కిస్మిస్లను నానబెట్టిన నీటిని పరగడుపునే తాగితే కలిగే ప్రయోజనాలివే..!
కిస్మిస్ (ఎండు ద్రాక్షలు) లలో అనేక పోషకాలు ఉంటాయి. మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఫైబర్, మనిరల్స్ వీటిల్లో ఉంటాయి. అయితే వీటిని నేరుగా తినడం కన్నా రాత్రి పూట నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే తినాలి. అలాగే వాటిని నానబెట్టిన నీటిని కూడా తాగాలి. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * రాత్రి పూట ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్లను ఒక గ్లాస్ నీటిలో నానబెట్టి మరుసటి రోజు … Read more









