తెల్ల ర‌క్త క‌ణాల సంఖ్య స‌రైన మోతాదులో ఉంటేనే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.. తెల్ల ర‌క్త క‌ణాల‌ను ఇలా పెంచుకోండి..!

నిత్యం మ‌న శ‌రీరంలో చేరే సూక్ష్మ క్రిముల‌ను నాశ‌నం చేయ‌డంలో మ‌న శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ఎంతో క‌ష్ట‌ప‌డుతుంటుంది. ఈ క్ర‌మంలోనే తెల్ల ర‌క్త క‌ణాల‌తో క‌లిసి ఆ వ్య‌వస్థ వ్యాధికార‌క సూక్ష్మ క్రిముల ప‌ని ప‌డుతుంది. అయితే శరీరంలో ఎవ‌రికైనా స‌రే ఒక మైక్రో లీట‌ర్‌కు కనీసం 5వేల నుంచి 10వేల వ‌ర‌కు తెల్ల ర‌క్త క‌ణాలు ఉండాలి. అంత‌కన్నా త‌క్కువ‌గా ఉంటే ఇబ్బందులు క‌లుగుతాయి. శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌హీన‌మ‌వుతుంది. దీంతో … Read more

చ‌ర్మ క‌ణాలు వేగంగా మ‌ర‌మ్మ‌త్తు కావాలంటే.. రోజూ అర‌టి పండ్ల‌ను తినాలి..!

అరటిపండ్లను సూపర్ ఫుడ్ గా భావిస్తారు. చాలా మంది అరటి పండ్లను ఇష్టంగా తింటారు. అయితే వీటితో చ‌ర్మాన్ని సంర‌క్షించుకోవ‌చ్చు. వీటిని ఫేస్ ప్యాక్, హెయిర్ మాస్క్ లుగా కూడా ఉపయోగించుకోవ‌చ్చు. జుట్టు, చర్మానికి అరటి పండ్లు చాలా మేలు చేస్తాయి. రోజూ ఈ పండ్ల‌ను తినడం వల్ల మీ ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది. అరటిపండ్లలో యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో ఉంటాయి. మన చర్మాన్ని మరింత అందంగా మార్చడానికి వివిధ రకాల పోషకాలను కలిగి … Read more

ప‌చ్చి కొబ్బ‌రిని తిన‌డం వ‌ల్ల ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.. అనేక లాభాలు క‌లుగుతాయి..!

మ‌న వంట ఇళ్ల‌లో స‌హ‌జంగానే ఎండు కొబ్బ‌రి ఉంటుంది. దాన్ని తురుం ప‌ట్టి ర‌క‌ర‌కాల కూర‌ల్లో వేస్తుంటారు. దీంతో కూర‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాసన వ‌స్తాయి. ఇక కొబ్బ‌రి తురుంను స్వీట్ల‌లో కూడా వేస్తుంటారు. దాంతో స్వీట్లు చేస్తారు. అయితే ఎండు కొబ్బ‌రిని అలా వాడుకోవ‌చ్చు కానీ, నిజానికి ప‌చ్చి కొబ్బ‌రిని తింటేనే అధిక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప‌చ్చి కొబ్బ‌రిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న … Read more

ఈ అనారోగ్య స‌మ‌స్య‌ల్లో దేంతోనైనా బాధ‌ప‌డుతున్నారా ? అయితే మీరు బంగాళాదుంప‌ల‌ను తిన‌కూడ‌దు..!

ఆలుగ‌డ్డ‌లను చాలా మంది త‌ర‌చూ వంట‌ల్లో ఉప‌యోగిస్తుంటారు. వాటితో కొంద‌రు వేపుళ్లు చేసుకుంటారు. కొంద‌రు ట‌మాటాల‌తో క‌లిపి వండుతారు. ఇంకొంద‌రు కిచిడీ వంటి వాటిల్లో వేస్తుంటారు. అయితే సాధార‌ణంగా చాలా మంది వీటిని త‌ర‌చూ ఎక్కువ‌గానే ఉప‌యోగిస్తుంటారు. కానీ కింద తెలిపిన అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు మాత్రం బంగాళాదుంప‌ల‌కు దూరంగా ఉండాలి. ఎందుకంటే..   గ్యాస్‌, అసిడిటీ గ్యాస్‌, అసిడిటీ స‌మ‌స్య ఉన్న‌వారు బంగాళాదుంప‌ల‌ను తిన‌రాదు. తింటే ఆయా స‌మ‌స్య‌లు మ‌రింత ఎక్కువ‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది. వీటిని … Read more

తృణధాన్యాల‌ను రోజూ 100 గ్రాముల పరిమాణంలో తీసుకుంటే గుండె జ‌బ్బుల ప్ర‌మాదం, న‌డుం చుట్టుకొల‌త‌ త‌గ్గుతాయి.. సైంటిస్టుల అధ్య‌య‌నం..

జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన కొత్త పరిశోధన ప్రకారం.. ప్రతిరోజూ కనీసం మూడు స‌ర్వింగ్స్ (దాదాపుగా 100 గ్రాములు) మోతాదులో తృణధాన్యాల‌ను తీసుకుంటే మధ్య వయస్కుల‌లో నడుము చుట్టు కొల‌త‌, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాయ‌ని తేల్చారు. టఫ్ట్స్ విశ్వవిద్యాలయంలో జీన్ మేయర్ యూఎస్‌డీఏ హ్యూమన్ న్యూట్రిషన్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు చేసిన అధ్యయనం ప్ర‌కారం.. పై వివ‌రాలు తెలిశాయి. ఈ క్ర‌మంలో తృణ ధాన్యాల‌ను తీసుకుంటే ఆయా అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని వారు … Read more

కిడ్నీ వ్యాధి.. ఈ సైలెంట్ కిల్లర్ ప్రారంభ లక్షణాలను ముందే తెలుసుకోండి.. కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుకోండి..!

మ‌న శరీరంలో రెండు మూత్రపిండాలు రక్తం నుండి వ్య‌ర్థ ప‌దార్థాల‌ను తొలగించడానికి పనిచేస్తాయి. కానీ మూత్రపిండాల‌లో ఏమైనా సమస్యలు ఉంటే అవి మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. వివిధ రకాల మూత్రపిండాల సంబంధిత సమస్యల వల్ల లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. చాలా మందికి కిడ్నీ సంబంధిత సమస్యల గురించి తెలియడం లేదు. అందుకే కిడ్నీ వ్యాధిని ‘సైలెంట్ కిల్లర్’ అంటారు. వ్యాధి తీవ్రమైన రూపం దాల్చిప్పుడే చాలా మందికి మూత్రపిండాల సమస్యల గురించి తెలుస్తుంది. ఈ … Read more

ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల పేరిట పిల్ల‌లు ఎక్కువ సేపు స్క్రీన్‌ల ఎదుట గ‌డిపితే ప్ర‌మాద‌మే.. అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని నిపుణుల హెచ్చ‌రిక‌..!

కరోనావైరస్ కారణంగా పిల్లలు ఆన్‌లైన్‌లో ఎక్కువ‌గా చదువుకోవలసి వస్తోంది. దీంతో స్క్రీన్ ల ఎదుట వారు గ‌డిపే సమయం పెరగడం వల్ల వారి క‌ళ్ల‌పై ఒత్తిడి పెరుగుతోంది. నిరంతరం ఇలా ఆన్‌లైన్ క్లాసుల పేరిట స్క్రీన్ ల‌ను చూడ‌డం వ‌ల్ల పిల్లల కంటి చూపు దెబ్బ తింటుంద‌ని జీఎస్‌వీఎం మెడికల్ కాలేజీ నిర్వహించిన పరిశోధనల‌లో తేలింది. దృష్టితో సంబంధం ఉన్న ప్రమాదం 3 రెట్లు పెరిగింది. జీఎస్‌వీఎం మెడికల్ కాలేజీ 700 మంది పిల్లలపై పరిశోధనలు నిర్వహించింది. … Read more

స‌క‌ల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కార‌ణం మైదా పిండి.. దీంతో త‌యారు చేసే రోటీలు, బేక‌రీ ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తింటే శ‌రీరానికి హాని క‌లుగుతుంది, జాగ్ర‌త్త‌..!

మైదా పిండి లేదా దాని నుండి తయారైన ఉత్పత్తులు మన ఆరోగ్యానికి చెడ్డవని మనం తరచుగా వింటుంటాం. కానీ నిజంగా ఎందుకు చెడ్డవి లేదా అవి మనకు ఎంతగా హానిని కలిగిస్తాయో మనలో చాలా మందికి తెలియదు. మైదాతో తయారు చేసిన చాలా ఆహార పదార్థాలు చాలా రుచికరంగానే ఉంటాయి. అయితే ఇవి వాస్తవానికి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాలలో చాలా వ‌ర‌కు మైదా పిండి క‌లుస్తుంది. ఇక హోట‌ళ్ల‌లో త‌యారు చేసే … Read more

తుల‌సి ఆకులు చేసే మేలు అంతా ఇంతా కాదు.. ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు తుల‌సి స‌ర్వ రోగ నివారిణిలా ప‌నిచేస్తుంది..!

భార‌త‌దేశంలోనే కాదు, ఇత‌ర దేశాల్లో ఉండే హిందువులు కూడా తులసి మొక్క‌ల‌ను త‌మ ఇళ్ల‌లో పెంచుకుంటుంటారు. కొంద‌రు పూజ‌లు చేయ‌కున్నా తుల‌సి మొక్క‌ల‌ను కావాల‌ని చెప్పి పెంచుకుంటుంటారు. ఈ మొక్క ఆకుల వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. తుల‌సి మొక్క‌కు చెందిన అన్ని భాగాలు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఆ మొక్క భాగాల‌ను ప‌లు ఆయుర్వేద మందుల‌ను త‌యారు చేయ‌డంలో వాడుతారు. అయితే తుల‌సి ఆకుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.   … Read more

చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల అధికంగా ఉన్న బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చా ? చేప‌లు బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డుతాయా ?

మ‌న శ‌రీరం స‌రైన బరువును క‌లిగి ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉన్న‌ట్లు లెక్క‌. బ‌రువు త‌గినంత‌గా లేకపోతే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. బ‌రువు త‌క్కువ‌గా ఉన్నా, మ‌రీ ఎక్కువ‌గా ఉన్నా న‌ష్టాలే క‌లుగుతాయి. అయితే అధిక బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూస్తున్న వారికి చేప‌లు ఎంత‌గానో మేలు చేస్తాయి. చేప‌ల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. ఈ విష‌యాన్ని సైంటిస్టులే చెబుతున్నారు. 1. చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల ప్రోటీన్లు బాగా ల‌భిస్తాయి. దీంతో బ‌రువు త‌గ్గ‌డం … Read more