దేశంలో కొత్తగా 47,092 కోవిడ్ కేసులు.. 509 మంది మృతి..
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 47,092 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,28,57,937కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,89,583కి చేరుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వివరాలను వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 509 మంది కోవిడ్ వల్ల చనిపోగా మొత్తం మరనాల సంఖ్య 4,39,529 కి చేరుకుంది. మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసుల సంక్య 1.19 శాతం ఉండగా, రికవరీ రేటు 97.48 శాతానికి … Read more