పేగుల్లో పురుగులు.. ఆయుర్వేద చికిత్స..
పేగుల్లో ఎవరికైనా సరే పురుగులు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. మట్టి, గోడకు వేసిన సున్నం, చాక్ పీస్లు, బలపాలు తినడం, బియ్యంలో మట్టిగడ్డలు తినడం వంటి కారణాల వల్ల పేగుల్లో పురుగులు ఏర్పడుతుంటాయి. మూతపెట్టని, సరిగ్గా నిల్వ చేయని ఆహార పదార్థాలను తినడం వల్ల, టాయిలెట్కు వెళ్లినప్పుడు శుభ్రతను పాటించకపోవడం వల్ల, అపరిశుభ్రంగా ఉన్న నీటిని తాగడం వల్ల, గోళ్లలో మట్టి పేరుకుపోయినా అలాగే వేళ్లతో తినడం వల్ల.. పేగుల్లో పురుగులు ఏర్పడుతాయి. పేగుల్లో ఏర్పడే … Read more