1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కరణాలను, మునసబులను ఎందుకు తొల‌గించారు..?

ఒక మాట అయితే విన్నాను. ఎన్టీ రామారావు నిమ్మకూరులో ఉండగా ఆయ‌న‌కి సంబంధించిన భూముల వ్యవహారంలో ఈ కారణాలు చూపి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు. అందుకే ఆ వ్యవస్థ మీద రామారావుకి ఎక్కువగా కోపం ఉంది అనే మాట బయటికి వచ్చింది. అనుకోకుండా ఎన్టీఆర్ సీఎం అయ్యారు తెలుగుదేశం పార్టీ పెట్టి. అవకాశం దొరికింది ఈ వ్యవస్థను రద్దు చేయాలి అనుకున్నారు. మంచి చెడు ప్రతి చోటా ఉంటుంది రిజిస్టర్ ఆఫీసులో తాలూకా ఆఫీసులో అన్ని … Read more

జగన్‌పై నిప్పులు చెరుగుతున్న జైలు పక్షులు..?

వైసీపీ తరఫున గత ప్రభుత్వంలో ఉండి.. పార్టీని, అప్పటి సీఎం జగన్‌ను కూడా హైలెట్ చేసిన వారు.. అదేసమయంలో అప్పటి విపక్ష నాయకులైన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను ఇష్టానుసారంగా దూషించిన వారు ఇప్పుడు జైల్లో మగ్గుతున్న విషయం తెలిసిందే. వీరిలో ఒక్క పోసాని కృష్ణమురళి మాత్రమే అతి కష్టంమీద బెయిల్‌పై బయటకు వచ్చారు. అది కూడా అనేక షరతులకు లోబడి కోర్టు.. ఆయనకు షరతులు ఇచ్చింది. ఇక, బెయిల్ రాకుండా.. మగ్గుతున్నవారు కూడా ఉన్నారు. వీరిలో కీలక … Read more

రష్యా యుక్రెయిన్ రాజధాని కీవ్ సరిహద్దుల్లోకి వచ్చి రోజులు గడిచినా కీవ్ నగరాన్ని ఎందుకు ఆక్రమించలేకపోతోంది?

ఆక్రమించుకోవాలనుకోవడం లేదు కాబట్టి. ఆక్రమించుకుని ఎంచేసుకుంటాడు? వివరంగా చెప్తాను.. రష్యా మిలిటరీ ముందు ప్రపంచంలో ఎవరూ సరిపోరు. పుతిన్ కావాలనుకుంటే, యుక్రెయిన్ మాత్రమే కాదు, సగం యూరోప్ స్మశానమయ్యేది. యూరోప్ లోనే అతి పెద్ద అణు విద్యుత్ కేంద్రాన్ని ఆక్రమించుకుని పెట్టుకున్నారు. కాస్త మంటలు రాజేసి, అమెరికాకి వంత పాడుతున్న ఫిన్లాండ్, జర్మనీ లాంటి దేశాలకి వణుకు తెప్పించాడు. అవసరమైతే ఏదైనా చెయ్యగలను అని చూపించడమే పుతిన్ లక్ష్యం. పుతిన్ కి కావాల్సింది యుక్రెయిన్ ని స్మశానం … Read more

జ‌ర్న‌లిస్టు ప్ర‌శ్న‌ల‌కు వాజ్ పేయి స‌రైన స‌మాధానం.. ఏమ‌న్నారంటే..?

ఈ సంఘటన గురించి చాలా మంది భారతీయులు విని కూడా ఉండరు. ఇది 1999లో అప్పటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య బస్సు సర్వీసును ప్రారంభించినప్పుడు జరిగింది. అమృత్‌సర్-లాహోర్ బస్సు సర్వీసు ప్రారంభోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి స్వయంగా బస్సు ఎక్కి లాహోర్‌కు ప్రయాణించారు. ఆయనకు పాకిస్తాన్‌లో ఘన స్వాగతం లభించింది. ఈ సమయంలో, ఆయన గవర్నర్ సభలో కూడా ఒక అద్భుతమైన ప్రసంగం చేసి, పాకిస్తాన్‌ను … Read more

56 ముస్లిం దేశాలు ఉండగా…బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఇండియా మాత్రమే తనకు సేఫ్ అని ఎందుకు భావించింది?

బంగ్లాదేశ్ కి పాకిస్తాన్ కి పడదు. సున్ని ముస్లిం కి షియా ముస్లిం కి పడదు. ఎవరు ఎప్పుడు ఎందుకు చంపుకుంటారో తెలవదు. నిన్నటి వరకు ఆమె ఆధ్వర్యంలోనే బంగ్లాదేశ్ నడిచింది. ఒకరకంగా చెప్పాలంటే సెక్యులర్ భావాలతో ఆమె నడిపింది. బంగ్లాదేశ్ అభివృద్ధి పరిశ్రమలు ఎక్స్పోర్ట్స్ జిడిపి పెంచట అలాంటి విషయాల్లో శ్రద్ధ వహించి హంగర్ ఇండక్షన్ తగ్గించుకుంటూ వెళ్ళింది. విదేశీ కరెన్సీ బాగా సంపాదించింది. ఐసిస్ తీవ్రవాద సంస్థలు పాకిస్తాన్తో కలిసి ఎలాగైనా బంగ్లాదేశ్లో టెర్రరిస్ట్ … Read more

పవన్ కళ్యాణ్ కి పరిటాల రవి నిజంగా గుండు కొట్టించారా..? ఆయన కొడుకు శ్రీరామ్ చెప్పిన సంచలన విషయాలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మరే స్టార్ హీరోకు లేని క్రేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉందనే సంగతి తెలిసిందే. అయితే 2004 అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు 2003లో పవన్ కళ్యాణ్ కి పరిటాల రవి గుండు కొట్టించారని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. వైరల్ అయిన వార్తలను చాలామంది నిజమేనని నమ్మారు. పవన్ కళ్యాణ్ గుండు చేయించుకున్న … Read more

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించకుండా ఉండి ఉంటే ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగేదా..? ఎంత వ‌ర‌కు నిజం..?

అసలు రాష్ట్ర విభజన జరిగిందే వైఎస్సార్ కుటుంబం వల్ల అని అంటారు. మనకు తెలియని ఎన్నో వాస్తవాలు మన కళ్ళ ముందే జరుగుతుంటాయి. తెలంగాణ వాదం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ, అంత వేగంగా అప్పటికప్పుడే విభజన జరగడం వెనక కొన్ని సత్యాలు దాగున్నాయి. అసలు అధికార పీఠంపై మోజుతో cold storage లో పెట్టిన తెలంగాణ వాదాన్ని బయటకు తీసింది వైఎస్సారే. చంద్రబాబు అధికారంలో ఉండగా చిన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టారు.ఆ తర్వాత ఎన్నికలలో … Read more

బాలయ్య కూతురు బ్రహ్మణి గురించి ఎవరికీ షాకింగ్‌ నిజాలు ఇవే !

తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలు, నందమూరి బాలయ్య కుమార్తె నారా బ్రాహ్మణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అటు తాత, ఇటు మామ ముఖ్యమంత్రిగా పనిచేశారు. చేస్తున్నారు. తండ్రి ఎమ్మెల్యే, భర్త నారా లోకేష్ కూడా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అటు రాజకీయాలు, ఇటు సినీ నేపథ్యం ఉన్న బ్రాహ్మణి మాత్రం వ్యాపార రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. హెరిటేజ్ సంస్థ బాధ్యతల్ని చూస్తూ సక్సెస్ అయ్యారు. … Read more

వైఎస్ షర్మిల వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం?

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పుత్రిక‌గా గతంలో వైకాపా త‌ర‌ఫున ష‌ర్మిళ ప్ర‌చారం చేశారు. త‌రువాత అన్నా చెల్లెళ్ల‌కు ప‌డ‌క‌పోవ‌డంతో ష‌ర్మిల తెలంగాణ‌కు వ‌చ్చారు. కానీ కొంత కాలానికే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌లో కొన‌సాగుతూ అన్న‌కు కొర‌క‌రాని కొయ్య‌గా మారారు ష‌ర్మిల‌. గ‌త ఎన్నిక‌ల్లో ఆమె చీల్చిన ఓట్ల వ‌ల్లే జ‌గ‌న్ ఓడార‌ని అంటుంటారు. అయితే వాస్త‌వానికి వైఎస్ కుటుంబ‌మే ఒక డ్రామా కుటుంబ‌మ‌ని కూడా కొంద‌రు అంటారు. వాళ్ల … Read more

ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ వేరుపడి లాభపడిందా? నష్టపోయిందా? ఏ విధంగా?

తెలంగాణ లాభపడింది. చాలా ఎక్కువ లాభపడింది, విడిపోయాక‌ తెలంగాణ ధనిక రాష్ట్రం. తెలంగాణ తన అస్తిత్వాన్ని రొమ్ము విరుచుకుని లేచి నిలబడింది, ఆర్థికంగానే కాదు సాంస్కృతికంగా, సంస్కృతి పరంగా తను ఇప్పుడు నిఠారుగా నిలబడింది. తన గడ్డమీద తనని తనయాసని అవహేళన చేస్తుంటే అప్పుడు గుడ్లప్పగించి చూసింది, ఇప్పుడు నా యాసని కించపరచండి రా మీ సంగతి చెప్తా అంటుంది. సినిమా వాళ్లు తెలంగాణ భాషని రౌడీలు, గుండాలు, కమెడియన్లు పాత్రలకు వాడితే, ఇప్పుడది హీరో భాష … Read more