అరటి ఆకుల్లోనే భోజనం ఎందుకు చేస్తారో తెలుసా ?
భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు అని చెప్పవచ్చు. పూర్వకాలంలో ఇంట్లో ఏ చిన్న కార్యం జరిగినా బంధువులకు, గ్రామ ప్రజలకు అరిటాకులో భోజనం వడ్డించే వారు. అయితే ప్రస్తుతం కాలం మారుతున్న కొద్దీ ప్రజలలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడంతా ప్లాస్టిక్ మయం అయిపోయింది. పూర్వ కాలంలో మనం ఏ ఇంటికి వెళ్లినా.. వచ్చిన అతిథుల కోసం అరటి ఆకు, మర్రి ఆకు, మోదుగ ఆకులలో భోజనం వడ్డించేవారు. ఇలా ఆకులలో … Read more









