తెల్ల బియ్యం తింటే ఇన్ని న‌ష్టాలు ఉన్నాయా..?

దక్షిణ భారతదేశంలోని ప్రజలు ప్రధానంగా తీసుకొనే ఆహారం అన్నం. అన్నం కాకుండా ఏది తిన్నా.. ఎంత తిన్న సంతృప్తిని ఇవ్వదు. చివరకు అన్నమే తృప్తిగా తింటూ ఉంటారు. మరి ఈ బియ్యం( పాలిష్ ఎక్కువగా  ఉన్న బియ్యం లేదా తెల్ల బియ్యం)తో చేసిన అన్నంను ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తెల్ల బియ్యం తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. తెల్ల బియ్యం అన్నం చూడగానే … Read more

ఈ ఆహారాన్ని తిరిగి వేడి చేస్తే విషంగా మారుతుందా?

ఇటీవ‌ల చాలా మంది ఆరోగ్యంపై ప్ర‌త్యేక దృష్టి సారిస్తుంటారు. నేటి బిజీ జీవనశైలితో, రోజుకు రెండుసార్లు భోజనం చేయడం చాలా కష్టంగా మారుతోంది. ఫలితంగా, చాలా మంది మునుపటి రోజు ఆహారాన్ని మళ్లీ వేడి చేస్తారు. అయితే కొన్ని ఆహారాలను మళ్లీ వేడి చేయడం చాలా ప్రమాదకరమని మీకు తెలుసా? అన్నం సహా 4 ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేస్తే తీవ్ర అనారోగ్యానికి గురికావాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాయంత్రం చల్లని ఆహారం తినలేక.. ఫుడ్‌ … Read more

వెల్లుల్లితో అనేక ప్ర‌యోజ‌నాలు.. కానీ 99 శాతం మందికి దీన్ని ఎలా తినాలో తెలియ‌దు..!

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే వెల్లుల్లిని ఉప‌యోగిస్తున్నారు. దీన్ని వంట‌ల్లోనే కాదు, ఔష‌ధంగా కూడా వాడుతుంటారు. ప‌ప్పు దినుసుల‌తోపాటు ఇత‌ర కూర‌గాయ‌ల‌తో క‌లిపి వెల్లుల్లిని వండుతారు. అనేక ర‌కాల మెడిసిన్ల త‌యారీలోనూ వెల్లుల్లిని ముఖ్య‌మైన ప‌దార్థంగా ఉప‌యోగిస్తారు. పూర్వం దేవ‌త‌లు, రాక్ష‌సులు అమృతం కోసం క్షీర‌సాగ‌ర మ‌థ‌నం చేసిన‌ప్పుడు అమృతం చుక్క‌లు కొన్ని నేల మీద ప‌డ్డాయ‌ట‌. దాంతో వెల్లుల్లి మొక్క పెరిగింద‌ని చెబుతారు. క‌నుక వెల్లుల్లిని అమృతంగా భావిస్తారు. వెల్లుల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు … Read more

పుట్ట‌గొడుగుల‌తో క‌డై మ‌ష్రూమ్ మ‌సాలా.. రెస్టారెంట్ స్టైల్‌లో ఇలా చేయండి..

పుట్ట‌గొడుగుల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. పుట్ట‌గొడుగుల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే అనేక పోష‌కాలు ఉంటాయి. వీటిని తింటే మ‌న‌కు పోష‌ణ ల‌భిస్తుంది. ముఖ్యంగా వీటిల్లో విట‌మిన్ బి12, విట‌మిన్ డి ఉంటాయి. ఇవి మ‌న‌కు ఎంత‌గానో అవ‌స‌రం అవుతాయి. అయితే పుట్ట‌గొడుగుల‌తో మీరు ఎప్పుడూ వండే కూర కాకుండా రెస్టారెంట్ స్టైల్‌లో ఒక్క‌సారి క‌డై మ‌ష్రూమ్ మ‌సాలాను ట్రై చేసి చూడండి. దీన్ని త‌యారు చేయ‌డం కూడా … Read more

రక్తదానం చేయండి బరువు తగ్గండి…. మీ రక్తం ఇతరులను బతికిస్తుంది, మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.

శరీరంలో ఉండే అవయవాలన్నీ సక్రమంగా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే అలా అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే వాటికి తగినంత శక్తి, పోషకాలు అవసరమవుతాయి. వీటితోపాటు మరో ముఖ్యమైన ద్రవం కూడా ఆయా అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. అదే రక్తం. అవును, ఇది లేకుంటే శరీరం లేదు. ఎన్నో అవయవాలకు, కణాలకు ఆక్సిజన్‌ను, శక్తిని సరఫరా చేసే రక్తం శరీరాన్ని చల్లగా లేదా వెచ్చగా ఉంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. దీంతోపాటు పలు రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి … Read more

పిల్లల్ని క‌నేందుకు స్త్రీ, పురుషుల‌కు స‌రైన వ‌య‌స్సు ఏమిటో తెలుసా..?

నేటి త‌రుణంలో కొత్త‌గా పెళ్ల‌య్యే దంప‌తులు ఎవ‌రైనా స‌రే.. పిల్ల‌ల్ని క‌న‌డానికి అప్పుడే తొంద‌రేముంది ? జాబ్ లో ఇంకా ఉన్న‌త స్థానానికి వెళ్లాలి. మంచి ఇల్లు క‌ట్టుకోవాలి. కాస్తంత డ‌బ్బు వెన‌కేయాలి. ఆ త‌రువాతే.. తీరిగ్గా పిల్ల‌ల్ని క‌న‌వ‌చ్చులే. అయినా నేడు ఆధునిక వైద్య ప‌రిజ్ఞానం మ‌న‌కు అందుబాటులో ఉందిగా.. దాంతో ఎప్పుడు కావాల‌నుకుంటే అప్పుడు పిల్ల‌ల్ని క‌న‌వ‌చ్చు.. అందుకు దిగులెందుకు.. అని అనుకుంటున్నారు. కానీ అస‌లు 30, 35 ఏళ్ల త‌రువాత పిల్ల‌ల్ని క‌న‌వ‌చ్చా, … Read more

ఓ తండ్రి త‌న కొడుక్కి ఇచ్చిన అత్యుత్త‌మ సల‌హా..! ఇంట్రెస్టింగ్ స్టోరీ..!

అమ్మానాన్న ఓ కొడుకు, ఓ కూతరు.. మొత్తంగా నలుగురున్న ఓ చిన్న ఫ్యామిలీ. నాన్న ఎప్పుడూ ఆర్మీలో ఉంటారు. ఎప్పుడో సెల‌వు దొరికిన‌ప్పుడు గానీ ఇంటికి రాడు. అమ్మ గృహిణి. ఇద్ద‌రు పిల్ల‌ల్ని చూసుకుంటుంది. త‌న కెరీర్‌ను కూడా వ‌దిలేసి పిల్ల‌ల కోస‌మే త‌న జీవితం అంకితం చేసింది. ఈ క్ర‌మంలో పిల్ల‌లిద్ద‌రూ పెరిగి పెద్ద‌వారు అయ్యారు. అయితే ఒక రోజు కొడుకు త‌న త‌ల్లితో గొడ‌వ ప‌డి బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు. అనంత‌రం ఎప్పుడో సాయంత్రానికి ఇంటికి … Read more

మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం తిన‌వచ్చా, లేదా..?

భార‌తదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య క్ర‌మేపి పెరుగుతోంది. దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతుండ‌డ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఆహారపు అలవాట్ల వల్ల ఈ వ్యాధి వ‌స్తుంటుంది. డయాబెటిక్ పేషెంట్లు తక్కువ చక్కెర తినాలని మరియు వీలైనప్పుడల్లా చక్కెర లేని ఆహారాన్ని కూడా తినాలని సూచించారు.మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లంను జాగ్రత్తగా తీసుకోవాలి లేదా పూర్తిగా నివారించాలి, ఎందుకంటే ఇది తెల్ల చక్కెర వలె రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం … Read more

మ‌ధుమేహం సంకేతాలు ఇవే.. రాక‌ముందు ఈ సూచ‌న‌లు క‌నిపిస్తుంటాయి..!

ప్రాణాన్ని తీసే వ్యాధుల‌లో డ‌యాబెటిస్ కూడా ఒక‌టి అని చెప్ప‌వ‌చ్చు. గాయం క‌నిపించ‌కుండా ఇది మ‌న మ‌ర‌ణానికి కార‌ణం అవుతుంది. రక్తంలో అధిక చక్కెర వల్ల ఈ మధుమేహం వ్యాధి వస్తుంది. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే రోగం. దీన్ని అశ్రద్ధ చేస్తే గుండె, రక్తనాళాలు, కళ్ళు, మూత్రపిండాలు, నరాలు అన్నీ దెబ్బతింటాయి. చివరికి మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. తప్పుడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహం వస్తుంది. … Read more

రోజూ ఉద‌యం నాన‌బెట్టిన బాదంప‌ప్పును తినాలి.. ఎందుకంటే..?

సాధార‌ణంగా చాలా మంది ఉద‌యం ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్ చేస్తుంటారు. అయితే ఉద‌యం పూట వీటితోపాటు ఆరోగ్య‌వంత‌మైన ఆహారాల‌ను కూడా తీసుకోవాలి. దీంతో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల్లో అధిక మొత్తంలో పోష‌కాలు ఉద‌యం ఆహారంతోనే ల‌భిస్తాయి. దీని వ‌ల్ల రోగాల బారిన ప‌డ‌కుండా ఉంటారు. ఇమ్యూనిటీ సైతం పెరుగుతుంది. అలాగే శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు పెరుగుతాయి. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా ప‌నిచేస్తారు. ఎంత ప‌నిచేసినా అల‌స‌ట అనేది ఉండ‌దు. క‌నుక ఉద‌యం ఆరోగ్య‌వంతమైన … Read more