పురుషులు ప్ర‌తి 3 రోజుల‌కు ఒక‌సారి ఒక అర‌టి పండును తినాల‌ట‌.. ఎందుకంటే..?

వేగంగా మారుతున్న నగర జీవనం, జీవన విధానాలు, ఒత్తిడి, అలసట, మానసిక సమస్యలు వంటివన్ని పురుషుడ్ని నిర్వీర్యుడ్ని చేస్తున్నాయి. వివాహమై నాలుగేళ్లు లేదా అయిదేళ్ళు అయినప్పటికి జంటలు సంతానం పొందలేకపోతున్నారు. మరి పురుషులలో ఈ రకమైన పునరుత్పత్తి సమస్యను అధిగమించటానికి సింగపూర్ లోని ఒక యూరాలజిస్టు కొన్ని చిట్కాలు సూచిస్తున్నాడు. ఈ పరిశోధకుడి మేరకు పురుషులు ప్రతి మూడు రోజులకు ఒకసారి అరటిపండు తినాలని అరటిపండులో మెగ్నీషియం స్ధాయి అధికమని, ఇది వీర్యకణాలను అధికంగా తయారు చేస్తుందని … Read more

మంగ‌ళ‌వారం అంటే ఆంజ‌నేయ స్వామికి ఎందుకు అంత ఇష్టం..?

మంగళవారం మంగళకరం.. ఈరోజు హనుమంతుడికి పూజ చేస్తుంటారు. మంగళవారం వీరాంజనేయుడికి పూజ చేస్తే చాలా మంచి జరుగుతుందని అంటారు. దీనికి గల కారణం ఏంటని తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. అయితే ఇది రామాయణంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా చెప్పబడిందట. ఓ మంగళవారం రోజున సీతమ్మ తల్లి తన పాపిటన సింధూరం ధరించిందట.. అది చూసిన హనుమంతుడు కారణం అడుగుతాడట. పాపిటన సింధూరం ధరిస్తే రాముడు ఆయుష్షు పెరుగుతుందని చెబుతుందట. అక్కడనుండి వెళ్లిన హనుమంతుడు ఒళ్లంతా సింధూరమై … Read more

ఆలయంలో దైవాన్ని ఎలా ద‌ర్శించుకోవాలో తెలుసా..?

గుడికి వెళ్ళామా అంటే వెళ్ళాము అన్నట్లు కాకుండా దేవుని సందర్శించుకునే సమయంలో ప్రతీ ఒక్కరు పాటించాల్సిన కొన్ని నియమాలను మన పెద్దవారు నిర్ణయించారు. ఈ సూపర్ ఫాస్ట్ రోజుల్లో మనకు మనః శాంతి లభించాలంటే మొదటగా అందరికి గుర్తుకువచ్చేది గుడి మాత్రమే అంటే సందేహం లేదు. అటువంటి గుడిలో సందర్శన కూడా హడావిడిగా కాకుండగా ఒక పద్దతిలో చేసుకొని అసలైన మనఃశాంతి పొందండి. మొదటగా పుష్కరిణిలో స్నానం చేయాలి. బొట్టుపెట్టుకుని క్షేత్రపాలకుడుని దర్శించాలి. గుడి ప్రదక్షిణం తర్వాత … Read more

దేవాల‌యంలో గంట‌ను ఎందుకు మోగిస్తారు..?

దేవాలయంలో వెళ్లిన తర్వాత భక్తులు గుళ్లో ఉన్న గంటలు మోగిస్తారు. అయితే.. ఎందుకు మోగిస్తారన్నది మాత్రం చాలామందికి తెలియదు. ఏదో గుడిలో గంట ఉంది కదా.. అందరూ కొడుతుంటారు మనం కూడా ఓ చెయ్యేసి వెళదామని ధ్యాసతో మోగించి వెళ్లిపోతారే తప్ప.. దాని వెనుకున్న పరమార్థం మాత్రం అస్సలు తెలిసి ఉండదు. కొందరు మాత్రం ఇలా గంటలు మోగించడం వల్ల.. ఆ శబ్దంతో దేవుడు పరధ్యానం మాని, తమపై చూసి సారించి ప్రార్థనలు వింటాడని అనుకుంటారు. కానీ.. … Read more

అర‌టి పండ్ల‌ను తిన్న వెంట‌నే ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని తినకండి..!

చాలామంది అరటి పండ్లను ఇష్టంగా తింటుంటారు అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రకరకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి వేల సంవత్సరాల క్రితం నుండి ఆయుర్వేద ని మనం అనుసరిస్తున్నాము. ఆయుర్వేదం తో దాదాపు ప్రతి వ్యాధికి కూడా మంచి ట్రీట్మెంట్ వుంది. మనం తీసుకునే ఆహార పదార్థాల విషయంలో కచ్చితంగా జాగ్రత్త పాటించాలి మనం మంచి ఆహార పదార్థాలని తీసుకోవడంతో పాటుగా కొన్ని కాంబినేషన్స్ ని తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా అరటి … Read more

ఇంటిని క్లీన్ చేస్తున్నారా..? అయితే ఈ పొర‌పాట్ల‌ను చేయ‌కండి..!

ఇంటిని శుభ్రం చేసేటప్పుడు అసలు పొరపాట్లు చేయకూడదు. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చాలా మంది కొన్ని రకాల పొరపాటులని చేస్తూ ఉంటారు ఇల్లు శుభ్రంగా ఉంది కదా అని భావిస్తారు. కానీ ఎక్కువమంది ఈ పొరపాట్లని చేస్తారు. మరి అవేంటనేది ఇప్పుడే తెలుసుకుందాం.. చాలామంది ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఇంటి ఫ్లోర్ ని తుడుస్తున్నాం కదా అనుకుంటారు కానీ గోడల్ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి గోడలకి కూడా చాలా దుమ్ము ఉంటుంది. గోడల్ని కూడా కచ్చితంగా … Read more

బ‌ట్ట‌త‌ల ఉన్న పురుషుల‌కు శృంగార సామర్థ్యం ఎక్కువ‌గా ఉంటుందా..?

బట్టతల ఉన్న పురుషులు మానసికంగా చాలా వేదనకు గురవుతారు. కానీ ఇప్పుడు ఒక వార్త తెగవైరల్‌ అవుతోంది. బట్టతల ఉన్న పురుషులు బెడ్‌రూమ్‌లో రతిలో బాగా పాల్గొంటారని, వారికి లైంగిక సామార్థ్యం ఎక్కువగా ఉంటుందని ప్రచారం సాగుతుంది. బట్టతల ఉంటే బెడ్ రూమ్‌లో తమ పార్టనర్‌తో బాగా రాణిస్తారట. ఇంతకీ బట్టతలకు, మగతనానికి లింకేమిటీ? బట్టతల ఉంటే నిజంగానే బెడ్ రూమ్‌లో రెచ్చిపోతారా? దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో చూద్దామా. బట్టతల పురుషులకు వరమని, పడక గదిలో … Read more

ఈ ఆల‌యానికి వెళ్లి కోనేరులో స్నానం చేస్తే చాలు.. పాపాలు పోయిన‌ట్లు స‌ర్టిఫికెట్ ఇస్తారు..

ఈ భూమ్మీద ఉన్నప్పుడు మనం ఎక్కువగా పుణ్యాలు చేస్తే.. చనిపోయాక స్వర్గంలోకి వెళ్తాం.. అదే ఎక్కువగా పాపాలు చేస్తే.. బతికి ఉన్నప్పుడే నరకం అనుభివిస్తాం, చనిపోయాక మన ఆత్మకు శాంతి ఉండదు అంటారు. ప్రతి మనిషి జీవితంలో తెలిసోతెలియకో ఏదో పాపాలు చేస్తూనే ఉంటారు. కానీ వాటిని తెలుసుకుని సరిదిద్ధుకుంటే.. కొంచెలో కొంచెం అయినా మీ పాపం తగ్గుతుంది కదా..! ఆలయాలకు వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పుణ్యం లభిస్తుంది. కానీ మీరు చేసిన పాపం ఎక్కడికీ … Read more

ప‌సుపుతో ఈ ప‌రిహారాల‌ను చేయండి.. దోషాల‌న్నీ పోతాయి.. ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్కుతారు..!

వంటగదిలో ఉండే పసుపు లక్ష్మీదేవితో సమానం. ఆయుర్వేదంలో పసుపును దివ్యఔషధంగా పరిగణిస్తారు. పూజల్లో పసుపు కచ్చితంగా కావాలి. పసుపు అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. పసుపుతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. సౌందర్యానికి ,సౌభాగ్యానికి చిహ్నంగా భావించే పసుపు ఐశ్వర్యానికి కూడా చిహ్నం అని మీకు తెలుసా? ఇంట్లో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి పసుపుతో కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. ఇక లైఫ్‌లో దేనికి కొరత ఉండదు. వాస్తు ప్రకారం.. ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే.. పసుపుతో ఏం చేయొచ్చో తెలుసుకుందామా..! … Read more

ఈ మొక్క‌ల‌ను పెంచితే కోట్ల‌లో ఆదాయం పొంద‌వ‌చ్చు..!

ప్రపంచంలో చాలా ఖరీదైన వస్తువులు ఉన్నాయి. వస్తువులే కాదు..మొక్కలకు కూడా కోట్లల్లో డిమాండ్‌ ఉంటుందంటే నమ్మగలరా..? కుంకమపువ్వుకు మార్కెట్‌లో బాగా డిమాండ్‌ ఉంది. కానీ అంతకంటే. ఖరీదైన మొక్క ఉంది. ఇలాంటి అరుదైన మొక్కలను పెంచితే ఏడాదిలోపే కోటీశ్వరులవుతారు. ఆ మొక్క ఏంటి..? ఎక్కడ పెరుగుతుందో తెలుసుకుందాం.! సాధారణంగా కుంకుమపువ్వును ఎర్ర బంగారం అంటారు. ఇది ప్రధానంగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జమ్మూలోని కిష్త్వార్ మరియు జన్నత్-ఎ-కాశ్మీర్‌లోని పాంపూర్ వంటి ప్రాంతాలలో పెరుగుతుంది. మొక్క కాండం లేని … Read more