UPI ట్రాన్సాక్షన్ లిమిట్స్ మారాయి.. గుర్తు పెట్టుకోండి..!
ప్రధాని నరేంద్ర మోదీ గతంలో పెద్ద నోట్లను రద్దు చేసినప్పటి నుంచి డిజిటల్ పేమెంట్లను ఎక్కువగా చేయాలని చెప్పిన విషయం తెలిసిందే. అందుకనే దేశంలో ప్రస్తుతం నగదు వినియోగం కన్నా డిజిటల్ లావాదేవీలే ఎక్కువయ్యాయని చెప్పవచ్చు. ముఖ్యంగా యూపీఐ యాప్స్ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. అయితే తక్కువ పరిమితి ఉన్న ట్రాన్సాక్షన్స్ చేసేందుకు పిన్ అవసరం లేకుండా యూపీఐ లైట్ను గతంలోనే ఎన్పీసీఐ ప్రవేశపెట్టింది. అయితే యూపీఐ లైట్కు గాను నవంబర్ 1 నుంచి ట్రాన్సాక్షన్ లిమిట్స్…