పిల్లల్ని క‌నేందుకు స్త్రీ, పురుషుల‌కు స‌రైన వ‌య‌స్సు ఏమిటో తెలుసా..?

నేటి త‌రుణంలో కొత్త‌గా పెళ్ల‌య్యే దంప‌తులు ఎవ‌రైనా స‌రే.. పిల్ల‌ల్ని క‌న‌డానికి అప్పుడే తొంద‌రేముంది ? జాబ్ లో ఇంకా ఉన్న‌త స్థానానికి వెళ్లాలి. మంచి ఇల్లు క‌ట్టుకోవాలి. కాస్తంత డ‌బ్బు వెన‌కేయాలి. ఆ త‌రువాతే.. తీరిగ్గా పిల్ల‌ల్ని క‌న‌వ‌చ్చులే. అయినా నేడు ఆధునిక వైద్య ప‌రిజ్ఞానం మ‌న‌కు అందుబాటులో ఉందిగా.. దాంతో ఎప్పుడు కావాల‌నుకుంటే అప్పుడు పిల్ల‌ల్ని క‌న‌వ‌చ్చు.. అందుకు దిగులెందుకు.. అని అనుకుంటున్నారు. కానీ అస‌లు 30, 35 ఏళ్ల త‌రువాత పిల్ల‌ల్ని క‌న‌వ‌చ్చా, … Read more

ఓ తండ్రి త‌న కొడుక్కి ఇచ్చిన అత్యుత్త‌మ సల‌హా..! ఇంట్రెస్టింగ్ స్టోరీ..!

అమ్మానాన్న ఓ కొడుకు, ఓ కూతరు.. మొత్తంగా నలుగురున్న ఓ చిన్న ఫ్యామిలీ. నాన్న ఎప్పుడూ ఆర్మీలో ఉంటారు. ఎప్పుడో సెల‌వు దొరికిన‌ప్పుడు గానీ ఇంటికి రాడు. అమ్మ గృహిణి. ఇద్ద‌రు పిల్ల‌ల్ని చూసుకుంటుంది. త‌న కెరీర్‌ను కూడా వ‌దిలేసి పిల్ల‌ల కోస‌మే త‌న జీవితం అంకితం చేసింది. ఈ క్ర‌మంలో పిల్ల‌లిద్ద‌రూ పెరిగి పెద్ద‌వారు అయ్యారు. అయితే ఒక రోజు కొడుకు త‌న త‌ల్లితో గొడ‌వ ప‌డి బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు. అనంత‌రం ఎప్పుడో సాయంత్రానికి ఇంటికి … Read more

మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం తిన‌వచ్చా, లేదా..?

భార‌తదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య క్ర‌మేపి పెరుగుతోంది. దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతుండ‌డ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఆహారపు అలవాట్ల వల్ల ఈ వ్యాధి వ‌స్తుంటుంది. డయాబెటిక్ పేషెంట్లు తక్కువ చక్కెర తినాలని మరియు వీలైనప్పుడల్లా చక్కెర లేని ఆహారాన్ని కూడా తినాలని సూచించారు.మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లంను జాగ్రత్తగా తీసుకోవాలి లేదా పూర్తిగా నివారించాలి, ఎందుకంటే ఇది తెల్ల చక్కెర వలె రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం … Read more

మ‌ధుమేహం సంకేతాలు ఇవే.. రాక‌ముందు ఈ సూచ‌న‌లు క‌నిపిస్తుంటాయి..!

ప్రాణాన్ని తీసే వ్యాధుల‌లో డ‌యాబెటిస్ కూడా ఒక‌టి అని చెప్ప‌వ‌చ్చు. గాయం క‌నిపించ‌కుండా ఇది మ‌న మ‌ర‌ణానికి కార‌ణం అవుతుంది. రక్తంలో అధిక చక్కెర వల్ల ఈ మధుమేహం వ్యాధి వస్తుంది. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే రోగం. దీన్ని అశ్రద్ధ చేస్తే గుండె, రక్తనాళాలు, కళ్ళు, మూత్రపిండాలు, నరాలు అన్నీ దెబ్బతింటాయి. చివరికి మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. తప్పుడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహం వస్తుంది. … Read more

రోజూ ఉద‌యం నాన‌బెట్టిన బాదంప‌ప్పును తినాలి.. ఎందుకంటే..?

సాధార‌ణంగా చాలా మంది ఉద‌యం ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్ చేస్తుంటారు. అయితే ఉద‌యం పూట వీటితోపాటు ఆరోగ్య‌వంత‌మైన ఆహారాల‌ను కూడా తీసుకోవాలి. దీంతో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల్లో అధిక మొత్తంలో పోష‌కాలు ఉద‌యం ఆహారంతోనే ల‌భిస్తాయి. దీని వ‌ల్ల రోగాల బారిన ప‌డ‌కుండా ఉంటారు. ఇమ్యూనిటీ సైతం పెరుగుతుంది. అలాగే శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు పెరుగుతాయి. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా ప‌నిచేస్తారు. ఎంత ప‌నిచేసినా అల‌స‌ట అనేది ఉండ‌దు. క‌నుక ఉద‌యం ఆరోగ్య‌వంతమైన … Read more

బెల్లం క‌లిపిన వేడి వేడి పాలు తాగితే ఏమ‌వుతుందో తెలుసా..?

పాలు మ‌న శ‌రీరానికి సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందిస్తాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క విట‌మిన్ల‌ను అంద‌జేస్తాయి. బెల్లం… చ‌క్కెర‌కు ప్ర‌త్యామ్నాయంగా వాడ‌తారు. దీంతో అనేక పిండి వంటలు చేసుకుంటారు. సాధార‌ణ చ‌క్కెర క‌న్నా బెల్లం తిన‌డం వ‌ల్లే మ‌న‌కు ఇంకా ఎక్కువ ప్ర‌యోజ‌నం ఉంటుంది. అయితే… వేడి వేడి పాల‌లో కొద్దిగా బెల్లం క‌లుపుకుని తాగితే ఎలా ఉంటుంది..? టేస్ట్ అదిరిపోతుంది క‌దా..! కొంద‌రు పాలు ఇలాగే తాగుతారు. అయితే ఇలా పాల‌లో బెల్లం క‌లుపుకుని తాగితే … Read more

ఈ నమ్మకాల్లో నిజమెంత..? దీని వెనుక కూడా ఏదో ఓ లాజిక్ ఉండే ఉంటుంది.! మీరేమంటారు..?

కొందరు కొన్నింటిని బలంగా నమ్ముతారు. మరికొందురు ఇదంతా ఉత్త ట్రాష్ అని సింపుల్‌గా కొట్టి పారేస్తుంటారు. అయితే పెద్దలు చెప్పిన విషయాన్ని నమ్మకంగా కాకుండా దాని వెనకున్న అసలైన లాజిక్ ను పట్టుకుంటే అని యూజ్ ఫుల్ గానే ఉంటాయ్. బొట్టు పెట్టుకోవడం సాంప్రదాయం అనడం నమ్మకం, కాదు బొట్టు పెట్టుకోవడం వల్ల నాడీకేంద్రం యాక్టివ్ గా ఉంటుందనడం లాజిక్… కాళ్ళకు పసుపు పెట్టుకోవడం సాంప్రదాయమనడం నమ్మకం, కాదు అది యాంటీ బయాటిక్ దాని వల్ల రోగకారక … Read more

మీ ముఖ సౌంద‌ర్యం పెర‌గాల‌ని అనుకుంటున్నారా..? గంజితో ఇలా చేయండి..!

అన్నం వండేట‌ప్పుడు బియ్యం ఉడ‌క‌గానే అందులోని నీటి(గంజి)ని పార‌బోస్తారు, తెలుసు క‌దా. ఇప్ప‌టికీ మ‌న ఇండ్ల‌లో ఇలా గంజిని పార‌బోసే వారు ఉన్నారు. అయితే గంజిలోనూ అనేక ర‌కాల పోష‌క ప‌దార్థాలు ఉంటాయ‌న్న సంగ‌తి ఇప్ప‌టి వారికి చాలా మందికి తెలియ‌దు. ఈ క్ర‌మంలో అస‌లు గంజితో మ‌నం ఎలాంటి లాభాలు పొంద‌వ‌చ్చు, దాని వ‌ల్ల ఏయే అనారోగ్య స‌మస్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. గంజిలో ఓ కాట‌న్ బాల్ ముంచి దాన్ని ముఖంపై … Read more

గణనాథుడి నుంచి డబ్బు పాఠాలు నేర్చుకోండిలా..!!

సాధారణంగా మనం ఏదైనా పని మొదలు పెట్టాలంటే ముందుగా వినాయకుడికి పూజ చేస్తాం. ఎందుకంటే విఘ్నేశ్వరుడు ఏదైనా విజ్ఞాలు ఉన్న తొలగిస్తాడని భావిస్తారు. అందుకే ఏ పూజ చేసినా ఏ పని చేసిన ముందు పూజించేది విఘ్నేశ్వరున్నె.. కాబట్టి బిజినెస్ డబ్బు విషయంలో మాత్రం తప్పకుండా ఈ విఘ్నేశ్వరుని పాఠాలు నేర్చుకోవాలి.. విఘ్నేశ్వరుని నుంచి పాఠాలు ఏంటి అని అనుకుంటున్నారు కదూ.. అవునండి మీరు విన్నది కరెక్టే.. విఘ్నేశ్వరుని ద్వారా మనం డబ్బు పాఠాలు నేర్చుకుందాం.. ఏంటో … Read more

చిరంజీవి స్థాయిలో ఉండాల్సిన సుమన్.. ఎందుకలా అయ్యారు..!!

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అంటే చిరంజీవి, బాలకృష్ణ ,వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు పేర్లే ప్రధానంగా వినిపిస్తాయి. అయితే ఈ పేర్లతో పాటుగా ఆ తరం హీరోల్లో ఒకరిగా ఉండాల్సిన ఈ హీరో సినీ జీవితం మధ్యలోనే డిస్ట్రబ్ అయింది.. మరి ఆ హీరో ఎవరు.. అలా కావడానికి కారణం ఏంటో చూద్దాం.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో విలన్ గా, క్యారెక్టర్ చేస్తున్న నటుడు సుమన్.. అలనాడు సూపర్ స్టార్ గా ఎదిగారు. ఆయన … Read more