చేపలకూర తిన్న వెంటనే పెరుగు తినకూడదా..? తింటే ఏమవుతుంది..?
నిత్యం మనం అనేక రకాల ఆహారాలను తింటుంటాం. అయితే కొన్ని పదార్థాలను తెలియక మనం కాంబినేషన్లో తింటాం. కానీ కొన్నింటిని మాత్రం అలా కాంబినేషన్లో తినకూడదు. తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక ఏయే ఆహారాలను కలిపి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. తేనె, నెయ్యి కలిపి తినకూడదు. ఈ రెండింటి కలయిక విషపూరితం అవుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అలాగే పెరుగు లేదా మజ్జిగను అరటి పండుతో కలిపి తినకూడదు. అన్నాన్ని పండ్లతో కలిపి తినకూడదు. అలా … Read more