చిన్నారుల్లో గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు గ‌ల కార‌ణాలు ఇవే..!

గుండె జబ్బులు ఎప్పుడు ఎవరికి వస్తాయో చెప్పడం కష్టం. ఎక్కువగా వృద్దుల్లోనే గుండె జబ్బులు వస్తాయని అనుకుంటారు. నిజానికి ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వచ్చి పడుతున్నాయి. అవి పిల్లలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. వికసించే బాల్యంలోనే తీవ్రమైన గుండె సమస్యలు వారిని ఎదగకుండా అడ్డుకుంటున్నాయి. పిల్లల్లో గుండె జబ్బులు ఎందుకు వస్తాయో తెలుసుకుంటే వారిని కాపాడుకోవచ్చు. కొన్నిసార్లు పుట్టుకతోనే పిల్లల్లో గుండె జబ్బులు వస్తాయి. అంటే గుండెలో రంధ్రాలు ఏర్పడడం, గుండె నిర్మాణం…

Read More

ఈ మూడు ర‌కాల పండ్ల‌ను తింటే ఎలాంటి రోగాన్న‌యినా ఎదుర్కోవ‌చ్చు..!

ఆయా కాలాల్లో లభించే పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా వుండవచ్చు. పలు అనారోగ్యాలకు కారణం పండ్లను తీసుకోకపోవడమే. ముఖ్యంగా క్రింద తెలిపిన మూడు రకాల పండ్లను తీసుకుంటుంటే దాదాపుగా అనారోగ్యాన్ని దరిచేయకుండా చూడవచ్చు. అవేమిటో చూద్దాం. బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్‌బెర్రీ పండ్లలో ఉండే విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ అన్నీ శరీర ఆరోగ్యానికి దోహదపడతాయి. ఇంకా ఇందులో మ్యాంగనీస్, పొటాషియమ్ ఉంటాయి. బెర్రీ పండ్లలోని పొటాషియమ్ రక్తపోటును నివారించడం ద్వారా గుండెకు మేలు చేస్తుంది….

Read More

సంజయ్ గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధి ఈ ముగ్గురూ ఒకే తిధి లో చనిపోవడానికి కారణం ఏమిటి..? మీకు తెలుసా?

స్వామి కర్పాత్రి జి మహారాజ్ నేతృత్వంలో 1966 వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా గోహత్య ను నిషేదించాలి అనీ అతి భారిసంఖ్యలో పెద్ద ర్యాలి ని ఆరోజున డిల్లి లో ఏర్పాటు చేసారు. ఆ ర్యాలీకి లక్షల సంఖ్యలో సాదుసంత్ లు , స్వామిజిలు , సన్యాసులు గోవులతో పాటుగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అప్పటికే మైనారిటి సంతుష్టికరణ కి అలవాటు పడ్డ ఇందిరాగాంధి ఈ స్వామీ కర్పాత్రి జి డిమాండ్లకు ఒప్పుకోపోగా…అక్కడకి వచ్చిన స్వామిజిలపై , గోవులపై…

Read More

యాపిల్ ఐఫోన్‌, మాక్‌బుక్ వంటివి వాడ‌డం క‌ష్టంగా ఉంటుందా..?

కొందరు ఐఫోన్, మేక్ బుక్ వంటి యాపిల్ ప్రోడక్ట్స్ అలవాటు చేసుకోవడం, వాడడం కష్టం అంటారు. వీటితో మీ అనుభవం ఏమిటి? దయచేసి మీరు మీ ఆపిల్ ఫోన్ ల వాడ‌కం గురించి చెప్పండి.. ఎందుకంటే ఒకవేళ ఒక్కసారి మీ చేతిలోనికి వస్తే ఇక వేరే ఏ ఇతర ఫోన్ లను వాడటానికి మీకు మనస్కరించదు ! మా కుటుంబము లో అందరు కొనుకున్న తర్వాత నేను గత దశాబ్దకాలంగా ఆపిల్3జిఫోన్ లనుండి మొదలుకొని నేటి ప్రతియొక్క…

Read More

ఆఫ్గనిస్తాన్ కూడా నీళ్లు ఆపేస్తే? అది కూడా త్వరలో జరగనుంది..!

కాబుల్ నది ( దాని ఉపనది Chahar Asiab) మీద 300 మిలియన్ డాలర్ల వ్యయంతో భారత్ Shahtoot Dam నిర్మిస్తుంది. దాని నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. 2027 నాటికి అది పూర్తి అవుతుంది. అదికానీ పూర్తి అయితే పాకిస్తాన్ కి వచ్చే నీటిలో 16–17% శాతం నీరు తగ్గిపోతుంది అని మనం కాదు పాకిస్తానీ మీడియా అంటుంది. సారవంతమైన పెషావర్, Nowshera మొదలైన ప్రాంతాలకు ఈ నీరు చాలా అవసరం. ఆఫ్ఘన్ కి ప్రయోజనం…

Read More

ఈ పొర‌పాట్ల‌ను చేస్తున్నారా..? అయితే మీకు అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

ఈ తప్పులను చేస్తే దురదృష్టం కలుగుతుంది కాబట్టి ఈ తప్పుల్ని చేయకుండా చూసుకోవాలి గరుడ పురాణాన్ని పఠించడం వలన చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుందని మనం వింటూ ఉంటాం. గరుడ పురాణాన్ని పఠిస్తే ఆత్మ శాంతిస్తుందట గరుడ పురాణం ప్రకారం వ్యక్త జీవితంలో చేసే కొన్ని తప్పులు వలన దురదృష్టం కలుగుతుంది మరి అటువంటి తప్పులు చేయకుండా చూసుకోండి లేదంటే అనవసరంగా దురదృష్టం కలుగుతుంది ఇబ్బందులు పడాలి. రాత్రిపూట పెరుగు అసలు తినకూడదు అని గరుడ…

Read More

ఆంజ‌నేయ స్వామికి త‌మ‌ల‌పాకులు అంటే ఎందుకు అంత ఇష్టం..?

హనుమంతుడిని పూజించేటప్పుడు చాలా మంది తమలపాకులని వేస్తూ ఉంటారు తమలపాకులతో దండకట్టి కూడా ఆంజనేయ స్వామి మెడలో వేస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలంటే తమలపాకుతో కచ్చితంగా పూజ చేస్తారు. పూల కంటే ఆకులకే ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చి హనుమంతుడిని పూజించడం జరుగుతుంది. హనుమంతుడు ని పూజించేటప్పుడు ఆకు పూజకి ఎందుకు మనము ప్రాధాన్యత ఇవ్వాలి. హనుమంతుడికి ఎందుకు ఇష్టం అనే విషయాలని ఇప్పుడు చూద్దాం… హనుమంతుడికి ఆకు పూజలు చేయడం వలన ఆర్థిక బాధలు…

Read More

ఆర్థిక స‌మ‌స్య‌లు తొల‌గిపోవాలంటే ఈ చిన్న ప‌ని చేయండి..!

ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అయితే ఇటువంటి సమస్యలకి పరిష్కారం మనకి వాస్తు ద్వారా వస్తుంది. అదే విధంగా హిందూ ధర్మం పరంగా పొందవచ్చు చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలతో మీరు కూడా బాధపడుతున్నట్లయితే ఈ స్తోత్రం ని చదువుకోండి. ఈ స్తోత్రాన్ని చదువుకుంటే ఆర్థిక బాధల నుండి సులభంగా బయటపడ‌చ్చు. పైగా ఈ స్తోత్రాన్ని చదవడం వలన పిల్లలు కూడా మీ మాట వింటారు…

Read More

జయం సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలాఉందో చూస్తే ఆశ్చర్యపోతారు..!!

తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా, సదా హీరోయిన్ గా, గోపీచంద్ ప్రధాన పాత్రలో 2002లో విడుదలైన జయం సినిమా మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం నితిన్, సదా ని ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేసింది. అయితే ఈ సినిమాలో వీరిద్దరితోపాటు ఓ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఫేమస్ అయింది. ఆమే ఈ చిత్రంలో హీరోయిన్ సదా చెల్లి పాత్రలో కనిపించిన యామిని. అక్షరాలను తిప్పి రాసే హీరోయిన్ చెల్లెలి పాత్రను ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేరు. తన…

Read More

హిట్‌ 2 సినిమాలో ఈ మిస్టేక్‌ గమనించారా..విలన్‌ ఇంట్లో ఉండగా ఇది ఎలా సాధ్యం ?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైనటువంటి అడవి శేష్ హీరోగా నటించిన హిట్ 2 సినిమా డిసెంబర్ 2, 2022న థియేటర్లలో విడుదలైంది. హిట్ ది ఫస్ట్ కేస్ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అడవి శేష్ పోలీస్ అధికారిగా నటించారు. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేశారు. అదేవిధంగా ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను సాధించారు. మేజర్…

Read More