుడు తన వద్ద ఉన్న ముసలి ఆవులను, పనికిరాని గేదెలను దానం చేస్తున్నాడు. ఇది గమనించిన ఆయన కుమారుడు నచికేతుడు.. తన తండ్రికి ఎటువంటి పాపం జరగకూడదని, ఆ పాపాల నుండి విముక్తి కలిగించాలని… నేను కూడా నీ సంపదనే కదా … Read more









