ల‌క్ష‌ణాలు లేని, స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న కోవిడ్ బాధితుల చికిత్స‌కు ఆయుష్‌-64 ట్యాబ్లెట్లు ప‌నిచేస్తాయి: కేంద్రం వెల్ల‌డి

సెంట్ర‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్‌), ఆయుష్ మంత్రిత్వ శాఖ‌ల ఆధ్వ‌ర్యంలో అభివృద్ధి చేసిన ఆయుష్‌-64 ట్యాబ్లెట్లు ల‌క్ష‌ణాలు లేని కోవిడ్ బాధితుల‌తోపాటు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న కోవిడ్ బాధితుల‌కు చికిత్స అందించేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ స‌హాయ మంత్రి డాక్ట‌ర్ మ‌హేంద్ర ముంజ‌ప‌ర వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఆయ‌న లోక్‌స‌భ‌లో అడిగిన ఓ ప్ర‌శ్న‌కు ఆ విధంగా స‌మాధానం ఇచ్చారు. ఆయుష్ 64 ట్యాబ్లెట్ల‌కు గాను మినిస్ట్రీ … Read more

Corona Virus : అస్సాంలో డాక్ట‌ర్‌కు డ‌బుల్ ఇన్‌ఫెక్ష‌న్‌.. దేశంలో తొలి కేసు న‌మోదు..

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విధ్వంసం సృష్టించింది. దాని భీభ‌త్స‌తం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. అయితే క‌రోనాకు చెందిన రెండు వేరియెంట్లు ఒకే వ్య‌క్తికి వ్యాప్తి చెందుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఓ విదేశీయురాలికి కోవిడ్ రెండు స్ట్రెయిన్లు సోక‌గా.. ఇప్పుడు అలాంటిదే ఒక కేసు భార‌త్‌లో న‌మోదైంది. అస్సాంకు చెందిన ఓ వైద్యురాలికి కోవిడ్ కు చెందిన రెండు ర‌కాల స్ట్రెయిన్లు వ్యాప్తి చెందాయి. మే నెల‌లో ఆమె కోవిడ్ బారిన ప‌డ‌గా ఆమెకు ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన … Read more

క‌రోనా వైర‌స్ ఇంకా అంత‌మ‌వ్వ‌లేదు.. ఇంగ్లండ్‌లో భ‌య‌పెడుతున్న నోరోవైర‌స్.. ల‌క్ష‌ణాలు ఇవే..!

ప్ర‌పంచ వ్యాప్తంగా అల్ల‌క‌ల్లోలం సృష్టించిన క‌రోనా వైర‌స్ ఇంకా అంత‌మ‌వ్వలేదు. ఇప్ప‌టికీ కేసుల సంఖ్య ఇంకా ఎక్కువ‌గానే ఉంది. అంద‌రూ టీకాలు వేయించుకుంటే గానీ ఈ వైర‌స్ అంత‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఇంకో కొత్త వైర‌స్ ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెడుతోంది. ఇంగ్లండ్‌లో నోరోవైర‌స్ పేరిట ఇంకో వైర‌స్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. గ‌త 5 రోజుల్లోనే ఈ వైర‌స్ అక్క‌డ 3 రెట్లు ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందింది. ఇంగ్లండ్‌లో నోరోవైర‌స్ కేసుల సంఖ్య గ‌త … Read more

కోవిడ్ – 19 వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుగా పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నారా..WHO ఏం చెబుతోంది?

ప్రస్తుతం కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడు కోవడం కోసం 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈ విధంగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సాధారణంగా ప్రతి ఒక్కరిలో తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, చలి జ్వరం వంటి లక్షణాలు రావడం సర్వసాధారణమే. ముఖ్యంగా ఈ విధమైనటువంటి వ్యాక్సిన్లు తీసుకున్నప్పుడు చాలామందికి ఒళ్లు నొప్పులు వస్తాయి. అయితే ఆ నొప్పుల నుంచి విముక్తి పొందడం కోసం చాలామంది పెయిన్ కిల్లర్లు ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా … Read more

కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకుంటే సంతాన లోపం స‌మ‌స్య వ‌స్తుందా ?

దేశ‌వ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్య‌క్ర‌మం చురుగ్గా కొన‌సాగుతోంది. అనేక రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల‌కు రోజూ పెద్ద ఎత్తున టీకాల‌ను ఇస్తున్నారు. జూన్ 21వ తేదీ నుంచి దేశ‌వ్యాప్తంగా 18 ఏళ్ల‌కు పైబ‌డిన వారికి కేంద్ర‌మే ఉచితంగా టీకాల‌ను అందిస్తోంది. అయితే టీకాల‌ను తీసుకునేవారికి అనేక అనుమానాలు వ‌స్తున్నాయి. టీకాల‌ను తీసుకోవాలా, వ‌ద్దా అని సందేహిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కోవిడ్ టీకాల‌ను తీసుకుంటే సంతాన లోపం స‌మ‌స్య వ‌స్తుందేమోన‌ని చాలా మంది భ‌య ప‌డుతున్నారు. దీనిపై కేంద్ర ఆరోగ్య … Read more

మార్కెట్‌లోకి డాబ‌ర్ కొత్త ఔష‌ధం.. త‌ల‌నొప్పి, ముక్కు దిబ్బ‌డ నుంచి త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం..

ప్ర‌ముఖ భార‌తీయ ఆయుర్వేద కంపెనీ డాబ‌ర్ మార్కెట్‌లోకి కొత్త ఆయుర్వేద ఔష‌ధాన్ని విడుద‌ల చేసింది. అను తైలం పేరిట విడుద‌లైన ఈ ఔష‌ధం త‌ల‌నొప్పి, ముక్కు దిబ్బ‌డ నుంచి త‌క్ష‌ణ‌మే ఉశ‌మ‌నం అందిస్తుంద‌ని డాబ‌ర్ వెల్ల‌డించింది. ఈ ఔష‌ధాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా త‌మ హెల్త్‌కేర్ పోర్ట్‌ఫోలియోను మ‌రింత విస్త‌రిస్తున్న‌ట్లు డాబ‌ర్ తెలియ‌జేసింది. ఈ సంద‌ర్భంగా డాబ‌ర్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ హెడ్ డాక్డ‌ర్ దుర్గా ప్ర‌సాద్ మాట్లాడుతూ భార‌తీయ పురాత‌న ఆయుర్వేద గ్రంథాలైన చ‌ర‌క సంహిత‌, సుశ్రుత … Read more

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య.. కొత్తగా 106 కేసులు నమోదు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల కొద్ది రోజుల కిందటి వరకు నిత్యం నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండడం మళ్లీ ఆందోళనకు గురి చేస్తుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 35,804 మందికి కరోనా టెస్టులు చేపట్టారు. ఈ క్రమంలో కొత్తగా 106 మందికి కరోనా సోకినట్లు నిర్దారించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనను … Read more

కరోనా వైరస్‌ కొత్త స్ట్రెయిన్‌.. చనిపోయే ప్రభావం ఎంత వరకు ఉంటుంది ? ఎవరికి రిస్క్‌ ఎక్కువ ?

కరోనా ముప్పు తొలగిపోయిందని అనుకుంటున్న తరుణంలో యూకే, సౌతాఫ్రికాల్లో బయట పడ్డ కొత్త కోవిడ్‌ స్ట్రెయిన్లు ఆందోళనకు గురి చేస్తున్నాయి. యూకేలో కెంట్‌ (బి.1.1.7) పేరిట, సౌతాఫ్రికాలో బి.1.351 పేరిట కొత్త కోవిడ్‌ స్ట్రెయిన్లు బయట పడ్డాయి. ఇవి ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. కొత్త కోవిడ్‌ స్ట్రెయిన్లకు చెందిన మరింత సమాచారాన్ని ప్రస్తుతం సైంటిస్టులు తెలుసుకునే పనిలో పడ్డారు. అయితే ఈ వైరస్‌ లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని, వ్యాక్సిన్ల … Read more

హైద‌రాబాద్‌లో కోవిడ్ వ్యాక్సిన్‌ల‌ను పంపిణీ చేసే హాస్పిట‌ల్స్ వివ‌రాలు ఇవే..!

మార్చి 1 నుంచి దేశ వ్యాప్తంగా రెండో ద‌శ కోవిడ్ టీకాల పంపిణీ కార్య‌క్ర‌మం ప్రారంభం కానున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే 60 ఏళ్ల వ‌య‌స్సు పైబ‌డిన వారితోపాటు 45 ఏళ్ల‌కు పైగా వ‌య‌స్సు ఉండి దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు క‌లిగిన వారికి కోవిడ్ టీకాల‌ను పంపిణీ చేయ‌నున్నారు. ప్ర‌భుత్వ హాస్పిట‌ళ్లు, కేంద్రాల్లో కోవిడ్ టీకాల‌ను ఉచితంగా ఇస్తారు. ప్రైవేటు హాస్పిట‌ల్స్‌లో అయితే ఒక్క డోసు టీకాకు రూ.250 చెల్లించాలి. ఇక హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన … Read more

ఆస్ట్రేలియాలో వ్యాప్తి చెందుతున్న బురులి అల్సర్‌.. శరీర భాగాలను బాక్టీరియా తినేస్తుంది..

ఓ వైపు కరోనా వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోకముందే ప్రజలను మరో వ్యాధి భయ పెడుతోంది. మనుషుల మాంసం తినే వ్యాధిగా నిపుణులు దాన్ని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా అనే ప్రాంతంలో ఆ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని గుర్తించారు. ఈ క్రమంలోనే దాన్ని బురులి అల్సర్‌గా నిర్దారించారు. విక్టోరియా చీఫ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ ప్రొఫెసర్‌ బ్రెట్‌ సుటాన్‌ అక్కడి ఎస్సెన్‌డాన్‌, మూనీ పాండ్స్‌, బ్రన్స్‌విక్‌ వెస్ట్‌ ఏరియాల ప్రజలు, ఆరోగ్య సిబ్బందికి ఈ వ్యాధి పట్ల … Read more