Jio : జియో వినియోగదారులకు గుడ్న్యూస్.. 28 కాదు.. 30 రోజుల వాలిడిటీతో కొత్త ప్లాన్..!
Jio : టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాయ్ ఆదేశాల మేరకు 30 రోజుల వాలిడిటీ ఉన్న ప్లాన్ను ప్రవేశపెట్టింది. 28 రోజుల వాలిడిటీతో అందిస్తున్న ప్లాన్కే మార్పులు చేసి ఈ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ను పొందాలంటే వినియోగదారులు రూ.259ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 30 రోజుల వరకు వస్తుంది. దీన్నే క్యాలెండర్ మంత్ వాలిడిటీ ప్లాన్గా జియో ప్రవేశ పెట్టింది. రూ.239 ప్లాన్ ఇది వరకే … Read more









